• April 5, 2025
  • 43 views
అహంకారంతోనే అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు

బీజేపీలో అహంకారం పెరుగుతోంది నిజాయితీగా సేవ చేయడమే కాంగ్రెస్ కార్యకర్తల లక్ష్యం కావాలిసేవ చేస్తే ప్రజలేజైబాపు జైభీమ్ జైసంవిధాన్ లక్ష్మి పూర్ పాదయాత్రలో విశ్వప్రసాద్ రావు జనం న్యూస్ ఏప్రిల్ 05 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండలం కేంద్రం లోని…

  • April 5, 2025
  • 46 views
ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ పాకెట్ల అందజేత.

జనం న్యూస్ ఏప్రిల్ 05 నడిగూడెం మండల కేంద్రంలో ఉపాధి కూలీలు పనిచేస్తున్న వర్క్ సైట్ వద్ద శనివారం ఉపాధి కూలీలకు నడిగూడెం పల్లె దవఖాన డాక్టర్ హరినాథ్ ఆధ్వర్యంలో హెల్త్ సిబ్బంది ఓఆర్ఎస్ పాకెట్లను అందజేశారు.ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని…

  • April 5, 2025
  • 41 views
బాబు జగ్జీవన్ రావ్118వ జయంతి వేడుకలు

జనం న్యూస్ 06ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధి మల్లేశం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు బాబు జగ్జీవన్ రావ్ జయంతిని పురస్కరించుకొని మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాస్ రెడ్డి జగ్జీవన్ రావు…

  • April 5, 2025
  • 39 views
మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకువెళ్ళాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ప్రభుత్వ పథకాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలి బస్టాండ్ సమీపంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జనం న్యూస్, ఏప్రిల్ 06, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకుని వెళ్లాలని జిల్లా…

  • April 5, 2025
  • 41 views
దేశ ప్రజల మహాత్ముడు బాపూజీ అణగారిన వర్గాల పితామహుడు బాబూజీ

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను సాధించిపెట్టి బాపూజీ మహాత్ముడు అయితే అత్యధిక శాతం పేద ప్రజల పక్షాన నిలిచి జీవితాంతం వారి కోసం పోరాడిన…

  • April 5, 2025
  • 40 views
భారత మాజీ ఉప ప్రధాని గౌరవనీయులు డాక్టర్ బాబు జగజీవన్ రావ్ 117 వ జయంతి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాసంకల్ప వేదిక అవినీతి నిరోధక నిఘా విభాగం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ బిరుదు లక్ష్మణ పూలమాల…

  • April 5, 2025
  • 36 views
అకాల వర్షానికి దెబ్బతిన్న జొన్న వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే….

బిచ్కుంద ఏప్రిల్ 5 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం వాజీద్ నగర్ గ్రామంలో వడగళ్ల వర్షం వల్ల దెబ్బతిన్న జొన్న,వరి పంటలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు…

  • April 5, 2025
  • 42 views
వైస్సార్సీపీ మండలయాత్ అధ్యక్షులుగా గంగూలీ శ్రీను

జనం న్యూస్,ఏప్రిల్ 05,అచ్యుతాపురం: వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ బలోపేతంపై పూర్తి దృష్టి సారించారు గ్రామస్థాయి మొదలుకొని రాష్ట్రస్థాయి వరకూ పదవుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.ఇందులోఅచ్యుతాపురం మండలం యాత్ అధ్యక్షులుగా కారుకుండి గంగూలీ శ్రీనును నాలుగో…

  • April 5, 2025
  • 37 views
భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు జరిగిన పత్రిక సమావేశం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 5 రిపోర్టర్ సలికినీడి నాగరాజు రాష్ట్ర ఓబిసి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ ముందుగా పల్నాడు జిల్లా ప్రజలకు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసినారు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో…

  • April 5, 2025
  • 42 views
అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ ఆదాసు విక్రమ్

జనం న్యూస్ – ఏప్రిల్ 6 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- భారత తొలి దళిత ఉప ప్రధాన మంత్రి, సంఘ సంస్కర్త డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బస్టాండ్ వద్ద…

Social Media Auto Publish Powered By : XYZScripts.com