• February 20, 2025
  • 61 views
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కాసుల గుట్టకు శాశ్విత రహదారి ఏర్పాటు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. లక్ష్మీనరసింహస్వామికాసుల గుట్టకు శాశ్విత రహదారిఏర్పాటు చేయాలిఅలసత్వం వహించకుండా ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలి స్థానిక ప్రజల విజ్ఞప్తి నందలూరు: ఫిబ్రవరి 20:- మండలంలోని పాటూరు గ్రామపంచాయతీ పరిధిలో ఎర్రి పాపయ్య గారి పల్లె గ్రామ సమీపంలో…

  • February 20, 2025
  • 112 views
శివానామస్మరణతో శ్రీశైలం యాత్ర బయలుదేరిన శివ స్వాములు

జనం న్యూస్ ఫిబ్రవరి 20 మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్. ఈ రోజు పాపన్నపేట మండలం లోని మల్లంపేట్ గ్రామం లో శివ స్వాములు ఎంతో భక్తి శ్రద్దలతో వారు మండలం కాల దిక్ష ను…

  • February 20, 2025
  • 74 views
శివానామస్మరణతో శ్రీశైలం యాత్ర బయలుదేరిన శివ స్వాములు

జనం న్యూస్ ఫిబ్రవరి 20: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రతి నిధి యల్ సంగమేశ్వర్. ఈ రోజు పాపన్నపేట మండలం లోని మల్లంపేట్ గ్రామం లో శివ స్వాములు ఎంతో భక్తి శ్రద్దలతో వారు మండలం కాల దిక్ష ను…

  • February 20, 2025
  • 67 views
ప్రసన్నా హరికృష్ణకు అండగా నిలబడి జమ్మికుంటలో విస్తృత ప్రచారం చేసిన అభిమానులు

జనం న్యూస్ //ఫిబ్రవరి //20//జమ్మికుంట //కుమార్ యాదవ్.. నిజాయితీ పరుడు అయినా , సేవా తత్పరుడు ఐనా ప్రసన్నా హరికృష్ణకు అండగా నిలవండి, అంటూ జమ్మికుంటలో గొడిశాల రమేష్ డివిజన్ ఇంచర్చ్ అధ్వర్యంలో, ఎర్ర శ్రీధర్, గదేపాక కుమార్ రాజా, మిడిదొడ్డి…

  • February 20, 2025
  • 89 views
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

జనం న్యూస్,ఫిబ్రవరి20, అచ్యుతాపురం: మండలం లోని వెదురువాడ 11 కేవీ ఫీడర్ పరిధిలో ఆర్డిఎస్ఎస్ కొత్త లైన్ విద్యుత్ పనుల కారణంగా వెదురువాడ,జి ధర్మవరం,ఎల్ ధర్మవరం, ఎం ధర్మవరం,మోసయ్య పేట బర్మా కాలనీ ఏరియా,అచ్యుతాపురం ఇందిరమ్మ కాలనీ,ఆర్అండ్ఆర్ కాలనీ,దిబ్బపాలెం,వెంకటాపురం సెంటర్, మార్టూరు…

  • February 20, 2025
  • 62 views
రామకోటి రామరాజుకు ఘన సన్మానం

రామకోటి సేవలు అభినందనీయం – వంగపల్లి అంజయ్య స్వామి జనం న్యూస్, ఫిబ్రవరి 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రామకోటి రామరాజు సేవలు అభినందనీయం అని వంగపల్లి అంజయ్య స్వామి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా…

  • February 20, 2025
  • 60 views
ఆర్యవైశ్యులకు బిజెపిలోనే సముచితస్థానం — బుద్ధ మహేందర్ గుప్తా

జనం న్యూస్, ఫిబ్రవరి 21, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ఢిల్లీ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఆర్యవైశ్య మహిళ రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమని బిజెపి సీనియర్ నాయకుడు బుద్ధ మహేందర్ గుప్త అన్నారు,…

  • February 20, 2025
  • 59 views
జమ్మికుంట లొ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించిన అధ్యాపకుల బృందం

జనం న్యూస్ //ఫిబ్రవరి //20//జమ్మికుంట //కుమార్ యాదవ్. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించిన, బాలికల మరియు బాలురు, కోరపెల్లి అధ్యాపకుల బృందం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల…

  • February 20, 2025
  • 68 views
పాఠశాల అభివృద్ధికి గ్రామస్తుల సహకారం అవసరం

మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు జనం న్యూస్ ఫిబ్రవరి 21: (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు మునగాల మండల పరిధిలోని ముకుందాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన కంప్యూటర్,ప్రింటర్ ను గురువారం మండల విద్యాధికారి పిడతల వెంకటేశ్వర్లు ప్రారంభించారు.…

  • February 20, 2025
  • 67 views
క్యాన్సర్ రోగికి ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహకారం-అనకాపల్లి ఎంపీ సి.ఎం. రమేష్

జనం న్యూస్ ఫిబ్రవరి 20: అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం, బుచ్చయ్య పేటకు చెందిన సయ్యపురెడ్డి సావిత్రి క్యాన్సర్ వ్యాధికి గురై ఆర్థిక సహాయం కొరకు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ ను…

Social Media Auto Publish Powered By : XYZScripts.com