కంగ్టి లో జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకై సమన్వయ సమావేశం,
తాసిల్దార్, పంచాయతీ రాజ్,పోలీస్,అధికారుల సమావేశం. ఎమ్మార్వో భాస్కర్, ఎంపీడీవో సత్తయ్య, సీఐ వెంకటరెడ్డి, జనం న్యూస్,అక్టోబర్ 01,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీవో సత్తయ్య ఆధ్వర్యంలో ప్రాదేశిక ఎన్నికల…
ముత్యంపేటలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
(జనం న్యూస్, చంటి అక్టోబర్ 01) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని ముత్యంపేట లో బుధవారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. సందర్బంగా మాట్లాడుతు మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నాయి. ఇప్పటికే…
మల్లికార్జున్ అప్పా షెట్కార్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
బిచ్కుంద అక్టోబర్ 1 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ అప్పా షెట్కార్ గారి చిత్ర పటానికి జుక్కల్…
విజయదశమి శుభాకాంక్షలు.. బీజేపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి
జనం న్యూస్ అక్టోబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దసరా పండగ సందర్బంగా ప్రజలు, నేతలు, కార్యకర్తలు, హింధుబంధువులకు విజయయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు బీజేపీ నేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త డాక్టర్, ఏలూరి రాంచంద్రారెడ్డి.. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..…
సంగారెడ్డి జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు – జిల్లా కలెక్టర్ పి .ప్రావీణ్య
జనం న్యూస్ అక్టోబర్ 01 సంగారెడ్డి జిల్లా విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ,జిల్లా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందోత్సాహాలను నింపాలని, చేపట్టిన…
ప్రజా ప్రభుత్వం లో వరి ధాన్యం కొనుగోలు….
బిచ్కుంద అక్టోబర్ 1 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం ఖత్గావ్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సీనియర్ నాయకులు శంకర్ పటేల్ మరియు వ్యవసాయ మార్కెట్ కమిటి…
దసరా విజయోస్తవం క్యాన్వాస్ చిత్రం ఆవిష్కరణ
సుప్రసిద్ధ చిత్రకారులు రుస్తుం జనం న్యూస్: 1 అక్టోబర్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ వై. రమేష్; దసరా విజయదశమి పండుగను పురస్కరించుకుని నేడు రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో బుధవారం ‘దసరా విజయోస్తూ’ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…
దుర్గమ్మ అవతారాల గేయం ఆవిష్కరణ
జనం న్యూస్ ;1 అక్టోబర్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్; అమ్మ అమ్మ నీరూపం నీరూపం. అంటూ దుర్గమ్మ నవరాత్రి అవతారాలపై కవి, దుర్గమ్మ నవరాత్రి అవతారాలపై రచయిత ఉండ్రాళ్ళ రాజేశం రాసిన దుర్గమ్మ పాటను ఎస్టియు జిల్లా ప్రధాన…
పంట నష్టం వెంటనే అంచనా వెయ్యాలి.
అకాలవర్షాలతో రైతులు ఆగమాగం. CPM జిల్లా కార్యదర్శి K. నర్సమ్మ జనం న్యూస్ అక్టోబర్ 1 చిలిపి చెడు మండల ప్రతినిధి అకాలవర్షాలతో రైతన్నలు ఆగమాగం అయ్యారని CPM మెదక్ జిల్లా కార్యదర్శి K. నర్సమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం…
ఆలంపల్లి దుర్గయ్యరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోనిసెలవు రోజు రమ్మని ఇబ్బంది పెట్టారు
జనం న్యూస్, తేదీ. 1-10-2025, హయత్ నగర్ ఈ రోజు భూసేకరణ అథారిటీ నుంచి నోటీసులు వచ్చిన రైతులు దాదాపు 100 మందికి పైగా మేడిపల్లి, నాన్నకేనగర్, తాటిపర్తి, కురమిద్ద, రెండు తండల నుంచి హైదరాబాద్ నాంపల్లి భూసేకరణ అథారిటీ వద్దకు…



పేదింటి విద్యార్థినికి ఆర్థిక సహాయం
మినరల్ మిక్సర్ పశు పోషకులకు ఒక వరం లాంటిది
మైనర్, రాష్ డ్రైవింగ్ పై నందికొండ పోలీసుల నజర్
మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట — పఠాన్ మెహర్ ఖాన్
తాగి బండి నడుపుతే జైలుకే..!
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
సీనియర్ పాత్రికేయుడు రామ్మోహన్ తల్లి కి ఘన నివాళి అర్పించిన M.P.P
ఆర్య వైశ్య సంఘ కార్తీక వన సమారాధన
ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వం మరింత పేద విద్యార్థులకు మంచి విద్య ప్రభుత్వం అందిస్తే ప్రైవేట్
అనుమతులేని మరియు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేట్ స్కూల్ ల పైన చర్యలు తీసుకోవాలి.








