జనంన్యూస్. 11.సిరికొండ. ప్రతినిధి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీ ప్రకారం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వెంటనే అమలు చేయాలని, వ్యవసాయ కార్మికుల పట్ల ప్రభుత్వ సవతితల్లి ప్రేమ విడనాడాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్రధాన…
జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా 10/8/2025 అందోల్ జోగిపేట మున్సిపాలిటీ 17వ వార్డు మాజీ కౌన్సిలర్ చిట్టిబాబు కాలనీలోని మహిళా సోదరీమణులకు స్వీట్ బాక్స్ అందచేయడమైనది. రక్షాబంధన్ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ శ్రావణ మాస శుక్లపక్షంలో వచ్చే పర్వదినాన్ని…
. జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా జోగిపేట్ 10/8/2025 బి ఆర్ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జోగిపేట్ మూడో వార్డులో గల మల్లన్న కాలనీలోని మహిళా సోదరీమణులకు స్వీట్ బాక్స్ అందచేయడమైనది. రక్షాబంధన్ సందర్భంగా…
జనం న్యూస్ ఆగష్టు 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం గ్రామ శివారులో గల కస్తూరిబా బాలికల హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు శుక్రవారం రోజున…
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలి సామాజిక సమరసత రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జనం న్యూస్,09ఆగస్టు,జూలూరుపాడు: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీల సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని సామాజిక సమరసత తెలంగాణ కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు.శనివారం…
జనం న్యూస్ ఆగస్టు 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్ కు మంచి ప్రభుత్వంగా భావించిన పారిశ్రామికవేత్తలు ఒక్కొక్కరు వరుసగా 9 లక్షల 68 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు…
జనం న్యూస్ ఆగస్టు 9 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ చింతా వారి వీధి నుండి గాంధీ బొమ్మ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ పనులు నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభమై చింత వారి వీధి చిన నాలుగు రోడ్డు జంక్షన్…
వంగపాడు గ్రామం టీడీపీ లీడర్ బిజ్జం రవీంద్రా రెడ్డి. బేస్తవారిపేట ప్రతినిధి, ఆగష్టు 09 (జనం-న్యూస్): ఇటీవల నూతనంగా కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా పూనూరు భూపాల్ రెడ్డి ని కంభం మార్కెట్ యార్డ్ నందు మర్యాదపూర్వకంగా…
ఎం పి డి ఓ పూర్ణ చంద్రోదయ కుమార్ జనం న్యూస్ ఆగస్టు 9( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట మండలంలోని శేరిగల్లీలో శుక్రవారం పర్యటించిన మండల అభివృద్ధి ఆధికారి పూర్ణచంద్రోదయ కుమార్,ఈసందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల…
బిచ్కుంద జూలై 9 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు. కీర్తిశేషులు. లాలయ్య. రాత్రి తన ఇంట్లో పండుకొన్న చోట అకస్మాత్తుగా మరణించినారు. వీరి భౌతికాయాన్ని పరామర్శించి. పూలదండతో. పూలతో ఘనంగా. నివాళులు అర్పించడం జరిగింది. లాలయ్య.…