ఏర్గట్ల కే జీ బీ వీ లో ఘనంగా బోనాల వేడుకలు
జనం న్యూస్జూలై 18:నిజామాబాద్ ఏర్గట్లమండలకేంద్రంలోని కే జీ బీ వీ పాఠశాల లో సి ఆర్టీ లు, బాలికలు, నాన్ టీచింగ్ స్టాప్ కలిసి బోనాల వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పాఠశాల ఎస్ వో సుంకరి సంధ్యా…
ఫార్మర్ రిజిస్ట్రేషన్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఏఈఓ రేణుక
జనం న్యూస్ జులై 18(నడిగూడెం) మండలం లోని సిరిపురం రైతు వేదిక క్లస్టర్ పరిధిలో శుక్రవారం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రత్యేక క్యాంపు నిర్వహించారు.ఫార్మర్ రిజిస్ట్రేషన్ తో ప్రతి రైతుకు ప్రత్యేకమైన 11 అంకెలతో కూడిన గుర్తింపు కార్డు వస్తుందని ఏఈఓ కె.రేణుక…
క్రీడల ద్వారా మానసిక శారీరక అభివృద్ధి
వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎఎస్పీ చిత్తరంజన్ జనం న్యూస్ జులై 18 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు, మాదకద్రవ్యాల వ్యసన నివారణపై అవగాహన కల్పించేందుకు రెబ్బెన మండలం, గోలేటి…
ఆసుపత్రిలో ఘనంగా బోనాల పండుగ
బిచ్కుంద జులై 18 జనం న్యూస్ ఆషాడ మాసం పురస్కరించుకొని మొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రిలో బోనాల పండుగని బిచ్కుంద ఏరియాఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ కాళిదాస్, డాక్టర్ భరత్, డాక్టర్ స్వప్నిల్, డాక్టర్ రాకేష్,…
ఘనంగా పిసిసి డెలిగేట్ జన్మదిన వేడుకలు….
బిచ్కుంద జులై 18 జనం న్యూస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & పీసీసీ డెలిగేట్ విఠల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బిచ్కుంద గవర్నమెంట్ హాస్పిటల్ లో పండ్లు పంపిణీ చేసినారు. అనంతరం మార్కెట్ కమిటీ కార్యాలయంలో కేక్ కట్…
నల్ల పోచమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న తెల్ల హరికృష్ణ
జనం న్యూస్ జూలై 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఆషాడమాసం బోనాల పండుగ సందర్భంగా కూకట్ పల్లి, సంగీత్ నగర్, కొమ్మన్ గడ్డ లో గల నల్ల పోచమ్మ తల్లి దేవాలయంలో బోనాల పండుగ జాతర సందర్భంగా కొమ్ము బాబు,…
సామాన్య మహిళకు -“చైర్మెన్” పీఠం
జనం న్యూస్ జూలై 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, జనసేన వీరమహిళ ఓ మారుమూల గ్రామానికి చెందిన సామాన్య మహిళకు చైర్మెన్ పీఠం అధిరోహించటంతో పార్టీ నాయకులు,,కార్యకర్తలు, అభిమానులకు ఆనందోత్సాలకు అవధులు లేవు. ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ…
కులామతాలకు అతీతంగా ముస్లిం విద్యార్థి పోతురాజు వేషధారణ.
జనం న్యూస్ 19జులై పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని శ్రీ వైష్ణవి టాలెంట్ హై స్కూల్లో రెండవ తరగతి చదువుతున్న మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ హైదర్ షేకీల్ కుమారుడు విద్యార్థి షేక్ సాహిల్ పోతురాజు వేషధారణలో…
తుంగూర్ వాసికి రాష్ట్ర గవర్నర్ నుండి డాక్టరేట్ డిగ్రీ ప్రధానం
జనం న్యూస్ జూలై 18 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్ గ్రామానికి చెందిన దోసారపు ప్రమీల బుచ్చన్న గౌడ్ కుమారుడు డా. దోసారపు విజయ్కుమార్ కి తెలంగాణ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ డిగ్రీ లభించింది. ఇటీవల నిర్వహించిన స్నాత్తకోత్సవ కార్యక్రమంలో…
మావుళ్ళమ్మ అమ్మవారికి సారె
జనం న్యూస్ జూలై 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం జి మూల పొలం పంచాయతీ ఎర్ర గురువు గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ మహిళ విభాగం ఆధ్వర్యంలో మావుళ్ళమ్మ అమ్మవారికిగ్రామస్తులు అమ్మవారికి పసుపు కుంకుమ చీర…