గంజాయి అక్రమ వ్యాపారంతో సంపాదించిన ఆస్తులు సీజ్*విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 13 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టుకాబడిన గంజాయి వ్యాపారి అయిన ఒడిస్సా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా నందపూర్ మండలం, బసుపుట్…
అత్యాచారం కేసులో నిందితుడికి 12 సం||లు జైలు శిక్ష, జరిమానా
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 13 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఆండ్ర పోలీసు స్టేషనులో 2023వ సంవత్సరంలో నమోదైన అత్యాచారంకు పాల్పడిన కేసులో నిందితుడు మెంటాడ మండలం, కుంటినవలస…
వర్షాకాలంలో వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి…..డాక్టర్ లోకప్రియ
జనం న్యూస్ 13 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రస్తుతం వాతావరణ మార్పులు ప్రతికూల పరిస్థితులు వలన దోమలు విస్తారమై ప్రజల్లో దోమ కాటు వలన అనేక భయంకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉందని వర్షాకాల ప్రారంభ దశలో…
బీసీలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
బీసీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే. ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు. జనం న్యూస్,జూన్12, జూలూరుపాడు:కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జూలూరుపాడు మండలం,కాకర్ల గ్రామ నివాసి, భద్రాద్ర కొత్తగూడెం జిల్లా, ఓబీసీ…
అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కలిసిన బీజేపీ నేతలు నానాజీ, సూరిబాబు
జనం న్యూస్ జూన్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, బీజేపీ కాట్రేను కొన పూర్వ అధ్యక్షులు…
వికసిత భారత దేశపు అమృత కాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమానికి
జనం న్యూస్ జూన్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ 11 సంవత్సరాలు కార్యక్రమంలో భాగంగా డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ గారి అద్యక్షతన భారతీయ జనతా పార్టీ అమలాపురం బట్లపాలెం బి…
పాఠశాల పునః ప్రారంభం సందర్బంగా,చదువే జీవితంలో వెలుగు అని పండ్లు పంపిణి.
జనం న్యూస్ కొమురం జిల్లా డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కంటె ఏలియా. జనం న్యూస్ 12.జూన్. ఆసిఫాబాద్ కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. పాఠశాలలు పునః ప్రారంభం సందర్బంగా బడి పాట పట్టించిన జనం న్యూస్ కొమురం భీమ్ జిల్లా డిస్టిక్ట్…
పాఠశాలలు ప్రారంభం విద్యార్థులకు ఘనస్వాగతం
జనం న్యూస్ జూన్ 12 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో వివిధ పాఠశాలలు ప్రారంభాన్ని పురస్కరించుకుని చిలిపి చెడ్ మండలం విద్యాధికారి శ్రీ పి విట్టల్ మండలంలోని ప్రాథమిక, మరియు ,ఉన్నత పాఠశాలలో, విద్యార్థిని విద్యార్థులకు…
పాఠ్య పుస్తకాలు పంపిణి తహసీల్దార్ అడా బిర్సావ్.
జనం న్యూస్ 12.జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియ. జైనూర్ :మండలంలోని పట్నాపూర్ గ్రామము యందు నేటి నుంచి పునః ప్రారంభం అయిన సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన విద్యార్థులకు మండల తహసీల్దార్ అడా బిర్సావ్ చేతుల మీదుగా…
చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రప్రగతికి ఇంధనం మాజీమంత్రి ప్రత్తిపాటి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు దేశంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు చంద్రబాబు వయసుని లెక్కచేయక శ్రమిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ చొరవతోనే రూ.9.70 లక్షల కోట్ల పెట్టుబడులు. ప్రజలు మరో 15 ఏళ్లపాటు కూటమిప్రభుత్వానికి…