ఉద్యోగాల పేరిట చీటింగ్.. నలుగురి అరెస్ట్
జనం న్యూస్ 08 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.53 లక్షలు వసూలు చేసి నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మోసం చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. DSP శ్రీనివాసరావు వివరాల…
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎం ఈ వో గడ్డం బిక్షపతి
జనం న్యూస్ జూన్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో నే నాణ్యమైన విద్య ఉంటుంది అని ఎం ఈ వో గడ్డం బిక్షపతి అన్నారు విద్యార్థుల ఇంటింటి వెళ్ళి ప్రభుత్వ…
రూ.13,444 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక”
జనం న్యూస్ 07 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.13,444 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ అంబేడ్కర్ తన ఛాంబర్లో నేడు విడుదల చేశారు. గత ఏడాది కన్నా 19.20% అదనంగా పెంచినట్లు…
నందలూరు మసీదు లలోబక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ లేదా ఈద్ అల్-అధా అరవపల్లి మరియు నాగి రెడ్డిపల్లి గ్రామ జామియా మసీద్ ప్రాంగణంలో ఉన్న ఈద్గా నందు ప్రత్యేక ప్రార్థ నలతో ఈ సద్దులతో ప్రారం భమై…
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., జనం న్యూస్ 07 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :విజయనగరం జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్…
రూ.13,444 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక”
జనం న్యూస్ 07 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.13,444 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ అంబేడ్కర్ తన ఛాంబర్లో నేడు విడుదల చేశారు. గత ఏడాది కన్నా 19.20% అదనంగా పెంచినట్లు…
మతసామరస్యానికి ప్రతీకగా బక్రీద్ పండగను నిర్వహించుకోవాలి
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 07 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : బక్రీదు (ఈదుల్ అజ్ హా) పండగను మతసామరస్యానికి ప్రతీకగా కుల, మతాలకు అతీతంగా సోదరభావంతో, శాంతియుతంగా నిర్వహించుకోవాలని జిల్లా…
“కూటమి నేతల కృషి ఫలితంగానే రైల్వే జోన్”
జనం న్యూస్ 07 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :కూటమి నేతల కృషి ఫలితంగానే విశాఖ రైల్వే జోన్ కల సాకారమైందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. జోన్ కోసం జీఎంను నియమిస్తూ…
తోటి విలేఖరి అని చూడకుండా దూరం పెట్టిన యూనియన్
ఇలాంటి వాళ్లను తప్పకుండా ప్రభుత్వం శిక్షించాలి ప్రజల నుంచి ప్రభుత్వానికి చేరవేసే విలేకరికీ అవమానం జనం న్యూస్, జూన్ 8( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న విలేకరులకు అవమానం, మీకు…
తోటి విలేఖరి అని చూడకుండా దూరం పెట్టిన యూనియన్ ఇలాంటి వాళ్లను తప్పకుండా ప్రభుత్వం శిక్షించాలి ప్రజల నుంచి ప్రభుత్వానికి చేరవేసే విలేకరికీ అవమానం
జనం న్యూస్, జూన్ 8( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న విలేకరులకు అవమానం, మీకు ఆర్ఎన్ఐ ఉందా లేదా, మాకు ఉంది, సాటి విలేకరులు అవమానించడం జరుగుతుంది, దీని మీద…