• May 20, 2025
  • 27 views
నాపై వచ్చిన అభియోగాలు అసంబద్ధమైనవి కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి

జనం న్యూస్ మే 20 కూకట్పల్లి జోన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి తనపై వచ్చిన అభియోగాలను తిప్పి కొట్టారు. రాజకీయ పరమైన కుట్రలో భాగంగానే తనను లక్ష్యంగా చేసుకొని బురద…

  • May 20, 2025
  • 33 views
ఏర్గట్ల మండల కేంద్రం లో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ప్రారంభం

జనం న్యూస్ మే 20:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 20వ తేదీ నుండి 24వ తేది వరకు ఐదు రోజులపాటు అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొంటారని మండల…

  • May 20, 2025
  • 24 views
బహిరంగ సభకు జన ప్రభంజనం

భూభారతి అవగాహన సదస్సులో ప్రసంగిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జనం న్యూస్ 20మే భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రంలో మంగళవారం రోజున జిల్లా ప్రజా పరిషత్ ఉన్నంత పాఠశాలలో భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన…

  • May 20, 2025
  • 21 views
కూకట్పల్లి నియోజకవర్గం సమస్యలపై కూకట్పల్లి జోనల్ కమిషనర్ కి వినతిపత్రాన్ని అందజేసిన బండి రమేష్

జనం న్యూస్ మే 21 కూకట్పల్లి జోన్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ సమస్యలపై కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ తో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. రానున్న…

  • May 20, 2025
  • 18 views
పొగాకు కొనుగోలు జరగాలని స్థానిక ఐటీసీ వద్ద 27న జరుగు నిరహార దీక్షను జయప్రదం చేయండి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు బెదిరింపులు మానుకుని కొనుగోళ్లని వెంటనే ప్రారంభించాలి అన్ని రైతు సంఘాల నాయకుల డిమాండ్ ఉత్తర భారస్థ దేశ రైతులను పొగాకు రైతులు ఆదర్శంగా చేసుకోవాలని పి లుపు…

  • May 20, 2025
  • 26 views
పశువుల కు గాలికుంటు నివారణ టీకాలు

జనం న్యూస్ 21మే పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం దోమలకుంట గ్రామంలోఈ రోజు గేదాలకు ఆవులకు దూడలకు ఉచిత గాలికుంటూ నివారణ టీకాలు పంపిణి కార్యక్రమాన్నిప్రారంభించినపశు వైద్యధికారి డాక్టర్ హేమలత ఈ కార్యక్రమంలో పశువైద్య సిబంది వి ఏ…

  • May 20, 2025
  • 22 views
కోర్టు నిర్మాణానికి ఎకరం స్థలం ఇవ్వండి లాయర్లు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పట్టణంలో ని NRT సెంటర్ లో ప్రస్తుతం ఉన్న కోర్టు అద్దె భవనం లో ఉన్నందున సొంత కోర్టు భవనం నిర్మాణనికి స్థలం కేటాయించాలని చిలకలూరిపేట బార్…

  • May 20, 2025
  • 21 views
పిడుగుపాటు మృతురాలి కుటుంబానికి ఆర్థికసాయం అందజేసిన ప్రత్తిపాటి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 20 రిపోర్టర్ సలికినీడి నాగరాజు 50000ఆర్థిక సహాయ చెక్కును అందించిన ఎమ్మెల్యే పొలంపనులకు వెళ్లి పిడుగుపాటుతో మరణించిన షేక్ పర్వీన్ కుటుంబానికి ప్రభుత్వం అందచేసిన రూ.50వేల ఆర్థికసాయం చెక్కును మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి…

  • May 20, 2025
  • 26 views
అంతర్జాతీయ మెట్రాలజీ (తూనుకులు కొలతలు) దినోత్సవం

జనం న్యూస్ మే 20 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈరోజు అంతర్జాతీయ మెట్రాలజీ (తూనికలు కొలతలు) దినోత్సవం సందర్బంగా అమలాపురం అసిస్టెంట్ కమిషనర్ రాజేష్ (ఇన్స్పెక్టర్ , జీ.వి.ప్రసాద్) వారు కార్యాలయంలో వ్యాపారస్తులతో అవగాహన సదస్సు…

  • May 20, 2025
  • 20 views
పేదలకు అన్న వితరణ

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు, తేదీ 20 – 5 – 25: ఇటీవల పరమపదించిన చెంగారి సాయి ప్రసన్న కుమారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అరవపల్లి లోని స్థానిక గీతా మందిరం ఆవరణమునందు ఇవాళ లయన్స్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com