మనిషి “సమయం లేదు” అంటూ తనను తానే మర్చిపోయాడు.
ప్రపంచం సులభమైంది,వేగం పెరిగింది,సాంకేతికత దగ్గరైంది,దూరాలు తగ్గాయి,ఆధునికత పెరిగింది,అవకాశాలు వచ్చాయి. పాటిల్ ఉదయ్ కుమార్ పత్రిక ప్రతినిధి జనం న్యూస్,జున్ 27, కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పత్రిక ప్రతినిధి పాటిల్ ఉదయ్ కుమార్, శుక్రవారం నేటి సమాజంలో జీవించే మనుషుల,కథనం…
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి
జనం న్యూస్ జూన్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి వరంగల్ రూరల్ మాజీ జిల్లా జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి ఆదేశానుసారం.శాయంపేట మండల కేంద్రంలోని మామిడి ప్రమోద్…
మాదక ద్రవ్యాల నిర్మూలనకు నడుం బిగించాలి
ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,జూన్26,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలన నేటి తరం విద్యా ర్ధుల చేతుల్లోనే ఉందని,అందుకు…
డ్రగ్స్ మత్తుకు యువత దూరంగా ఉండాలి
జనం న్యూస్ జూన్ 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)- మునగాల మండల కేంద్రంలోని ఫ్లై ఓవర్ అండర్ పాస్ బ్రిడ్జి వద్ద మునగాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలన ర్యాలీ మరియు మానవహారం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా…
అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం
జనం న్యూస్ జూన్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం సీఐ ఎం మోహన్ కుమార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద గురువారం డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంలో కూటమి నాయకులు…
రోడ్లపై పశువుల నియంత్రణ:
ఎస్సై కమలాకర్ హెచ్చరిక జనం న్యూస్ జూన్ 26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో సిర్పూర్ టీ మండల కేంద్రంలోప్రధాన రోడ్లు పై ని ఎస్సై కమలాకర్ రోడ్లపై తిరుగుతున్న పశువుల యజమానులను హెచ్చరించారు. గురువారం రోజున స్థానిక బస్సు స్టాప్ వ్యాపార…
షీ టీమ్ ఆధ్వర్యంలో నూతన చట్టాల పై విద్యార్థులకు అవగాహన సదస్సు
జనం న్యూస్ జూన్26 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ గారి ఆదేశాల మేరకు షీ టీం ఆసిఫాబాద్ సిబ్బంది డ్రగ్ అవేర్నెస్ పైన ఆసిఫాబాద్ లోని సెయింట్ మేరీ పాఠశాలలో అవగాహన కార్యక్రమం…
మండల ప్రజా పరిషత్ కార్యాలయసాధారణసమావేశం.
జనం న్యూస్ 27జూన్ పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల పరిధిలో గల పంచాయతీ కార్యదర్శుల కు మండల పరిషత్అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది . ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల,…
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
జనం న్యూస్, జూన్26, అచ్యుతాపురం:అచ్యుతాపురం మండలం లోని పూడిమడక గ్రామంలో వెలసియున్న శ్రీ లక్ష్మీ సమేత జగన్నాథ స్వామి రథ యాత్ర సందర్భంగా చిప్పాడ 11కేవీ ఫీడర్ పరిధిలో గల 27వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుండి…
అనంతకోటి పుణ్య ఫలాలను అందించేదే ఆషాడమాసం
భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు నేటి నుండి ఆషాఢ మాసం ప్రారంభం జనం న్యూస్, జూన్ 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) చాంద్రమానం ప్రకారం ఆషాఢమాసం సంవత్సరంలో నాల్గవ మాసం. చంద్రుడు పూర్ణిమ…