తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన మహమ్మద్ ఇమ్రాన్ బీసీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు సానియా బేగం
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 2 విజయానికి చేరుక దుర్గామాత ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని తెలంగాణ బతుకమ్మ పండుగను మరియు దసరా పండుగను ప్రేమానురాగాలను పంచుకుంటూ పగలు ప్రతికారాలు మరిచిపోయి మనమంతా ఒకటే…
రావి చెట్టు దుర్గమాత వద్ద కుంకుమార్చన
జనం న్యూస్, కోహెడ మండలం,అక్టోబర్ 01, సిద్దిపేట జిల్లా,కోహెడ మండలం, బస్వాపూర్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా పదవ రోజు రావి చెట్టు దుర్గామాత, శ్రీ మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. బస్వపూర్ లో…
పాపన్నపేటలో ఘనంగా సద్దుల
బతుకమ్మ పాపన్నపేట. సెప్టెంబర్.30(జనంన్యూస్) మండల కేంద్రమైన పాపన్న పేటతో పాటు వివిధ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలు రకరకాల పూలను పేర్చి బతుకమ్మగా తీర్చిదిద్ది గ్రామ కుడల్ల వద్ద ఉంచి బతుకమ్మ పాటలతో లయబద్ధంగా…
మహా గౌరీ దేవి రూపంలో దుర్గమ్మ అమ్మను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి దంపతులు పాపన్నపేట.
సెప్టెంబర్30(జనంన్యూస్) అమ్మల గన్నా అమ్మ మూడుపూటల మూలపుటమ్మ సన్నిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదవ రోజైనమంగళవారం అష్టమిని పురస్కరించుకొని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని దేవి మహా గౌరీ (ఎరుపు రంగు పట్టు వస్త్రాలతో) శ్రీ దుర్గా…
వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యులు మేడా
.జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా .నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవిని* బుధవారం రాజ్యసభ సభ్యులు మరియు తిరుపతి పార్లమెంట్ పరిధి పరిశీలకులు ఎం.పీ మేడా రఘునాథ రెడ్డి మరియు నందలూరు ఎం.పీ.పీ…
పోల్కంపల్లిలో పేదల కోసం జీఎంజీ ఫౌండేషన్
జనం న్యూస్, తేదీ.1-10-2025, హయత్ నగర్ రిపోర్టర్ ఆలంపల్లి దుర్గయ్యరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని కార్యాలయం ఏర్పాటు రంగారెడ్డి జిల్లా పోల్కంపల్లి గ్రామంలో పేద ప్రజల ఆర్థిక, సామాజిక సమస్యలకు అండగా నిలవాలనే సంకల్పంతో *జీఎంజీ ఫౌండేషన్* కార్యాలయం త్వరలో…
శ్రీ శ్రీ శ్రీ హజరత్ మహబూబ్ సుభాని జండా మహోత్సవ ఆహ్వానం
.జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట బైపాస్ నందు మేడా నిలయంలో రాజ్యసభ సభ్యులు మరియు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఎం.పి,మేడా రఘునాథ రెడ్డి ని మరియు నందలూరు ఎం.పీ.పీ మేడా విజయ భాస్కర్ రెడ్డి ని నందలూరు…
కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.
జనం న్యూస్, తేదీ.2-10-2025,భద్రాద్రి రిపోర్టర్ బాలాజీ అంగన్వాడి సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగూడెం తండా అంగన్వాడి సెంటర్ పరిష్కరించారు సిడిపిఓ సూపర్వైజర్ ఎంపీడీవో పాల్గొన్నారు
నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన టి పి సి సి ఉపాధ్యక్షుడు బండి రమేష్
జనం న్యూస్ అక్టోబర్ 2 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గం ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన టి పి సి సి ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయదశమి అనేది చెడుపై మంచి సాధించిన…
ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్టీ సంస్కరణల డోర్ టు డోర్ క్యాంపెయిన్
జనం న్యూస్ అక్టోబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్టీ సంస్కరణల డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు , ఎంపీ గంటి…



పేదింటి విద్యార్థినికి ఆర్థిక సహాయం
మినరల్ మిక్సర్ పశు పోషకులకు ఒక వరం లాంటిది
మైనర్, రాష్ డ్రైవింగ్ పై నందికొండ పోలీసుల నజర్
మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట — పఠాన్ మెహర్ ఖాన్
తాగి బండి నడుపుతే జైలుకే..!
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
సీనియర్ పాత్రికేయుడు రామ్మోహన్ తల్లి కి ఘన నివాళి అర్పించిన M.P.P
ఆర్య వైశ్య సంఘ కార్తీక వన సమారాధన
ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వం మరింత పేద విద్యార్థులకు మంచి విద్య ప్రభుత్వం అందిస్తే ప్రైవేట్
అనుమతులేని మరియు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేట్ స్కూల్ ల పైన చర్యలు తీసుకోవాలి.








