జనం న్యూస్ 22 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఈరోజు బలిగేరా బోయలగూడెం గ్రామాల నుంచి మద్దతు లభించింది *జిల్లా వాల్మీకి నాయకుడు నారాయణరెడ్డి* మాట్లాడుతూ ఈ రోడ్డు యొక్క అవసరత…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్, ఫిబ్రవరి 22 జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన మహ్మద్ యునూస్ శనివారం హైదరాబాద్లో పలువురు రాష్ట్ర స్థాయి నేతలను, ప్రజా ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ…
జనంన్యూస్. 22.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు. రురల్ సిరికొండ. రాష్ట్రంలో ఎంపిటిసి , జడ్పీటీసీ వ్యవస్థల భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలలో ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రామీణ రాజకీయాల్లో ఎంపిటిసి, జడ్పీటీసీ మరియు సర్పంచ్ పదవులు కార్యకర్తలకు…
జనం న్యూస్ : పెబ్బేరు ఫిబ్రవరి 22న ఆదివారం వనపర్తి డివి జన్ రిపోర్టర్ శివకుమార్ పెబ్బేరు మున్సిపాలిటీ కి సంబంధించిన చైర్మన్ అయినా అక్కి శ్రీనివాస్ గౌడ్ గారిని 9వ వార్డ్ కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు మరియు అవార్డు…
ఎస్సీ, బీసీ హాస్టళ్లకు బంక్ బెడ్లు పంపిణీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ ఫిబ్రవరి 20 : ఝరాసంగం మండల కేంద్రంలో గురువారం హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కార్పొరేట్…
జనం న్యూస్ ఫిబ్రవరి 20 ముమ్మిడివరం ప్రతినిధి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక రంగాలలో విశేష కృషి చేస్తున్న వారికి అందించే టిటిడి వార్షిక సత్కారానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన ఆగమ పండితులు కాళ్లకూరి సూరిపండును…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.20-02-2026. కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం, కొత్త తిమ్మరాజు పల్లె గ్రామానికి చెందిన జనసైనికుడు యామన వెంకటేష్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం పూజా…
జనంన్యూస్. 20.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండల కేంద్రం లో ఈరోజు 33 కెవి అండ్ 11 కెవి సబ్ స్టేషన్ లో వై నారాయణ రాష్ట్ర విద్యుత్ వినియోగదారుల చైర్మన్ విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదులు పరిష్కారముల వేదిక కార్యక్రమంలో భాగంగా సిరికొండ…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 20-02-2026: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు,ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా “ఉద్యమి” సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో, రాజంపేట జన సేన…
జనం న్యూస్ ఫిబ్రవరి 23 ప్రతినిధి గ్రంధి నానాజీ డా,, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఖండ జి.వేమవరం గ్రామంలో ఈ రోజు ఉదయం గో పూజ & భూమి సుపోషణ మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా చంద్రాబట్ల రామకృష్ణ శర్మ…