• February 27, 2026
  • 78 views
మొబైల్‌లో సిమ్ లేకపోతే.. వాట్సాప్ పనిచేయదు.. ఎల్లుండి నుంచి కొత్త రూల్ అమలు

జనం న్యూస్: ఫిబ్రవరి 27 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 28వ తేదీ తర్వాత సిమ్‌ లేకుండా వాట్సాప్‌ పనిచేయదు. వాట్సాప్‌ వాడాలంటే సిమ్‌ తప్పనిసరిగా…

  • February 27, 2026
  • 62 views
హన్మకొండ జిల్లా కలెక్టర్ గా చాహత్ బాజ్ పాయ్

జనం న్యూస్ ఫిబ్రవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి. హన్మకొండ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా బదిలీ ఉత్తర్వులు జారీచేసిన మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ను హన్మకొండ జిల్లా…

  • February 27, 2026
  • 60 views
ప్రగతి ధర్మారం గ్రామంలో ఘనంగా పెంటపర్తి లక్ష్మి నరసింహారెడ్డి పదవి విరమణ వేడుక

జనం న్యూస్ ఫిబ్రవరి 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మూడు దశాబ్దాలకుపైగా విద్యా సేవలో నిష్టతో పనిచేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెంటపర్తి లక్ష్మి నరసింహారెడ్డి పదవి విరమణ సందర్భంగా ప్రగతి ధర్మారం గ్రామంలోని ఫంక్షన్ హాల్‌లో ఆదివారం సాదర…

  • February 27, 2026
  • 65 views
ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం.

జనంన్యూస్. 27.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ పట్టణం లోని రాధ కృష్ణ పాఠశాల. ఆర్య సమాజ్ లో సుమారు 300 మంది విద్యార్థిని ,విద్యార్థులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితముగా ఔషధములు పంపిణీ చేసి ఆరోగ్య సూత్రాలు, ఆహార నియమాల, యోగ,…

  • February 27, 2026
  • 69 views
చార్మినా, ఎక్స, ప్రెస్ రంజాన్ క్యాలెండర్ ఆవిష్కరణ..

జనం న్యూస్ 27 ఫిబ్రవరి సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ చీఫ్ బ్యూరో షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో కంది పంచాయతీ సెక్రెటరీ కవిత మరియు కంది గ్రామ ఉపసర్పంచ్ అసద్ ఖాన్ చేతుల మీదగా చార్మినార్ ఎక్స్…

  • February 27, 2026
  • 71 views
అభయాంజనేయ స్వామి సమేత కోదండ రామాలయం పునప్రతిష్ట కార్యక్రమం లో పాల్గొన్న తెల్ల హరికృష్ణ సదా లక్ష్మి

జనం న్యూస్ ఫిబ్రవరి 27 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నిండింది. స్థానికులకు ఆరాధ్యదైవంగా నిలిచిన శ్రీ అభయాంజనేయ స్వామి సమేత కోదండ రామాలయం పునఃప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది.…

  • February 27, 2026
  • 63 views
జీవన మిత్ర ఫౌండేషన్’ద్వారా పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.26/02/2026 నందలూరుమండలం నాగిరెడ్డిపల్లి హై స్కూల్ పదవ తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు జీవన మిత్ర ఫౌండేషన్ ఒక అభినంద నీయమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ రోజు నాగిరెడ్డి పల్లి హై…

  • February 27, 2026
  • 65 views
లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బిగ్‌ రిలీఫ్

. జనం న్యూస్ 27 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సి బి ఐ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తెలంగాణ జాగృతి పార్టీ…

  • February 27, 2026
  • 65 views
అప్పుల బాధ తో ప్రభుత్వ ఉపాధ్యాయుడి సూసైడ్…

మద్నూర్ ఫిబ్రవరి 27 జనం న్యూస్ అప్పుల బాధ తాళలేక ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్సై మోహన్ రెడ్డి ప్రకారం.. బిచ్కుందకు చెందిన గోనె పీరయ్య (41) సంగారెడ్డి జిల్లాలో టీచర్గా పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల…

  • February 26, 2026
  • 69 views
మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి కుంకుమ పూజ మరియు పల్లకి సేవ

జనం న్యూస్ ఫిబ్రవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి భక్తులకు మనవి శక్తి స్వరూపిణి కాట్రేనికోన గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి రేపు ఉదయం శుక్రవారం సందర్భంగా ఎనిమిది గంటల నుండి ఆలయం వద్ద కుంకుమ పూజా కార్యక్రమాలు మరియు…