శివాజీ జీవితం దేశానికే ఆదర్శం..
ఫ్రెండ్లీ వాకర్స్ ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు జనం న్యూస్ ;19 ఫిబ్రవరి బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి సిద్దిపేట ఫిబ్రవరి 19: చత్రపతి శివాజీ జీవితం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సిద్దిపేట పెండ్లి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కుంభాల…
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
జిల్లా అధ్యక్షులు ఇంగిలే రామారావు.. జనం న్యూస్ //ఫిబ్రవరి //18//జమ్మికుంట //కుమార్ యాదవ్.. శ్రీరాములపల్లి, ఇల్లంతకుంట, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా కేంద్రంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆరే కుల సంక్షేమ సంఘం,కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఇంగిలే రామారావు…
శివాజీ వేశధారణ చిన్నారులను సన్మానించిన రామకోటి సంస్థ
వీరుడు, శూరుడు హిందువుల పాలిట దేవుడు శివాజే భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు జనం న్యూస్ ఫిబ్రవరి 20: ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) శివాజీ జయంతి సందర్బంగా గజ్వేల్ హైoదవ సోదరుల…
నిరంతర విద్యుత్ అందించాలి..
త్రాగునీటి సరఫరా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి.. ఎన్నికల కోడ్ ముగిశాక రేషన్ కార్డ్ ల పంపిణీ.. ఎరువుల కొరత లేకుండా చూడాలి.. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.. జనం న్యూస్19 (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురి మెల్ల శంకర్ ) టెలి…
తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలి..
విద్యతోనే భవిష్యత్తు బాగుంటుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. జనం న్యూస్ 19 ఫిబ్రవరి (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) విద్యతోనే భవిష్యత్తు బాగుంటుందని జిల్లా కలెక్టర్ జితేష్…
ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల ముందస్తు ప్రచారం
జన న్యూస్ ఫిబ్రవరి 19: నడిగూడెం వచ్చే విద్యా సంవత్సరంలో నడిగూడెంలోని కేఎల్ఎన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం కళాశాల అధ్యాపకులు బుధవారం ముందస్తు ప్రచార నిర్వహించారు. పదవ తరగతి పరీక్షలు రాస్తున్న మోతె జిల్లా…
హీరే కార్ రమేష్ జి ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
జనం న్యూస్- ఫిబ్రవరి 20- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ హీరే కార్ రమేష్ జి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయ పరిధిలో ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు…
ఇందూరులో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి..!
జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. ఇందూరు నగరంలో ఘనంగా నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి ఉత్సవాలు.ఇందూరు నగరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.…
ఆలపాటి అనుభవం. వ్యక్తిత్వంతో ఉపాధ్యాయవర్గానికి మంచే జరుగుతుంది పత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 19 రిపోర్టర్ సలికినిడి నాగరాజు 27వ తేదీన జరిగే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు మంచి మెజారిటీ దక్కేలా బాధ్యతగల స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పనిచేయాలని మాజీమంత్రి, శాసనసభ్యులు…
రామరాజు తో నాగ జగదీష్
జనం న్యూస్ ఫిబ్రవరి 19: అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీఐఐసీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రామరాజు ను మర్యాదపూర్వకంగా కలిసిన భీమవరం నియోజవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మాజీ…