• August 26, 2025
  • 60 views
ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న చలో డిచ్పల్లి..!

జనంన్యూస్. 26.సిరికొండ. సిరికొండ మండలం తాటిపల్లి గ్రామంలో కరపత్రాలు ఆవిష్కరణ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సిరికొండ మండలం తాటిపల్లి గ్రామంలో మండల అధ్యక్షుడు మొట్టల దీపక్ అధ్యక్షతన గ్రామంలోని వికలాంగుల చేయూత పింఛన్దారుల వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు…

  • August 26, 2025
  • 58 views
ఫుడ్ పాయిజన్ అయినా పిల్లలను పరామర్శించిన ఏఎంసీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి

బిచ్కుంద ఆగస్టు 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శేట్లూర్ ప్రాథమిక పాఠశాలలో నిన్న మధ్యాహ్న భోజన పథకంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ పిల్లలను పరామర్శించడం జరిగినది. అదేవిధంగా బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శెట్లుర్ గ్రామ…

  • August 26, 2025
  • 76 views
తుమ్మలచెరువు, జగన్నాధపురం గ్రామాలలో పొలం పిలుస్తోంది ఏవో జ్యోష్న దేవి

జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగస్టు 26 తర్లుపాడు మండలం తుమ్మల చెరువు మరియు జగన్నాధపురం గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ శాఖ పథకాలను రైతులకు తెలియజేశారు. పీఎంఫబయ్ పంటల బీమా…

  • August 26, 2025
  • 55 views
బాల్యమిత్రుల సన్మానం

జుక్కల్ ఆగస్టు 26 జనం న్యూస్ ఇటీవల కాలంలో ప్యానల్ గ్రేడ్ హెచ్ఎం ప్రమోషన్లలలో మా బాల్య మిత్రుడు అయినటువంటి ఎస్ లాలయ్య గారికి ఖండేబల్లూర్ జడ్పిహెచ్ఎస్ లో పీజీహెచ్ఎం గా పదోన్నతి వచ్చినందుకు నేడు బిచ్కుంద హాస్టల్ లో చదివిన…

  • August 26, 2025
  • 47 views
ప్లాస్టిక్ వాడకంపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్చిలకలూరిపేట రైతు బజార్ లో తనిఖీలు చేసిన బృందం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 26 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణంలోని రైతు బజార్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని నివారించడానికి మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్…

  • August 26, 2025
  • 51 views
ఏర్గట్ల లోఇందిరమ్మ కాలనీ ను పరిశీలించిన అధికారులు

జనం న్యూస్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల, మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీను ఎంపీవో శివచరణ్ స్థానిక పంచాయతీ కార్యదర్శి జాకిర్ తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఇందిరమ్మ కాలనీ వాసులు ఎంపీవోతో మాట్లాడుతూ.. మురికి కాల్వలు…

  • August 26, 2025
  • 51 views
లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు 108 మట్టి వినాయక ప్రతిమల తయారీ,

పాఠశాల కరస్పాండెంట్ చంద్రకాంత్ గౌడ్, జనం న్యూస్,ఆగస్ట్ 26,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో మంగళవారం లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు 108 మట్టి వినాయక ప్రతిమలను తయారుచేసి ప్రతిమలను వితరీకరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో కాలుష్యం పెచ్చుమీరడంతో…

  • August 26, 2025
  • 52 views
ఏర్గట్ల హైస్కూల్లో విద్యార్థులచే మట్టి గణపతుల తయారీ.

జనం న్యూస్ ఆగస్టు 26: నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రోజునవినాయక చవితి పండుగనీ పురస్కరించుకొని విద్యార్థులచే మట్టితో గణపతి ప్రతిమలు తయారు చేసే విధంగా తర్ఫీదు ఇవ్వడం తో విద్యార్థులు సుమారు…

  • August 26, 2025
  • 45 views
లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు 108 మట్టి వినాయక అతిమల తయారీ,

పాఠశాల కరస్పాండెంట్ చంద్రకాంత్ గౌడ్, జనం న్యూస్,ఆగస్ట్ 26,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో మంగళవారం లిటిల్ స్టార్ పాఠశాలలో విద్యార్థులు 108 మట్టి వినాయక ప్రతిమలను తయారుచేసి ప్రతిమలను వితరీకరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి సమాజంలో కాలుష్యం పెచ్చుమీరడంతో…

  • August 26, 2025
  • 46 views
వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కరిముల్లా నీ రైతు బజార్ ఈఓ యం.డి ఖాజామర్యాద పూర్వకంగా కలవటం జరిగింది.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 26 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 మీరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కావడం నాకు చాలా సంతోషంగా ఉందని ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని కోరుకుంటున్నాను అంతేకాక పార్టీ కోసం మీరంతా…