జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్, నర్సుల అసోసియేషన్ సభ్యులు..చిలకలూరిపేట/ పట్టణంలోని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మ జన్మదిన సందర్భంగా అసోసియేషన్ సభ్యులు కేక్…
జనం న్యూస్ 23సెప్టెంబర్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.కంటె ఏలియా. జిల్లా పోలీస్ శాఖ త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ మరియు మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, మైనర్ వాహనం నడిపి పట్టుబడిన సందర్భాల్లో వాహన యజమాని…
జనం న్యూస్ 23 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ చోద్యం చూస్తున్న ఎండో మెంట్ శాఖ ఇరు పార్టీల రాజకీయ నేతల కుట్రలు.ఎలాంటి సంబంధం లేని వ్యక్తి పేరుపై దత్త పుత్రుడు…
జనం న్యూస్ (రిపోర్టర్ రాజేందర్) సెప్టెంబర్ 23: మహా ముత్తారం మండలం .నల్ల గుంట మీనాజీపేటలో శ్రీ రంగనాథ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దేవీ నవరాత్రి ఉత్సవాల వేడుకలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో. భాగంగా రెండవ రోజు గాయత్రీ దేవిగా .అమ్మవారు…
జనం న్యూస్, సెప్టెంబర్ 23 (కొత్తగూడెం) సుజాతనగర్ మండల పరిధిలోని టూ ఇంక్లైన్ గ్రామపంచాయతీలో ఘనంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. కోడిచెర్ల తరుణ్, పులి గీత, మాజీ సర్పంచ్ గూగులోతు నాగేష్ తాటిపాముల మల్లికార్జున్, ఎనగందుల రమేష్, మండల రాజు, తిరుపతి,…
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, బస్టాండ్ ఆవరణలో ఉన్న…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్ 23 మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి. తర్లుపాడు మండలమునకు 30 శాతం రాయితీతో 60 క్వింటాళ్ళు టీబీజీ 104 రకం పాలిష్ మినుములు అలాట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. మండలంలోని రైతు సేవా…
మీ జనం న్యూస్రిపోర్టర్ సలికినీడి నాగు జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 23రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 డాక్టర్ లావు సుష్మా లీలావతి హాస్పిటల్స్ లో సేవలందిస్తూ, వైద్య రంగంలో తమ పది సంవత్సరాల అపార అనుభవంతో…
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాలు.. జనంన్యూస్. 23.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు.శ్రీనగర్ కాలనీ 45 డివిజన్లో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. నగర మున్సిపల్ కమీషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించడం జరిగింది.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు బాలహనుమాన్…
జనం న్యూస్.23సెప్టెంబర్. కొమురం భీమ్. జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. .జైనూర్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రథసారథి (డీ సీ సీ) అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ అన్న జన్మదిన వేడుకలను సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ శ్రేణులు…