• December 18, 2025
  • 111 views
పడియాల్ తాండా సర్పంచ్ ను సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 18 మొగుడంపల్లి మండలం పడియాల్ తాండా సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వాచు చౌహాన్ ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారిని మర్యాద పూర్వకంగా కలవగా…

  • December 18, 2025
  • 113 views
నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ను సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 18 19-12-2025 రోజు కోహిర్ మండలం మాచిరెడ్డిపల్లి గ్రామ నూతన సర్పంచ్ గా ఎన్నికైన పి.సతీష్ రెడ్డి,ఉప సర్పంచ్ రవి,లను ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పూలమాల,…

  • December 18, 2025
  • 104 views
రైతులు యూరియా ఎరువు కొరకు ఇంటి నుంచే యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు

మద్నూర్ డిసెంబర్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ రైతు వేదిక యందు మండల వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు ఎరువుల దుకాణ యజమానులతో యూరియా పంపిణీ ప్రత్యేక యాప్ గురించి వివరించడం జరిగింది.ఇక నుంచి రైతులు…

  • December 18, 2025
  • 112 views
నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తున్న కొనకాల కృషి మరువలేం కాండ్రేగుల సత్యనారాయణ

జనం న్యూస్ డిసెంబర్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ కృషి ఫలితంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం గత ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆశావాదులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మెగా…

  • December 18, 2025
  • 119 views
స్వయంకృషితో సాధించిన విజయం – సివిల్ సర్వీస్‌లో 86 ర్యాంక్ సాధించిన మాలోత్ కార్తీక్

భద్రాద్రి కొత్తగూడెం 18 డిసెంబర్( జనం న్యూస్) ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం సుక్ని తండ గ్రామానికి చెందిన మాలోత్ కార్తీక్ దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీస్ పరీక్షలో ఎనభై ఆరవ ర్యాంక్ సాధించి జిల్లాకే కాదు, రాష్ట్రానికే గర్వకారణంగా…

  • December 18, 2025
  • 114 views
గుడిపల్లి మండలం,పీ.ఏ.పల్లి మండలం లోని గెలిచిన అభ్యర్ధులు.

గెలిచిన అభ్యర్ధులు జీ.భీమనపల్లి కాసిరెడ్డి శ్రావణి శ్రీనివాసరెడ్డి,ఘనపురం తోటకూర వెంకటయ్య, ఘట్నెమలిపురం వెలుగు సైదులు,గుడిపల్లి కూన్ రెడ్డి రాజశేఖరరెడ్డి, కేశంనేనిపల్లి రామావత్ అనసూర్య తానీషా,కోదండాపురం మైనం రాధిక శ్రీనయ్య మాదాపురం రామావత్ శ్రీనునాయక్,పోల్కంపల్లి తంగిరాల కృష్ణ కుమార్, రోళ్ళకల్ మారేపల్లీ రమేష్,సింగరాజుపల్లి…

  • December 18, 2025
  • 112 views
నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ చేసిన అరాచకాలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నిరసన

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో న్యాయమే గెలిచింది:డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జనం న్యూస్ 18డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. ఆసిఫాబాద్ :నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులను…

  • December 18, 2025
  • 111 views
జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్గా సత్య ప్రణవ్ బాధ్యతలు చేపట్టారు

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 18 డిసెంబర్ జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్గా సత్య ప్రణవ్ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న గాంధీనగర్, గుల్షన్ నగర్, సలాం నగర్, కాలనీ మహమ్మద్…

  • December 18, 2025
  • 110 views
పేద విద్యార్థులకు చేయూతనందించిన కిరణ్ మరియు జగన్.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 18 తర్లుపాడు మండలం, జగన్నాధపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మార్కాపురం వాస్తవ్యులు, ప్రకాశం జిల్లా వాసవి క్లబ్ గవర్నర్ గంగిశెట్టి కిరణ్ కుమార్ గారు 150 లాంగ్ నోట్ పుస్తకాలను ఉచితంగా అందజేశారు. అలాగే…

  • December 18, 2025
  • 106 views
భట్టీ విక్రమార్క ఆలయాన్నిదర్శించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి వ్యక్తిగత ఓ ఎస్ డి కృష్ణ తేజ వారి సోదరి…

జనం న్యూస్ డిసెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా అలలారుతున్న బట్టి విక్రమార్క ఆలయాన్ని దర్శించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి వ్యక్తిగత ఓ ఎస్ డి కృష్ణ తేజ ఐపీఎస్ వారి సోదరి…