జనం న్యూస్ 11 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పండంటి ఇద్దరు కవలలు మెగా వారసులు కు జన్మనిచ్చిన శుభసందర్భంగా ఈరోజు తేది అనగా 10-02-2026 మంగళవారం నాడు…
జనం న్యూస్ 11 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగు ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు కలిసి, వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ అవుట్ సోర్సింగ్…
జనం న్యూస్ 11 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం నియోజకవర్గం వైసీపీ నాయకులతో మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి అధ్యక్షతన మన కార్యకర్త-మన కుటుంబం కార్యక్రమం మంగళవారం జరిగింది. రాష్ట్ర వైసీపీ కార్యదర్శి, విజయనగరం, రాజాం…
జనం న్యూస్ 11 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టు షాపుపై పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఎస్ఐ ప్రమీలా దేవికి అందిన సమాచారం మేరకు గాజులరేగ అగురువీధికి చెందిన…
బిచ్కుంద ఫిబ్రవరి 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జక్కుల నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుంద ఎన్.ఎస్..ఎస్ యూనిట్-1&2 ఏడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరం మంగళ వారం తో ముగిసింది. ఆఖరిరోజు మహ్మదాబాద్…
జనం న్యూస్ ; 10 ఫిబ్రవరి మంగళవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో చందు లాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలోని రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా చంద్లాపూర్ గ్రామంలోని…
మండల వ్యవసాయ అధికారి రాజు మద్నూర్ ఫిబ్రవరి 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్దునూర్ మండల కేంద్రంలోని మంగళవారం రోజు రైతు వేదిక యందు యూరియా యాప్ మీద రైతులకు మరియు ఫర్టిలైజర్ డీలర్లకు మండల వ్యవసాయ…
జనంన్యూస్ 10.శ్రీనివాస్ పటేల్.సిరికొండ. మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుక మాత ఎల్లమ్మ 24వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను ఎత్తుకొని ప్రధాన వీధుల గుండా ఊరేగిస్తూ శ్రీ రేణుక మాత ఆలయానికి…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 10 సెల్ 9550978955 మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆశీస్సులతో పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా యువ నాయకులు అడితి నాగూర్ ను నియమించడం జరిగింది.గతంలో…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండలంలోని నందలూరు గ్రామపంచాయతీ నీలి పల్లె గ్రామంలో గుర్రప్ప స్వామి తిరుణాలలో భాగంగా సోమవారం దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బండలాగుడు పోటీలు అలరించాయి. ఈ కార్య క్రమానికి మాజీ ఆర్టీసీ రీజనల్…