చేగుంట :రోడ్డు ప్రమాదంలో సూరంపల్లి వాసుడు మృతి
(జనం న్యూస్ చంటి) రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు ఈ సంఘటన చేగుంట మండలంలోని కర్ణం పల్లి శివారులోని గజ్వేల్ హైవేలో బుధవారం చోటు చేసుకుంది చేగుంట.ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి. కథనం.. మేరకు దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి…
చేగుంట :రోడ్డు ప్రమాదంలో సూరంపల్లి వాసుడు మృతి
(జనం న్యూస్ చంటి) రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు ఈ సంఘటన మండలంలోని కర్ణం పల్లి శివారులోని గజ్వేల్ హైవేలో బుధవారం చోటు చేసుకుంది చేగుంట.ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి. కథనం..మేరకు దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన తొడంగి…
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా కలిసిన బాబీ మాస్టర్
జనం న్యూస్ మే 8 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి గని శెట్టి వెంకటేశ్వరావు ( బాబి మాస్టారు) మా గురువర్యులు పార్టీ సిద్ధాంతకర్త పార్టీ కోసం కార్యకర్తల కోసం నిత్యం పనిచేసే…
రీ సర్వే పై అవగాహన కల్పిస్తున్న తహసీల్దార్ కే కే కిషోర్ కుమార్
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మే. 8 తర్లుపాడు మండలం చెన్నారెడ్డి గ్రామం లో గల సచివాలయం లో రీ సర్వే పై తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ మొదటిగా…
ఆర్ధిక చేయూత అందించిన వెలుగు కాశీరావు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మే 8 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు ఎస్ సి కాలనీలో నిన్న రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షానికి పులుకూరి యోహాను రేకుల ఇల్లు ఈదురు గాలి ప్రభావానికి లేచిపోవడంతో నిస్సహాయ స్థితిలో…
పెంచికల్పేట్ మండలం లో నాలుగు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
జనం న్యూస్ మే 08 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నకిలీ పత్తి విత్తనాల సరఫరా, రవాణాపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెంచారు. పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ రానా ప్రతాప్ ఆధ్వర్యంలో ఎస్పీ డివి శ్రీనివాస్…
భక్తిశ్రద్ధలతో దాసాంజనేయ స్వామి వార్షికోత్సవం
జనం న్యూస్ మే 8( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) గోకవరం ఆంజనేయస్వామి గుడి సెంటర్లో ఉన్న ప్రాచీన దేవాలయం శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సుమారు వంద సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన…
కక్షతో రగిలిపోయాడు.. అదును చూసి నరికేశాడు..!
జనం న్యూస్ 08 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఎస్.కోట మండలం చామలాపల్లిలో బుధవారం సాయంత్రం హత్య జరిగిన సంగతి తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ప్రసాద్, మురళీ మధ్య కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి.మురళీ భార్య…
ఖానారాద రైతు కన్నీటి బాధ,!
వడ్లుకొనుగోలు కేంద్రల వద్ద ప్రజల ఎదురుచూపులు జనం న్యూస్ 8 మే భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి ) భీమారం మండలంలోని గ్రామాలలో అకాల వర్షంతో నష్టపోయిన రైతన్నను ఆదుకుంటామని,తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని,పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం…
మోడీ సభ వలన రాష్ర్టానికి ఎలాంటి ఉపయోగం లేదు’
జనం న్యూస్ 08 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద వైఖరి ఆలంబిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. విజయనగరంలో సిపిఐ పార్టీ కార్యాలయం అమర్ భవన్ లో…