తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 13 ఫిబ్రవరి భారత రాష్ట్ర సమితి: 15 కాంగ్రెస్ : 14 బిజెపి : 03ఎం ఐ ఎం :02 స్వతంత్ర :03వార్డుల వారిగా వివరాలు..1. కాంగ్రెస్….అరుణ్ కుమార్2. కాంగ్రెస్….ఖదీర్3. కాంగ్రెస్….గంఘట్…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 13 ఈరోజు జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి లీటర్ వాటర్ బాటిల్ మరియు బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగింది. మార్కాపురం వాస్తవ్యులు గోళ్ళ హరీష్ కుమార్ మొదటి కుమార్తె షంయుక్త…
జనం న్యూస్ ఫిబ్రవరి 12: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలములోని తాళ్ళరాంపూర్ వ్యవసాయ సహకార సంఘం ఫంక్షన్ హాల్ లో రైతులకు యూరియా బుకింగ్ యాప్ వినియోగం ఉపయోగాలు పై మండల వ్యవసాయ అధికారి శేరి వైష్ణవ్అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన…
జనం న్యూస్, 12 ఫిబ్రవరి, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి,చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం లోని, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామంలో, సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, తన సొంత…
జనం న్యూస్ ఫిబ్రవరి 12 2026 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి….. కూలి పెంచాలి మిగులు భూమిని పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ఆధ్వర్యంలో, గురువారం పుచ్చలపల్లి సుందరయ్య…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 12 సెల్ 9550978955 చిలకలూరిపేట:స్థానిక కార్మిక, కర్షక, ఉద్యోగ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ప్రదర్శన జరిగింది. పట్టణంలోని ఎన్.ఆర్.టి సెంటర్ నుండి ప్రారంభమైన ఈ…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 12 సెల్ 9550978955 మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ ఎస్ టి యు తలపెట్టిన మూడు దశల పోరాటంలో భాగంగా రెండో దశ కలెక్టరేట్ వద్ద ధర్నా రేపు…
బిచ్కుంద ఫిబ్రవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకొని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ రాజు తెలిపారు.ఎన్నికల…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 12 సెల్ 9550978955 పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం ఎడ్లపాడు గ్రామం రచ్చబండ సెంటర్ లో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాలు మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు…
జనం న్యూస్ ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం నడవపల్లి పల్లిపాలెం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ వార్షికోత్సవం గ్రామస్తు ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ చిన్నబ్బాయి బ్రహ్మత్వంలో కర్రీ వీరబాబు ధనలక్ష్మి విశ్వనాథపల్లి రామరాజు అమరావతి…