వాటిని తక్షణమే తొలగించి’
జనం న్యూస్ 25 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నగరపాలక సంస్థ స్థలాలను ఆక్రమించి పలుచోట్ల ఇసుక, ఇటుక, పిక్క వంటి వ్యాపారాలను చేస్తున్న వారు వాటిని తక్షణమే తొలగించి వేయాలని విజయనగరం నగర పాలక సంస్థ కమిషనర్…
గంజాయి అక్రమ వ్యాపారంతో సంపాదించిన ఆస్తులు సీజ- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 25 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా రామభద్రపురం పోలీసు స్టేషను పరిధిలో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టు కాబడిన గంజాయి వ్యాపారి శెట్టి ఉమా మహేశ్వరరావు అలియాన్ హుస్సేన్ అలియాన్ పుతిన్కు…
హైదరాబాద్ : రేపటి నుంచి ఆషాఢ మాసం బోనాలు..!!
జనం న్యూస్ జూన్ 25 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి గోల్కొండ అమ్మవారికి మొదటి బోనం వచ్చే నెల 21 వరకు జాతర ఉత్సవాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చార్మినార్: ఆషాఢ మాసం బోనాల జాతర…
ఐఐఐటి సీట్లు సాధించిన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల చెన్నారెడ్డిపల్లి విద్యార్థులు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 25 తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లె గ్రామం లో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం ప్రకటించిన ఐఐఐటి ఫలితాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చెన్నారెడ్డి పల్లె విద్యార్థులు జి. వి.లీల…
శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ అమ్మవారిని సందర్శించిన ఎర్రబెల్లి సతీష్ రావు
జనం న్యూస్ జూన్ 25 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ అంబీర్ చెరువు వద్ద ఉన్న శ్రీ కట్ట మైసమ్మ దేవాలయాన్ని సందర్శించిన శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ బి ఆర్ఎస్ పార్టీ సీనియర్…
పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించిన ఎఓ పి జ్యోష్న దేవి
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 25 తర్లుపాడు మండలం లోని గానుగపెంట, రాగసముద్రం గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని తర్లుపాడు మండల వ్యవసాయ అధికారి పి. జ్యోష్నదేవి నిర్వహించారు,ఈ సందర్బంగా ఎఓ పి జ్యోష్నదేవి మాట్లాడుతూ విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు…
తర్లుపాడు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మురారి వెంకటేశ్వర్లు.
జనం న్యూస్. తర్లుపాడు మండలం జూన్ 25. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తర్లుపాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మండలంలోని కారుమాను పల్లి కి చెందిన మురారి వెంకటేశ్వర్లు…
షర్మిల విస్తృత స్థాయి సమావేశమునకు తర్లుపాడు మండలం నుంచి భారీగా తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు
జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 25 ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్. షర్మిల విస్తృతస్థాయి సమావేశమునకు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్.సైదా ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ…
రామాంజనేయులు కి ఘన నివాళులు అర్పించిన~ యల్లటూరు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి కి చెందిన మోహన్ తండ్రి విశ్రాంతి రైల్వే ఉద్యోగి రామాంజనేయులు మరణం బాధాకరమని పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ…
రైతు భరోసా నిధులుజామా అన్నదాతకు సంబరాలు
(జనం న్యూస్ చంటి జూన్ 24) సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం ఈరోజు రైతు భరోసా సంబరాలు భాగంగా రాయపోల్ మండల్ చిన్న మాసంపల్లి విలేజ్ రైతు వేదిక కార్యక్రమంలో భాగంగా రాయపోల్ మండల్ ఎమ్మార్వో నరేష్, ఏఈఓ కవిత. మరియు…