చింతలపూడి గ్రామంలో హర్ గర్ తిరంగా యాత్ర
జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ పిలుపుమేరకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భాజపా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ పిలుపుమేరకు హార్ గర్ తిరంగా…
వరదలో చిక్కుకున్న గొర్ల కాపరులు కాపాడిన ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం…
బిచ్కుంద ఆగస్టు 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సెట్లూర్ గ్రామంలో మంజీరా నది తీరా ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న గొర్రెల కాపరులను కాపాడిన ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం గత రెండు రోజులు నుంచి ఎడతెరిపి…
భారీ వర్షానికి పలు గ్రామాల రహదారులు విధ్వంసం
ఎస్ఐ దుర్గారెడ్డి, జనం న్యూస్,ఆగస్ట్ 18, కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని పలు గ్రామల రహదారులు విధ్వంసం, ఆదివారం కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉపొగుతున్న సందర్బంగా సోమవారం సిఐ వెంకట్ రెడ్డి, ఆదేశాలతోఎస్ఐ దుర్గారెడ్డి,తమ సిబ్బందితో సందర్శించారు.ఈ…
మావుళ్ళమ్మ తల్లికి భరతమాత గా ప్రత్యేక అలంకరణ
జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన 79వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా శక్తి స్వరూపి ణీ గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారిని భరతమాతగా ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది. అనంతరం సాయంత్రం దేశ శాంతిభద్రతల…
ఈ డబ్ల్యూ ఎస్ కమిషన్ మరియు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెoగారి మాధవరెడ్డి
జనం న్యూస్ ఆగస్టు 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి డిల్లీలోనీ జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన 36 గంటల ధర్నా కార్యక్రమానికి పాపిరెడ్డి నగర్ రెడ్డి సంక్షేమ సంఘం నుండి పెద్ద సంఖ్యలో డిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా రెడ్డి…
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు….
జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రా బీసీ సెల్ సెక్రెటరీ బాలు యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తమ ఆరాధ్య కుల…
సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి..!
ఘనంగా జయంతి వేడుకలు.. జనంన్యూస్. నిజామాబాద్, ఆగస్టు 18 :. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం…
కుండలేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకున్న బిజెపి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు
జనం న్యూస్ ఆగస్టు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన దక్షిణ కాశీగా పేరుపొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రాన్ని ఏపీ బీజేపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్ర రెడ్డి కుటుంబ సభ్యులతో సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు,ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు…
ముత్తు మారెమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే ఆకేపాటి
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి లోని కోర్టు ఎదురుగా ఉన్న ముత్తు మారమ్మ జాతర సందర్భంగా ఆలయ ధర్మకర్త స్వామి ఏలుమలై ఆహ్వానం మేరకు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ముత్తు మారెమ్మ దర్శించుకుని…
మెంటాడ మండలంలో నాటు సారా స్థావరాలపై దాడి
జనం న్యూస్ 18 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మెంటాడ మండలం కొండలింగాలవలస పంచాయతీ పరిధిలోని రెడ్డివాణివలసలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు అక్రమ నాటు సారా తయారీపై గట్టి దాడి చేపట్టారు. గజపతినగరం సీఐ రమణ నేతృత్వంలో ప్రత్యేక…