Breaking News
మదన్ హిప్పర్గా గ్రామం లో పశువులకు గాలికుంటూ టీకాలు.ఇందిరమ్మ ఇండ్లతో ఇంటింటా సౌభాగ్యండిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్‌29న టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమలాపురం పార్లమెంట్ జిల్లా కార్యకర్తల సమావేశంబుద్ధ వనం సందర్శించిన ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధులులోక్ అదాలత్ లో ఒకటైన జంటగోపాల్పూర్ లో పశువుల సంత వేలం….ఆదర్శ విద్యార్థులకు మానవతా విలువలను ఉపదేశించిన శివ స్వామీజీఅడపా అశోక్ కుమార్ ఆధ్వర్యంలో తరలివెళ్లిన చిలకలూరిపేట జర్నలిస్టులుటిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం జయప్రదం చేయండి – మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్పశువులకు రక్తనాళాల పరిక్షలు
  • February 13, 2026
  • 64 views
దూరదర్శన్‌లో ఆమె దర్శనమే ప్రతిభకు నిదర్శనంన్యూస్ రీడర్ సరళా మహేశ్వరి ఇక లేరు

జనం న్యూస్, ఫిబ్రవరి 13 తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జి: శ్రీనివాస్ రెడ్డి ఎనభై, తొంభై దశకాలలో టెలివిజన్ ముందు కుటుంబమంతా కూర్చునే రోజులు గుర్తొస్తే… ఆ తెరపై కనిపించే ఓ సౌమ్యమైన ముఖం, చెవుల్లో మోగే ఓ మధురమైన స్వరం వెంటనే…

  • February 13, 2026
  • 74 views
కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు – క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర, ఐపీఎస్.

జనం న్యూస్ 13 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను శాంతియుతంగా మరియు సజావుగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్ తెలిపారు. ఈ…

  • February 13, 2026
  • 62 views
40లక్షల రూపాయలతో సిమెంటు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన రాజంపేట జనసేన పార్టీ నాయకులు:-యల్లటూరు శివరామరాజు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం పాటూరు గ్రామ పంచాయతీ పరిధిలో వైకే పల్లి నుండి నాగిరెడ్డిపల్లె వరకు దాదాపు 40 లక్షల రూపా యలతో నూతన సిమెంటు రోడ్డు నిర్మాణ పనులను…

  • February 13, 2026
  • 67 views
జహీరాబాద్ నియోజకవర్గం 37వ వార్డులో భారీ విజయం సాధించిన పెద్దబ్బాయి మైపాల్

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 13. 02. 2026 జహీరాబాద్ నియోజకవర్గంలోని 37వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల్లో పెద్దబ్బాయి మైపాల్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ప్రజల నమ్మకం, అభిమానం, మద్దతుతో ప్రత్యర్థులను…

  • February 13, 2026
  • 65 views
బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఘన విజయం

బిచ్కుంద ఫిబ్రవరి 13 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీలో, జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు నాయకత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 12 వార్డులకు గాను 10 వార్డుల్లో ఘన విజయం సాధించిన…

  • February 13, 2026
  • 71 views
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 13 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో వ్యవసాయ రైతు వ్యతిరేక విధానాలు నశించాలి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం _ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు శేఖర్. కేంద్ర ప్రభుత్వ…

  • February 13, 2026
  • 68 views
ప్రేమ ఎప్పుడూ ఎక్కడ ఉద్భవిస్తుందో తెలియదు. గీతా మహేందర్. జనం న్యూస్ ఫిబ్రవరి 13, వికారాబాద్ జిల్లా ప్రేమ ఎందుకు హింసిస్తోంది……?

ప్రేమ… అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉద్భవిస్తుందో తెలియదు. ప్రేమ….కు కులం మతం ఆస్తి అంతస్తులు హోదాలతోటి అవసరం లేదు. ప్రేమ…. గుడ్డిది మూగది అని ప్రేమకు వైకల్యాన్ని కూడా అంటగట్టారు. ప్రేమ…. కోసం ప్రేమ పేరుతో జరిగే రాక్షసత్వాన్ని హింసను…

  • February 13, 2026
  • 65 views
విద్యార్థులు సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి: కాట్రేనికోన ఎస్సై అవినాష్

జనం న్యూస్ ఫిబ్రవరి 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ​ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపిఎస్ వారు ఆదేశాల మేరకు, అమలాపురం డిఎస్పి టీఎస్ ఆర్కే ప్రసాద్ మరియు ముమ్మిడివరం సర్కిల్…

  • February 13, 2026
  • 66 views
సోషల్ మీడియా పోస్టులపై అప్రమత్తత అవసరం..

అభ్యంతరకర పోస్టులపై అడ్మిన్‌లే బాధ్యులు: డీఎస్పీ.. ఎస్ ఆర్ కె ప్రసాద్ జనం న్యూస్ ఫిబ్రవరి 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం : సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చేసే పోస్ట్‌లు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అందువల్ల వాట్సాప్…

  • February 13, 2026
  • 64 views
గుంతకల్ డివిజన్ సెక్షన్ ఎడిఈఎన్ ని కలిసిన రైల్వే కన్సుల్టేంట్ మెంబెర్ రాచూరి మురళి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట పార్లమెంటరీ బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి గుంటకల్ డివిజన్ రాజంపేట సెక్షన్ ఎడిఈఎన్ బి వాసుదేవ నాయుడుని కలిసి…