మన మిత్ర వాట్సప్ గ్రూప్ ద్వారా ప్రభుత్య పథకాలు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అరచేతిలో ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రభుత్వ పథకాలు స్పెషల్ ఆఫీసర్ గుణశేఖర్ పిళ్ళై, ఎంపీడీవో రాధాకృష్ణన్, నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం నుండి ప్రజల చేతిలో ప్రభుత్వం వాట్సాప్…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో ఆదివాసి సమాజమంతా
జనం న్యూస్ .తేదీ6-8-2025 ,పాల్వంచ మండలం. భద్రాద్రి కొత్తగూడెం, రిపోర్టర్ బాలాజీప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9వ తారీఖున జయప్రదం చేయండిఆదివాసి సంఘనాయకులుసోయంసత్యనారాయణపిలుపుపాల్వంచ కొమరం భీం ఆఫీస్ నందు ఘనంగా ఆదివాసి దినోత్సవ వేడుకలుపాత సూరారం కొమరం భీం విగ్రహం ఆవిష్కరణ…
వైసీపీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలి
యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ జనం న్యూస్,ఆగస్టు05, అచ్యుతాపురం: బాబు షురూటీ మోసం గ్యారంటీ – గ్రామ రచ్చబండ కార్యక్రమం 4వ రోజు రాంబిల్లి మండలం మర్రిపాలెం,దిమిలి గ్రామాల్లో యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన…
కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన బండి రమేష్
జనం న్యూస్ ఆగస్టు 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం లో నిన్న కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు మునిగిపోయాయి. ఫతేనగర్ డివిజన్ అమృత్ నగర్, తండా ,దీన్ దయాల్ నగర్, ప్రభాకర్ రెడ్డి నగర్, తదితర…
జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ డిటీకి వినతిపత్రం అందజేత
జనం న్యూస్,ఆగస్టు05 అచ్యుతాపురం: పాత్రికేయులకు న్యాయబద్ధంగా అందాల్సిన సంక్షేమ ఫలాలను ప్రభుత్వం అమలు చేయాలని ఏపీయూడబ్ల్యూజే అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు బెజవాడ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ పిలుపు మేరకు…
జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు..!
జనంన్యూస్. 05. నిజామాబాదు. నిజామాబాద్ పట్టణం లోని ఆర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం లో ఆశా కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించి నట్లు జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జె. గంగా దాస్ తెలిపారు..మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో ఔషద మొక్కల…
కాంగ్రెస్ పాలనలో పేదల పదేళ్ల కళ సకారం.
నిరుపేదలకు రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. జనం న్యూస్ ఆగస్టు 05 ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండల్ గట్టుపల్లి గ్రామంలో…
అంబేద్కర్ మతతత్వ పార్టీ జెండాలు జెండాలు కట్టిన బిజెపి నాయకులకు క్షమాపణ చెప్పాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 5 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 BSP పలనాడు జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు డిమాండ్ బిజెపి జండాలను తొలగించిన బీఎస్పీ నాయకులు ఈరోజు నరసరావుపేట పట్టణంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు…
ఎపిడబ్ల్యూజె అధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే
పార్వతీపురం మన్యం జిల్లా, ఆగస్ట్5, (రిపోర్టర్ ప్రభాకర్): ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంగళవారం జర్నలిస్టుల డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కిషోర్, గంగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్కు వినతి అందించారు.…
మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళినా, తీసుకెళ్లినా, సహకరించినా జైల్ కే,
కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి, జనం న్యూస్,ఆగస్ట్ 05,కంగ్టి సంగారెడ్డి,జిల్లా కంగ్టి, సిర్గాపూర్,కల్హేర్, మండలాల యువతి యువకులకు మంగళవారం దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా సీఐ వెంకటరెడ్డి, మాట్లాడుతూ ఈ మధ్య యువత చిన్న పెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల…