సొంతగూటికి చేరిన మైపాల్ రెడ్డి.
జనం న్యూస్ జులై 1, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం లోని భాకాపూర్ గ్రామానికి చెందిన మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి బి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి…
ఈ నెల 6 తేదీన ఘనంగా ఏకలవ్యుడి జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాము.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై 1 రిపోర్టర్ సలికినీడి నాగు మహా అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఏ.పీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు. చిలకలూరిపేట: ఏ.పీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏకలవ్యుని ప్రతిమత కూడిన గోడ…
మహాన్యూస్ ఛానల్ పై దాడిని ఖండించి నిరసన వ్యక్తం చేసిన చిలకలూరిపేట జర్నలిస్టులు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 1 రిపోర్టర్ సలికినీడి నాగు తహశీల్దార్ కి వినతిపత్రం అందచేత ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ సమాజంలో ప్రజలకు జరిగే అన్యాయాలను గొంతు ఎత్తి నిలదీస్తున్న మీడియా సంస్థలపై దాడి చేసిన వారిని…
సంవత్సర కాలంలో ఎలమంచిలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు
పింఛన్లు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,జూలై01,అచ్యుతాపురం: ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎలమంచిలి రూరల్ కొండ్రుబిల్లి,పులపర్తిలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యటన సందర్భంగా మహిళలు హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. కొండ్రుబిల్లి,పులపర్తిలో ఫించన్లు…
డిప్యూటీ డీఈవోకు సమ్మె నోటీసు
జనం న్యూస్ 01 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జూలై9న జరిగే జాతీయ సమ్మెలో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఆయాలు పాల్గొంటున్నారని యూనియన్ జిల్లా కార్యదర్శి బి.సుధారాణి తెలిపారు. జిల్లా ఉప విద్యాశాఖ అధికారి వెంకటరమణకు సోమవారం…
ఆరు స్కూల్స్ను సీజ్ చేయండి: విజయనగరం కలెక్టర్
జనం న్యూస్ 01 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో పలు కార్పొరేట్ పాఠశాలలపై కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యా హక్కు చట్టం ప్రకారం సీట్లు కేటాయించని ఆరు కార్పోరేట్ స్కూల్స్ను సీజ్ చేయాలని…
కూటమి పాలనలో పెద్దలకి పరమాన్నం, పేదలకి గంజి నీళ్ళు అన్నచందంగా కార్పొరేట్లకి కారుచౌకగా భూములు.
వాతావరణ కాలుష్యం లేకుండా, ప్రజలకి ఉపాధికల్పించే పరిశ్రమలకి సిపిఐ వ్యతిరేకం కాదు.-సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు. జనం న్యూస్ 01 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కాంగ్రెస్, తెలుగుదేశం, వైసిపి నేటీ కూటమి ప్రభుత్వాలు గత…
గుంకలాం జగనన్న కాలనీలో సమస్యలను పరిష్కరించాలి— ఆవేదన వ్యక్తం చేసిన కాలనీ వాసులు– జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ కి వినతి
జనం న్యూస్ 01 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఇళ్ళు కట్టుకోవాలని నాడు ఇదే అధికారులు పదే పదే ఒత్తిడి చేసి తమతో అప్పులు చేయించి మరీ ఇళ్ళు కట్టించారాని, వేలకు వేలు అద్దె లు చెల్లించలేక సొంత…
ఏర్గట్ల మండలానికి యూరియావచ్చింది -మండల వ్యవసాయాధికారి వైష్ణవ్**
జనం న్యూస్ జూన్ 30:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలానికి ఈ వానాకాలంకు సంబంధించి తేదీ 30జూన్ 2025 నాటికి 425 .25 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగింది. సోమవారం ఒకే రోజు 1350 బస్తాల యూరియా రావడం జరిగింది. రైతుసోదరులు…
క్యూ ఆర్ కోడ్స్కాన్ చేస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలు మోసాల గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది
జనం న్యూస్ జూలై01,అచ్యుతాపురం: వైస్సార్సీపీ ఎలమంచిలి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం యలమంచిలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ సమన్వయకర్త యు.వి రమణమూర్తి రాజు (కన్నబాబు) ఆధ్వర్యంలో అచ్యుతాపురం జంక్షన్ పూడిమడక రోడ్డులో ఉన్న లేపాక్షి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు.…