నాగేల్లముడుపులో ఘనంగా పదవ తరగతి వీడ్కోలు సభవిద్యార్థులకు పలు సూచనలు చేసిన హెచ్ఎంతర్లుపాడు, మేజర్
న్యూస్: మండలంలోని నాగేళ్ళమూడుపు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు,పెర్వల్ పార్టీ నీ ఘనంగా నిర్వహించారు. ఈ సభను ఉద్దేశించి పాఠశాల హెడ్మాస్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం మొదటి సారిగా పాఠశాల తరుపున పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థి,…
కందులు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం
జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 15. భుత్వం కనీసం మద్దతు ధరపై కందులు కొనుగోలు కేంద్రంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాని ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, కూటమి నాయకులు చేతులు మీదుగా కొబ్బరికాయ కొట్టి కందులు కొనుగోలు కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా పి…
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: సిఐటియు
ఈనెల. 17 18 తేదీలలో జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే మహా ధర్నా జయప్రదం చేయండి. సిఐటియు. చట్టం బిచ్కుంద తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. సిఐటియు. కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగే కలెక్టరేట్ ముందు 48…
రైతు బజార్లు, మార్కెట్ కమిటీల్లో ఆకస్మిక తనిఖీ
జనం న్యూస్ 15 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు విజయ సునీత శుక్రవారం విజయనగరం పట్టణంలోని మూడు రైతు బజార్లు, మార్కెట్ కమిటీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ శాఖ…
గురజాడ నగర్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి: సీపీఎం
జనం న్యూస్ 15 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం నగర పాలక సంస్థ గురజాడ నగర్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. గురజాడ నగర్లో శుక్రవారం సీపీఎం…
మఫ్టీలో రంగంలోకి దిగిన శక్తి టీమ్స్
జనం న్యూస్ 15 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో నూతనంగా ఏర్పడిన శక్తి టీమ్స్ పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, ముఖ్య కూడళ్లు, కళాశాలలను శుక్రవారం సందర్శించారు. మహిళలు, విద్యార్థినులకు శక్తి మొబైల్ యాప్…
నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: CPI
జనం న్యూస్ 15 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పేదలకు ప్రభుత్వం తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు. పట్టణంలోని 20, 50వ డివిజన్ల పరిధిలో ఉన్న…
పేదల పాలిట పెన్నిధి మన ..నామ…
జనం న్యూస్ 15మార్చ్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం ,రావికంపాడు గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా…
ప్రతి ఒక్కరి జీవితం రంగుల మయం కావాలి
బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు జనం న్యూస్// మార్చ్// 14 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో బిజెపి శ్రేణులు ఒకరికొకరు రంగులు చల్లుకొని ఘనంగా హోలీ ఉత్సవాలు జరుపుకున్నారు. ఉదయాన్నే బిజెపి…
ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా మాట్లాడినందుకు తగు చర్యలు తీసుకోవాలి
హుజురాబాద్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు చిన్నాల శ్రీకాంత్ యాదవ్..జనం న్యూస్// మార్చ్//14// జమ్మికుంట// కుమార్ యాదవ్.. నిన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంల టిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ రావు మరియు టిఆర్ఎస్వి నాయకులు కొంత మంది,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని దుర్భాషలాడుతూ, ముఖ్యమంత్రి ని…