పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం సరఫరా నిరుపేదలకు వరంగ మారిన సన్న బియ్యం పథకం
ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సన్న బియ్యం పంపిణీ చేసిన గట్టుపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లి సామేల్ జనం న్యూస్ 07 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు ) వికారాబాద్…
శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవంలో దామోదర రాజనర్సింహ
జనం న్యూస్ 7-4-2025 అందోల్ నియోజకవర్గం-జిల్లా సంగారెడ్డి అందోల్-జోగిపేట మున్సిపాలిటీ 12వ వార్డు శ్రీ రాజరాజేశ్వర దేవాలయం పక్కన నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామికి శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో ఘనంగా నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.…
మంత్రి నాదెండ్ల మనోహర్ ని కలిసిన జనసేన ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ గురివిగారి వాసు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. జనసేన పార్టీ నిరంతర శ్రామికులు మరియు ప్రజా తపస్వి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో రాజంపేట…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా …..
బిచ్కుంద ఏప్రిల్ 7 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నందు ఈనెల 9 తేదీన జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక్ సోమవారం…
ళ్యాణం కమనీయం..ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు..జిల్లా క్లలెక్టర్ ప్రమేలా సత్పతి..రాములోరి కళ్యానానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేసినా కరీంనగర్ సిపి గౌస్ అలం..భక్తులతో కిటకిటలాడిన ఇల్లందకుంట రామాలయం.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7…
తాళ్ళరాంపూర్ లో సీతారాములా కళ్యాణంచూద్దాంరారండి
జనంన్యూస్ ఏప్రిల్ 06:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలోని తాళ్ళరాంపూర్ గ్రామములో ఆదివారంరోజునా రామాలయం దేవాలయం లో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని ఆలయంలో అంగరంగ వైభవంగా కన్నుల విందుగా గ్రామాభివృద్ధికమిటి ఆధ్వర్యంలో సీతారాములకళ్యాణం ఘనంగా నిర్వహించారు.అభిజిత్ లగ్న సుముహూర్తం, భాజా భజంత్రీలు, వేదమంత్రాలు, ముత్యాల…
కూతురు జ్ఞాపకార్ధంగా చలివేంద్రం ఏర్పాటు
జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 22వ వార్డులో జలవికాస ఆధ్వర్యంలో బండ విజయ రాజయ్య కూతురు జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో…
కొండపాక శివాలయంలో కన్నుల పండుగ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం
మాజీ సర్పంచ్ దాట్ల విరస్వామి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. కొండపాక మాజీ సర్పంచ్ దాట్ల మంగ సమ్మయ్య దంపతుల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం కొండపాక…
ఫోర్ట్స్ జాబితాలో GMR
జనం న్యూస్ 07 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఫోర్బ్స్ 2025 ప్రపంచ కుబేరుల జాబితాలో రాజాంకు చెందిన గ్రంథి మల్లిఖార్జునరావు 1,219 స్థానంలో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో నాలుగో సంపన్న వ్యక్తి ఆయనే. ఏప్రిల్ 2? నాటికి…
ట్రాజరీ సర్వీన్ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు
జనం న్యూస్ 07 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో శనివారం జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ట్రేజరి సర్వీస్ అసోసియేషన్ జిల్లా ఎన్నికలలో ప్రెసిడెంట్గా డి.నవీన్ చంద్ , అసోసియేట్ ప్రెసిడెంట్ గా పి.సురేష్ కుమార్, జిల్లా…