• October 1, 2025
  • 22 views
రమావత్ చాందీ మృతి బాధాకరం బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

పిఏ పల్లి మండలం ఎర్రగుంట తండాకు చెందిన రమావత్ చాందీ మృతి బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.బుధవారం చాందీ మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆమె…

  • October 1, 2025
  • 25 views
శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ ఆధ్వర్యంలో జహీరాబాద్ నుండి భవనమ్మపల్లి పాదయాత్ర

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 1 జహీరాబాద్ నియోజకవర్గ ము ( సంగారెడ్డి జిల్లా) మొగుడంపల్లి మండల్లోని భవనమ్మపల్లి గ్రామంలో మాత తుల్జా భవాని నవ రాత్రులను పురస్కరించుకుని రోజు జహీరాబాద్ పట్టణం భవాని మాతా మందిరం నుండి…

  • October 1, 2025
  • 22 views
శ్రీ చాముండేశ్వరి మాతను దర్శించుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

జనం న్యూస్ అక్టోబర్ 1 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చిట్కుల్ శివారులో వెలసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ఓడి…

  • October 1, 2025
  • 27 views
ఘనంగా స్వర్గీయ జి.ఎం.సి బాలయోగి వారి జయంతి వేడుకలు

జనం న్యూస్ అక్టోబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ స్వర్గీయ శ్రీ జి.ఎం.సి. బాలయోగి 74వ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం పాత ఇంజరం గ్రామంలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు…

  • October 1, 2025
  • 22 views
మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన మేకల కనకయ్య ముదిరాజ్

జనం న్యూస్, అక్టోబర్ 1, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన పిట్ల యాదయ్య వయస్సు 60 స,గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం…

  • October 1, 2025
  • 32 views
రేపు పూడి ఆర్అండ్ఆర్ కాలనీలో రక్త దాన శిబిరం

జనం న్యూస్,అక్టోబర్01,అచ్యుతాపురం:జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో అచ్యుతాపురం మండలం పూడి ఆర్అండ్ఆర్ కాలనీ వైఎస్ఆర్ నగర్ లో ఎంపియూపి స్కూల్ నందు అక్టోబర్ 2 ఉదయం 9గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు…

  • October 1, 2025
  • 31 views
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలి..!

జనంన్యూస్. 01.నిజామాబాదు. ప్రతినిధి.. జిల్లా లో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ దాసు కోరారు. 2025 అక్టోబర్ 1 ధర్పల్లి మండల కేంద్రంలో న్యూ డెమోక్రసీ భీంగల్ సబ్…

  • October 1, 2025
  • 29 views
మరణానంతరం కూడా గౌరవప్రదమైన వీడ్కోలు – ఎంఢిఆర్ ఫౌండేషన్

జనం న్యూస్ అక్టోబర్ 01 సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని మదర్ మేరీ ఓల్డ్ ఏజ్ హోంలో దశాబ్దకాలంగా నివసిస్తున్న ఆర్యవైశ్య వృద్ధుడు శివ మంగళవారం రాత్రి కన్నుమూశారు. శివ అంత్యక్రియలను ఎంఢిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఫౌండేషన్…

  • October 1, 2025
  • 26 views
విశ్వ మానవాళి శాంతి కోసం కురిమెల్ల శంకర్ పూజలు

కొత్తగూడెం, అక్టోబర్ 1 (జనంన్యూస్): విజయదశమి సందర్భంగా విశ్వమానవాళి శాంతి, క్షేమం కోసం కురిమెల్ల శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈ పూజల్లో ప్రపంచంలోని మనుషులందరూ ఆరోగ్యవంతంగా, సుఖసంతోషాలతో జీవించాలని, మతాల మధ్య వైరం తొలగి…

  • October 1, 2025
  • 31 views
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ అక్టోబర్ 1 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఎన్టీఆర్ భరోసా పథకంలో వృద్ధులకు భర్త చనిపోయిన వితంతు మహిళ లకు, దివ్యాంగులకు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మొదటి తేదీనే లబ్ధిదారులు…