లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత..,!
జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి.:- అప్లై చేసుకున్న 3 నెలలోపు చెక్కులు వచ్చే విదంగా కృషి చేసిన ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలుపుతు హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న మొత్తం ఖర్చులో 50% లబ్ధిదారులకు చెల్లించాలని అసెంబ్లీలో…
వనికుంటలో అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన మద్దుల వెంకట కోటయ్య యాదవ్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- కీర్తి రూరల్ డెవలప్మెంట్ తరఫున బాధితులకు దుప్పట్లు నూతన వస్త్రాలు అందజేసిన.. మద్దుల ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవ ధర్మం అటువంటి వారిని ఆదుకోవడంలోనే జీవితానికి సార్ధకత…
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కీర్తి రెడ్డి
జనం న్యూస్ జనవరి 28 శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిన దుర్శెట్టి బిక్షపతి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి వారి వెంట…
పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం
తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్, జనం న్యూస్,జనవరి 28,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ క్లస్టర్ ఎంఆర్పిఎస్ సంఘం మంగళవారం మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుని చిత్రపటానికి క్షీరాభిషేకం…
పద్మశ్రీ అవార్డ్ గ్రహీత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం
తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్, జనం న్యూస్,జనవరి 28,కంగ్టి:- సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ క్లస్టర్ ఎంఆర్పిఎస్ సంఘం మంగళవారం మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుని చిత్రపటానికి క్షీరాభిషేకం…
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం..
– ఫలించిన ప్రణవ్ వ్యహం,కమిటీ నియామకంపై తనదైన శైలిలో వ్యూహరచన.. – మూడేళ్ల తర్వాత కొలువుదీరిన నూతన పాలకవర్గం.. – కమిటీకి సహకరించిన మంత్రులు ఉత్తమ్,పొన్నం,తుమ్మల,ఇంచార్జి ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలిపిన పాలకవర్గం.. – రైతులకు,ప్రభుత్వానికి వారధిగా ఉండాలని ప్రణవ్ సూచన.…
సిమెంట్ ఇటుక తయారీలో అక్రమ ఇసుక వాడకం
వందలాది ట్రాక్టర్ల ఇసుక వినియోగం యథేచ్చగా కొనసాగుతున్న యూనిట్లు పట్టించుకోని మైనింగ్ అధికారులు సర్కారు ఆదాయానికి తూట్లు జనం న్యూస్ జనవరి 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం,ఆసిఫాబాద్ జిల్లాలో సిమెంట్ ఇటుకల తయారీలో అక్రమంగా ఇసుకను వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. జిల్లాలో ఎటువంటి ఇసుక…
మిలటరీ ఈస్టర్న్ కమాండ్ సెలెక్ట్ అయిన…. ఇంజనీరింగ్ అధికారి.
ఇంజనీరింగ్ ఉద్యోగానికి రాజీనామా. ★ సన్మానించిన ప్రజా ప్రతినిధులు మండల అధికారులు. జనం న్యూస్ జనవరి 28 ( అల్లూరి జిల్లా ) అనంతగిరి మండల ఇంజినీరింగ్ అధికారిగా పనిచేస్తున్న వై సాయి విజయ్ మిలటరీ ఈస్టర్న్ కమాండ్ ఉద్యోగానికి సెలెక్ట్…
ఢిల్లీలో పెరేడ్ చేసిన గజ్వేల్ వాసి జబ్బాన్
జనం న్యూస్ జనవరి 27, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్ ):- సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఢిల్లీ రిపబ్లిక్ డే పెరట్లో ప్రతిభ చూపిన గజ్వేల్ వాసి. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 76వ రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా రాష్ట్రపతి…
ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు జనం న్యూస్ జనవరి 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో అసిఫాబాద్: ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు కార్మికులు సమన్వయంతో బస్సు సర్వీస్ లను నడపాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా…