• February 10, 2025
  • 40 views
ప్రజ్ఞా వికాసం పరీక్ష విజయవంతం

జనం న్యూస్ 10 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం పేరుతో మోడల్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. వేలాది…

  • February 10, 2025
  • 47 views
విజిబుల్ పోలీసింగుతోనే నేరాలు కట్టడి

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్జనం న్యూస్ 10 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : నేరాలు కట్టడికి జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది విధిగా ప్రతీ రోజూ విజిబుల్ పోలీసింగు నిర్వహించాలని అధికారులను జిల్లా…

  • February 10, 2025
  • 40 views
104 ఉద్యోగులకు న్యాయం చేయాలి’

జనం న్యూస్ 10 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : 104 ఉద్యోగుల్లో అర్‌ఈపీలు సవరణ చేసి, ఉద్యోగులకు న్యాయం చేయాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేశ్‌ డిమాండ్‌ చేశారు. విజయనగరంలో ఆదివారం CITU కార్యాలయంలో…

  • February 10, 2025
  • 46 views
వైభవంగా సూఫీ సెహన్షా ఖాదర్‌షా సుగంధ మహోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 10 : విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : అధ్యాత్మిక చక్రవర్తి హుజూర్‌ హజరత్‌ సయ్యద్‌ బాబా ఖాదర్‌ వలీ 66వ ఉరుసు సుగంధ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. వేలాది మంది భక్తులు…

  • February 9, 2025
  • 49 views
అనుమతులు లేకుండా పశు మాంసం విక్రయించరాదు”

జనం న్యూస్ 09 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ; విజయనగరంలోని కలెక్టర్‌ కార్యాలయ సమీపంలో పశు మాంసం అమ్మే వ్యాపారస్తులతో 1వ పట్టణ పోలీసులు శనివారం సమావేశం నిర్వహించారు. ట్రేడ్‌ లైసెన్సుతో పాటు అన్ని అనుమతులు ఉన్నవారు…

  • February 9, 2025
  • 48 views
బాలుల మరియు బాలికల హాస్టెల్ యజమానులతో అవగాహన సమావేశం

జనం న్యూస్ 09 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : నేడు విజయనగరం నగరంలోని తోటపాలెం, బాలాజీ నగర్ మరియు శ్రీనివాస కళాశాల జంక్షన్ ప్రాంతాల్లోని బాలుల మరియు బాలికల హాస్టెల్‌ల యజమానులు/ నిర్వాహకులతో ఒక సమావేశం జరిగింది.…

  • February 9, 2025
  • 49 views
మెగా డీఎస్సీతో పాటు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి”

జనం న్యూస్ 09 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గురజాడా గ్రంధాలయంలో నిరుద్యోగులు నిర్వహించిన సమావేశంలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించి సకాలంలో పోస్టులు భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ నీ విడుదల చేయాలని రాష్ట్ర కార్యదర్శి జి రామన్న…

  • February 9, 2025
  • 50 views
ఘనంగా ప్రారంభమైన బాబా ఖాదర్ షా వలీ 66వ ఉరుసు మహోత్సవం.

జనం న్యూస్ 09 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : విజయనగరం, ఫిబ్రవరి 8: సూఫీ అధ్యాత్మిక చక్రవర్తి, హజరత్ సయ్యద్ షహిన్ షా బాబా ఖాదర్ వలీ (ర.అ.) వారి 66వ సూఫీ సుగంధ సుమహోత్సవాలు శనివారం…

  • February 8, 2025
  • 65 views
పూడిమడక సముద్ర తీరాన్ని పరిశీలించిన సీఐ గణేష్

అచ్యుతాపురం(జనం న్యూస్): ఉమ్మడి విశాఖ జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకలో ఈ నెల 12న మహా మాఘ పౌర్ణమి సందర్భంగా పూడిమడక సముద్ర తీరాన్ని స్థానిక సీఐ గణేష్ మరియు ఎస్ఐలు పరిశీలించారు. జాతర సందర్భంగా 11 వ…

  • February 8, 2025
  • 48 views
నూతన వధూవరులను ఆశీర్వదించిన జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడ్మేత విశ్వనాథ్ రావ్

జనం న్యూస్ 8.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. లింగాపూర్: మండలంలోని మోతిపటర్ గ్రామంలో జాదవ్ వారి వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వధించిన చైర్మన్ *కూడ్మేత విశ్వనాథ్ రావ్,* మరియు వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com