• June 12, 2025
  • 40 views
భూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యంఎఎంసి చైర్మన్ బుర్ర రాములు గౌడ్

జనం న్యూస్ 13జూన్ పెగడపల్లి ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన భూ భారతి కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్రఎస్ సి, ఎస్ టీ, మైనారిటీ, వికలాంగుల, శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ఆదేశాల మేరకు ఈరోజు నామపూర్, సుద్దపల్లి గ్రామాలలో నడుస్తున్న…

  • June 12, 2025
  • 38 views
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన ప్రతి రైతు ఈకే వేసి చేయించుకోవాలి

జనం న్యూస్ జూన్ 12 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో అన్నదాత సుఖీభవ పధకం నకు సంబంధించి మండలంలో గల అర్హులైన రైతులు అందరూ మీ సమీపంలో గల రైతు సేవా కేంద్రం నకు…

  • June 12, 2025
  • 37 views
మిత్రమానేనున్నా..అధైర్య పడొద్దు తోటి మిత్రుడు చెక్కల మహేష్

జనం న్యూస్, జూన్ 13 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) జగదేవపూర్ మిత్రమా నేనున్నా నీకు అంటూ నువ్వు అధైర్యపడొద్దని అండగా ఉంటా అని తన తోటి మిత్రుడు చెక్కల మహేష్, రమేష్,కు భరోసా ఇచ్చారు. మండల…

  • June 12, 2025
  • 37 views
ప్రైవేట్ బడి వద్దు ప్రభుత్వ బడి ముద్దు — హెచ్ ఎం నర్సింలు

ఘనంగా పునః ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాల జనం న్యూస్, జూన్ 13 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ప్రైవేట్ బడుల కన్నా ప్రభుత్వ బడులు మిన్న అని ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ నర్సింలు, అన్నారు…

  • June 12, 2025
  • 42 views
తెరుచుకున్న మూత బడిన పాఠశాల

జనం న్యూస్, జూన్ 13 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) మార్కుక్ మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల గంగాపూర్ గత ఏడు సంవత్సరాల కాలంగా మూతబడినది. గత ఐదు రోజులుగా బడిబాట లో బాగంగా గ్రామ తల్లిదండ్రుల,…

  • June 12, 2025
  • 29 views
పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి ఏడాది సిద్దిపేటలో జనసేన కార్యకర్తల సంబరాలు.

జనం న్యూస్ :12 జూన్ గురువారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్బంగా జనసేన పార్టీ క్రియశిలా సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి…

  • June 12, 2025
  • 33 views
సమాజం కొరకు కష్టపడే వ్యక్తికి సరియైన గుర్తింపు డాక్టరేట్

దీక్ష భూమి లో గౌరవ డాక్టరేట్ పొందిన కమలాకర్ కు సన్మానం జనం న్యూస్ జూన్ 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని దీక్ష భూమి వద్ద ఇటీవలే గౌరవ డాక్టరేట్ పొందిన సమాచార హక్కు…

  • June 12, 2025
  • 14 views
సాగుదారులైన హుస్సేన్ నగర్ గ్రామ పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలి..!

జనంన్యూస్. 12. నిజామాబాదు. సిరికొండ. పైరవికారులను కాదని పేదలకే పట్టాలు ఇవ్వాలి -సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ డిమండు చేశారు సాగుదారులైన హుస్సేన్ నగర్ గ్రామ పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, పైరవికారులను కాదని పేదలకే పట్టాలు…

  • June 12, 2025
  • 15 views
ఘనంగా వైద్యరత్న డాక్టర్ సత్యనారాయణ జన్మదిన వేడుకలు

జనం న్యూస్ జూన్ 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ తుటే విజయ్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ సత్యనారాయణ యనబై వ జన్మదిన వేడుకలు అశోక చక్ర దివ్యాంగుల సంఘం లొ ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా…

  • June 12, 2025
  • 13 views
నిధులు మంజూరైన జాప్యం ఎందుకు.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జనం న్యూస్ జూన్ 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫతేనగర్ డివిజన్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ .. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ముందుగా భరత్ నగర్ నాళా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com