• October 31, 2025
  • 19 views
తీవ్రంగా గాయపరిచిన వ్యక్తికి జైలు శిక్షకొత్తగూడెం లీగల్ న్యూస్

జనం న్యూస్ అక్టోబర్ 31( కొత్తగూడెం నియోజకవర్గం ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని గిరిప్రసాద్ కాలనీకి చెందిన వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన కేసులో నిందితుడికి జైలు శిక్షను కోర్టు విధించింది.కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె. కిరణ్…

  • October 31, 2025
  • 18 views
కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్

జనం న్యూస్ అక్టోబర్ 31 ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన పోలీస్ స్టేషన్ ఆవరణంలో శుక్రవారం ఎస్సై అవినాష్ ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీసులు ఉపయోగించే ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.…

  • October 31, 2025
  • 21 views
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (జాతీయ ఐక్యతా దివస్)

బిచ్కుంద అక్టోబర్ 31 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుందలో నేడు, ఎన్ఎస్ఎస్ యూనిట్ I& II ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ని ఘనంగా నిర్వహించారు . కళాశాల ప్రిన్సిపాల్…

  • October 31, 2025
  • 21 views
NSS ప్రోగ్రామ్ లో భాగంగ ఉన్నత విలువల గురించి విద్యార్థినులకు ప్రత్యేక శిబిరం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాయచోటి NSS ప్రత్యేక శిబిరం లో భాగంగా నాలుగవ రోజు ఉన్నత విలువలు గురించి విద్యార్థినులకు తెలియ జేయడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా M…

  • October 31, 2025
  • 23 views
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు:

జనం న్యూస్ అక్టోబర్ 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దేశంలోని సంస్థానలన్ని ఏకం చేసి నేడు దేశం ఐక్యంగా ఉండేలా చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కాంగ్రెస్…

  • October 31, 2025
  • 25 views
.. పత్తిపాక గ్రామంలో పశువైద్య శిభిరం

జనం న్యూస్ అక్టోబర్ 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మండలంలోని పశుసంపదలో అగ్రస్థానం నిలిచిన పత్తిపాక గ్రామంలో ఉన్నటువంటి పశువులకు స్థానిక పశువైద్యాధికారి సునిల్ ప్రజ్వాల్ సంస్థ సంయుక్తంగా గ్రామంలోని 120 తెల్లజాతి పశువులకు 125…

  • October 31, 2025
  • 189 views
విద్యార్థులకు బహుమతుల ప్రధానం….

పాపన్నపేట, అక్టోబర్ 31( జనం న్యూస్ ) జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలలో ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు, ఇందులో ఉత్తమ ప్రతిభ…

  • October 31, 2025
  • 21 views
బిసి జే ఎ సి ఆధ్వర్యంలో కోహిర మండల్ ఇన్చార్జ్ గా ఎన్నుకోవడం జరిగింది

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 31 జహీరాబాద్ నియోజకవర్గ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కోహిర్ మండల్ బీసీ జేఏసీ మండల అధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగింది నియోజకవర్గ ప్రతి గ్రామ గ్రామన కమిటీలు వేయడానికి మండల ఇన్చార్జులు ఎన్నుకోవడం గ్రామ…

  • October 31, 2025
  • 18 views
ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్

ఎస్ ఐ, శ్రీ చైతన్య కుమార్ రెడ్డి మన ప్రజా ప్రతినిధి తెలుగు దిన పత్రిక మెదక్ జిల్లా చేగుంట అక్టోబర్ 31, భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగారాష్ట్రీయ ఏక్తా దివస్…

  • October 31, 2025
  • 15 views
ఘనంగా పదవి విరమణ సభ

చేగుంట అక్టోబర్ 31, చేగుంట మండల పరిదిలోని చందాయిపేట్ గ్రామం లొ ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎం ప్రధానోపాధ్యాయులు ఉప్పరి రవీందర్ పదవి విరమణ సభ స్థానిక పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పరి…