కెసిఆర్ ప్రసంగంలో పస లేదు ::సీఎం రేవంత్ రెడ్డి!
పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో భాగంగా కేసీఆర్ ఇచ్చిన ప్రసంగంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ స్పీచ్లో అసలు పసలేదని, తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల…
భూ భారతి చట్టం – రైతు అవగాహన సదస్సును విజయవంతం చేయండి.
మద్నూర్ తహసీల్దార్ ఎం డి ముజీబ్ వెల్లడి_ మద్నూర్ ఏప్రిల్ 28 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ ఈనెల 29వ తేదీన మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి…
జాతీయ మానవ హక్కుల బీరుపూర్ మండల అధ్యక్షులు గా చీర్నవేని శ్రీనువాస్ నియామకం
–ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షులు డా.మొగుళ్ళ భద్రయ్య.. జగిత్యాల: జనం న్యూస్ ఎప్రిల్ 28 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్హెచ్ఆర్సీ) జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల అధ్యక్షులు గా చీర్నవేని శ్రీనువాస్ మండల…
బాధిత కుటుంభ సభ్యులను పరామర్శించిన ఆత్రం సుగుణ అక్క
జనం న్యూస్ 28ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ : కెరమెరి మండలం జోడేఘాట్ ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సిఆర్టి గా పనిచేస్తున్న కనక కాశీరాం ఇటీవల వడదెబ్బతో మృతి చెందాడు.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్…
గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోండి
జనం న్యూస్ 28ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రక్ట్ స్టాఫ్ఫార్. కె ఏలియ. ఆసిఫాబాద్: కుమురంభీమ్ జిల్లా కేంద్రంలోని గ్రంధాలయాన్ని రాష్ట్ర గ్రంధాలయం చైర్మన్ ప్రైఫెసర్ రియాజ్,కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క తో కలిసి ఆదివారం సందర్శించారు.…
కథలు చెప్పడం ఒక కళ
జనం న్యూస్:28 ఏప్రిల్ సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; కథలు చెప్పి, నీతిని పంచడం మూలంగా మంచి ఆలోచనలకు స్థానం లభిస్తుందని, కథలు చెప్పడం ఒక కళ అని కథాశిల్పి ఐతా చంద్రయ్య అన్నారు. జాతీయ కథల దినోత్సవం…
ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనవడు వివాహ వేడుకలు పాల్గొన్న రాజకీయ ప్రముఖులు
జనం న్యూస్ ఏప్రిల్ 28 (ముమ్మిడివరం ప్రతినిధి) కేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనుమడు వివాహ రిసెప్షన్ హైదరాబాద్ అనవ్య కన్వెన్షన్ లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి పూర్వపు జిల్లా అధ్యక్షులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ…
కెసిఆర్ నగర్లో ఉచిత అంబలి పంపిణీ ప్రారంభం
జనం న్యూస్ :28 ఏప్రిల్ సోమవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జ్ వై. రమేష్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, శ్రీ హరే రామ హరే కృష్ణ సత్సంగం ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని యోగ మాస్టర్ పెద్ది…
శోభా యాత్ర ను విజయవంతం చేయాలి పిలుపు
జనం న్యూస్ కాట్రేనికోన ఏప్రిల్ 28 వచ్చే నెలలో 22వ తేదీన విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరగబోయే హనుమాన్ జన్మదిన విజయోత్సవ శోభాయాత్ర బైక్ ర్యాలీ అమలాపురం లో విజయవంతం చేయటం కోసం మండలంలోని గ్రామ గ్రామాల్లో హిందువులు…
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆకస్మిక తనిఖీ
జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ,డిప్యూటీ డి ఎం హెచ్ వో డాక్టర్ చందు తో కలిసి, సోమవారం ఉదయం వీణవంక మరియు…