ముస్లిమ్ మైనారిటీ అసోసియేషన్ మరియు యూనిటీ ఆఫ్ ఉమ్మహ్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ
జనం న్యూస్ – మార్చి 31- నాగార్జున్ సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం మైనారిటీ మరియు యూనిటీ ఆఫ్ ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా ను…
సీఎం సభకు భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు.
జనం న్యూస్ మార్చి 30(నడిగూడెం) హుజూర్ నగర్ లో ఆదివారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు నడిగూడెం మండల వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్ళినట్లు మండల పార్టీ అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి, కోదాడ…
చిట్కుల్ గ్రామంలో ఘనంగా బండ్ల ఊరేగింపు
జనం న్యూస్ మార్చి 30 చిలిపి చెడు మండల ప్రతినిధి :మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం మార్చి 30 చిట్కుల్ గ్రామంలో ఉగాది పండుగ పర్వదినం పురస్కరించుకొని చుట్టూ గ్రామంలో ఎడ్లబండ్ల ఊరేగింపు కొనసాగింది మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…
దేశం కోసమే కాదు ఊరు కోసం కూడా సేవ చేయాలన్న మానవతా దృక్పథంతో ఇండియన్ ఆర్మీ సోల్జర్స్
జనం న్యూస్ 31 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :విజయనగరం డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ డి అనిల్ కుమార్ (ఎక్స్ – ఎం ఎస్ జి కమాండో) ఆధ్వర్యంలో ఎల్ కోట మండలం, జామి పోస్ట్,…
శ్రీ మత్స్యగిరి స్వామి దేవాల యంలో పంచాంగ శ్రవణం
జనం న్యూస్ మార్చి 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగి ఉన్న శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం దేవాలయంలో అర్చకులు…
గంజాయి కేసులో వ్యక్తి అరెస్టు
జనం న్యూస్ 31 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :గంజాయి కేసులో అల్లూరి జిల్లా వాసిని అరెస్ట్ చేశామని విజయనగరం 1వ పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. 2022లో నమోదైన గంజాయి కేసులో అరెస్ట్…
కార్పొరేషన్ ఏర్పాటుతో పాల్వంచ మనుగడకి ఇబ్బంది ఉండదు.
అర్బన్ డెవలప్యామెంట్ అథారిటీ కూడా మరింత అభివృధి జరుగుతుంది. కొత్తగూడెం నియోజకవర్గంమార్చి 29 ( జనం న్యూస్) నియోజకవర్గంలో రోడ్, డ్రైన్ లేని గల్లి ఉండదు. 50కోట్లతో అమృత పీవీసీఎడ్యుకేషన్…యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కేంద్రీయ విద్యాలయం సింగరేణి మోడల్ స్కూల్, ఉమెన్స్…
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సమాజంలో మార్పులు..!
జనం న్యూస్ మార్చి 29(నడిగూడెం) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సమాజంలో పెను మార్పులు వచ్చాయని, పేదలకు సంక్షేమ పథకాలు లభించాయని తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు దొంతగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం నడిగూడెం లో పార్టీ కార్యాలయం నందు పార్టీ…
మునగాల మండల ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు
జనం న్యూస్ మార్చి 30(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉగాది వేడుకలు జరుపుకోవాలనీ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు తుమ్మ సతీష్ అన్నారు. మునగాల మండల ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం మునగాల…
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు
జనం న్యూస్ మార్చి 29 నడిగూడెం మండల వ్యాప్తంగా గ్రామాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని మందుబాబులకు మండల సబ్ ఇన్స్పెక్టర్ జి. అజయ్ కుమార్ హెచ్చరించారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. బహిరంగంగా…