ఆపదలో అండగా…శివారెడ్డి
జనం న్యూస్, ఆగస్టు 5,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జాగదేవపూర్ ఆపదలో అండగా నిలిచి గొప్ప మనసు చాటుకున్న గార్లపాటి శివారెడ్డి మంగళవారం జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన రైతు బునారి నరేందర్, వారం…
చెరువులో పడి వ్యక్తి మృతి..!
జనంన్యూస్. 05.సిరికొండ. నిజామాబాదు. రూరల్. నియోజకవర్గం లోని సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామానికి చెందిన జాగర్ల నరహరి S/o బొర్రయ్య, వయసు: 43 సంవత్సరాలు, కులం: మాదిగ అనే వ్యక్తి, తేది: 03.08.2025 రోజున బర్ల కాపరి పనికి ఊర చెరువుకు…
జనాభా లెక్కన బీసీ రిజర్వేషన్లు బీసీల హక్కు
..ముకుంద నాగేశ్వర్, టీ-జేఏసీ చైర్మన్, వికారాబాద్ జిల్లా. జనం న్యూస్ ఆగస్టు 05 వికారాబాద్ జిల్లా బీసీలు ఓటు చైతన్యం, ప్రజాస్వామిక పోరాటాల ద్వారా రాజ్యాంగ బద్ద హక్కులను సాధించుకోవాలి. దేశవ్యాప్తంగా ఎటువంటి కులగణన జనగణన లేకుండా అప్పటి ప్రస్తుత కేంద్రప్రభుత్వం…
ఈ 9న గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్ట్ 5 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 కూటమి ప్రభుత్వం ఈనెల 9న గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్ అన్నారు.…
ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలపై క్యాబినెట్లో చర్చించాలి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 5 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం రేపు జరుగుతున్నoదున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు దాటిన నేటికీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయలేదని…
స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్.జి.టి. వారికి న్యాయం చేయాలి- సెటా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బత్తుల రాజేంద్రప్రసాద్ అట్ల శ్రీనివాస్ రెడ్డి
జన న్యూస్ ; 5 ఆగస్టు మంగళవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పదోన్నతులలో ఎస్.జి.టి. స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి అవకాశం కల్పించాలి – సెటా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బత్తుల రాజేంద్రప్రసాద్ అట్ల…
గవరపాలెం వెటర్నరీ డిస్పెన్సరీ ని ఆకస్మిక తనిఖీ – డిప్యూటీ డైరెక్టర్ ఎం చంద్రశేఖర్
జనం న్యూస్ ఆగస్టు 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ విశాఖపట్నం జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. చంద్ర శేఖర్ అనకాపల్లి మండలం గవరపాలెం వెటర్నరీ డిస్పెన్సరీ మరియు గ్రామీణ పశువైద్య కేంద్ర, మార్టూరు లో విస్తృత…
మన మిత్ర వాట్సప్ గ్రూప్ ద్వారా ప్రభుత్య పథకాలు
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అరచేతిలో ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రభుత్వ పథకాలు స్పెషల్ ఆఫీసర్ గుణశేఖర్ పిళ్ళై, ఎంపీడీవో రాధాకృష్ణన్, నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం నుండి ప్రజల చేతిలో ప్రభుత్వం వాట్సాప్…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో ఆదివాసి సమాజమంతా
జనం న్యూస్ .తేదీ6-8-2025 ,పాల్వంచ మండలం. భద్రాద్రి కొత్తగూడెం, రిపోర్టర్ బాలాజీప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆగస్టు 9వ తారీఖున జయప్రదం చేయండిఆదివాసి సంఘనాయకులుసోయంసత్యనారాయణపిలుపుపాల్వంచ కొమరం భీం ఆఫీస్ నందు ఘనంగా ఆదివాసి దినోత్సవ వేడుకలుపాత సూరారం కొమరం భీం విగ్రహం ఆవిష్కరణ…
వైసీపీ బలోపేతానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలి
యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ జనం న్యూస్,ఆగస్టు05, అచ్యుతాపురం: బాబు షురూటీ మోసం గ్యారంటీ – గ్రామ రచ్చబండ కార్యక్రమం 4వ రోజు రాంబిల్లి మండలం మర్రిపాలెం,దిమిలి గ్రామాల్లో యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన…












