• December 18, 2025
  • 113 views
బీజేపీ నాయకులకు మన సత్కారం

, జనం న్యూస్ డిసెంబరు 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ నూతనంగా జిల్లా బాధ్యతలు స్వీకరించిన రాజోలు మండలం భారతీయ జనతాపార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీన్ జిల్లా కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. మండల అధ్యక్షురాలు చెల్లింగి వెంకట నాగ…

  • December 18, 2025
  • 109 views
విజయోస్తవ ర్యాలీకిజన నీరజనం.

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని తుంగూర్ గ్రమంలో నూతన సర్పంచ్ ఉపసర్పంచ్ పాలకవర్గం విజయోంచవ ర్యాలీ. నిర్వహించగా గ్రామం లోని ప్రజలు నాయకులు పార్టీలకు అతీతంగా సర్పంచ్ గా భారీ మెజార్టీ తో ఎన్నికైన రాజ గోపాల్ రావును…

  • December 18, 2025
  • 120 views
నూతన జిల్లా అధ్యక్షుల గుత్తుల సాయి మర్యాదపరంగా కలిసిన టిడిపి నాయకులు

జనం న్యూస్ డిసెంబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి అధ్యక్షులుగా నియమితులైన గుత్తుల సాయి వారిని ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం గాడిలంకలో మర్యాద పూర్వకముగా కలిసి దుశ్శలువాతో ఘనంగా…

  • December 18, 2025
  • 116 views
పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం సీఈవో మోహన్ రావు

పయనించే సూర్యుడు డిసెంబర్ 18 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా డిప్యూటీ సీఈవో మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న…

  • December 18, 2025
  • 114 views
నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లను అభినందించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు _

జుక్కల్ డిసెంబర్ 18 జనం న్యూస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన నూతన సర్పంచ్ లు, వార్డు సభ్యలు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ని మర్యాదపూర్వకంగా…

  • December 18, 2025
  • 111 views
పడియాల్ తాండా సర్పంచ్ ను సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 18 మొగుడంపల్లి మండలం పడియాల్ తాండా సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వాచు చౌహాన్ ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారిని మర్యాద పూర్వకంగా కలవగా…

  • December 18, 2025
  • 113 views
నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ను సన్మానించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం..

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 18 19-12-2025 రోజు కోహిర్ మండలం మాచిరెడ్డిపల్లి గ్రామ నూతన సర్పంచ్ గా ఎన్నికైన పి.సతీష్ రెడ్డి,ఉప సర్పంచ్ రవి,లను ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు పూలమాల,…

  • December 18, 2025
  • 104 views
రైతులు యూరియా ఎరువు కొరకు ఇంటి నుంచే యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు

మద్నూర్ డిసెంబర్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ రైతు వేదిక యందు మండల వ్యవసాయ విస్తరణ అధికారులు మరియు ఎరువుల దుకాణ యజమానులతో యూరియా పంపిణీ ప్రత్యేక యాప్ గురించి వివరించడం జరిగింది.ఇక నుంచి రైతులు…

  • December 18, 2025
  • 112 views
నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తున్న కొనకాల కృషి మరువలేం కాండ్రేగుల సత్యనారాయణ

జనం న్యూస్ డిసెంబర్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ కృషి ఫలితంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం గత ఐదు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆశావాదులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మెగా…

  • December 18, 2025
  • 119 views
స్వయంకృషితో సాధించిన విజయం – సివిల్ సర్వీస్‌లో 86 ర్యాంక్ సాధించిన మాలోత్ కార్తీక్

భద్రాద్రి కొత్తగూడెం 18 డిసెంబర్( జనం న్యూస్) ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం సుక్ని తండ గ్రామానికి చెందిన మాలోత్ కార్తీక్ దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీస్ పరీక్షలో ఎనభై ఆరవ ర్యాంక్ సాధించి జిల్లాకే కాదు, రాష్ట్రానికే గర్వకారణంగా…