• March 24, 2025
  • 87 views
తల్లి చెల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తి జగన్,ఆయన మహిళలకు గౌరవం ఎలా ఇస్తారు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 24 రిపోర్టర్ సలికినీడి నాగరాజు విడదల రజని కితాబు ఇవ్వడం హాస్యాస్పదం నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను నిత్యం కంటతడి పెట్టించే వ్యక్తి జగన్, అటువంటి…

  • March 24, 2025
  • 79 views
నిర్వాహకులను అభినందించిన శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, కంచర్ల బాబి

జనం న్యూస్ మార్చి 24 అమలాపురం గన్నవరం మండలంలోని చాకలి పాలెంలో ఆర్యవైశ్య మెగా వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమాల నిర్వహణకు కృష్ణ బాలాజీ కన్వెన్షన్ హాల్ ను ఉచితంగా ఇచ్చిన కంచర్ల శేఖర్ ను, సహకరించిన శ్రేయోభిలాషులకు ఏపిఐఐసీ మాజీ…

  • March 24, 2025
  • 91 views
శ్రీ పలుగు మీది నల్ల పోచమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

జనం న్యూస్. మార్చి 24. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్. (అబ్దుల్ రహమాన్) హత్నూర మండలంలోని షేర్ ఖాన్ పల్లి గ్రామ పరిధిలో ప్రారంభమైన మొదటి రోజు శ్రీ పలుగు మీది నల్ల పోచమ్మ అమ్మవారి ధ్వజారోహణం అంకురార్పణ మరియు…

  • March 24, 2025
  • 77 views
ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదికకు విశేష స్పందన

జనం న్యూస్ మార్చి 24 అమలాపురం చాకలిపాలెం కృష్ణ బాలాజీ పంక్షన్ హాల్ నందు నిర్వహించిన ఆర్యవైశ్య వధూవరుల పరిచయ వేదిక కు విశేష స్పందన లభించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల వెంకట్రావు (బాబి) ఆధ్వర్యంలో…

  • March 24, 2025
  • 68 views
రంజాన్ పండుగకు విస్తృత ఏర్పాట్లు చేపట్టండిఅధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కూనంనేని

జనం న్యూస్ 24మార్చ్( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ ) కొత్తగూడెం : రంజాన్ పండుగ సందర్బంగా బస్తీలు, గ్రామాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు సంబంధిత అధికారులను…

  • March 24, 2025
  • 115 views
హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐ లుగా పదోన్నతి..

పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది: పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా జనం న్యూస్,మార్చి 25, ( పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ ఏఎస్ఐ లుగా పదోన్నతి…

  • March 24, 2025
  • 92 views
కరెంటు కోతలతో పంటలు ఎండిన రైతాంగానే ఆదుకోవాలి.

పయనించే సూర్యుడు మార్చి 24 నిజామాబాద్ జిల్లా బ్యూరో టి.కె గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలం కేంద్రంలోఅఖిలభారత ఐక్య రైతు సంఘం ఏ ఐ యు కె ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి…

  • March 24, 2025
  • 101 views
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్ పంపిణీ చేస్తున్న సాయి లోకేష్

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట మండలం తొగురుపేట గ్రామ నివాసి గుని శెట్టి రమణయ్య కి ముఖ్యమంత్రి సహాయ నిధి కిందRs 49,984/- మంజూరైన మొత్తాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ జిల్లా కార్యాలయం నందు జిల్లా…

  • March 24, 2025
  • 99 views
జిపి వర్కర్స్ ను విస్మరిస్తే సర్కార్ కు బుద్ది చెప్తాం..!

జనంన్యూస్. 24. నిజామాబాదు. టౌన్. నిజామాబాదు జిల్లాలో 3నెలల జీపీ బకాయి వేతనాలను అందించాలి జిపి వర్కర్స్ ను విస్మరిస్తే సర్కార్ కు బుద్ది చెప్తాం అని, తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టి యు సి ఐ అనుబంధం…

  • March 24, 2025
  • 96 views
ప్రస్తుత రాజకీయాలలో అరుదైన అద్భుతమైన రాజకీయ నాయకుడు అన్నా రాంబాబు.

గిద్దలూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త. జనం న్యూస్, మార్చి 24, (బేస్తవారిపేట ప్రతినిధి): ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ అన్నా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com