తెలుగు సాహిత్య అభివృద్ధికై కృషి
జనం న్యూస్, అక్టోబర్ 1 ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) : తెలుగు సాహిత్య అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని దాడి చంద్రశేఖరరావు, దోర్భల ప్రభాకర శర్మ, జానా దుర్గా మల్లికార్జున రావు, డాక్టర్ కత్తిమండ…
బతుకమ్మ విజేతలకు బహుమతులు
జనం న్యూస్ అక్టోబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా మహిళలు ఆటపాటలతో సద్దుల బతుకమ్మను పండుగను జరుపుకున్నారు బతుకమ్మ సంబరాలలో భాగంగా బతుకమ్మ చెరువు వద్ద వేడుకలు వైభవంగా…
ఏన్కూరు ప్రెస్ క్లబ్ ఎన్నిక
ధీరావత్ సందీప్ నాయక్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రిపోర్టర్ ఠాగూర్ సెప్టెంబర్ 30: ఏన్కూరు మండల కేంద్రంలో మంగళవారం ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా కొత్త కార్యవర్గాన్ని…
కంగ్టి మండలంలో 33 గ్రామపంచాయతీలు, 280,వారడులు,280, పోలింగ్ స్టేషన్లు,
కంగ్టి మండలంలో ప్రత్యేకంగా మహిళలకు 16, స్థానాలు రిజర్వ్, 17,స్థానాలకు అన్య రిజర్వ్,మొత్తం 33 స్థానాలు, సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్,బిసి మహిళలు 06,బిసి జనరల్,06,ఎస్టి మహిళలు,03,ఎస్టి జనరల్,03,ఎస్సి మహిళలు,03,ఎస్సి జనరల్,03,యుఆర్ మహిళలు,04, యుఆర్ జనరల్,05, ఎంపీడీవో సత్తయ్య, జనం న్యూస్,సెప్టెంబర్ 30,కంగ్టి…
చిర్రయానంలో చిన్నారులచే “సరస్వతీ పూజలు”
జనం న్యూస్ సెప్టెంబర్ 33 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేను కొన కాట్రేని కోన మండలం చిరయానం గ్రామంలో వేంచేసి యున్న కనకదుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి.. ప్రముఖ పురోహిత బ్రహ్మ పెద్దింటి వ్యాస మూర్తి శర్మ…
ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నప్రసాద వితరణ
జనం న్యూస్- సెప్టెంబర్ 30 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్ లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రులను పురస్కరించుకుని మహా అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగార్జునసాగర్ సర్కిల్…
మీనా జీపేట విద్యార్థికి MBBS సీటు :
జనం న్యూస్ సెప్టెంబర్ 30 . మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన. పోతిరెడ్డి మంజూల -శ్రీనివాస్ రెడ్డి కుమారుడు. కార్తిక్ రెడ్డికి ములుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ రావడం జరిగింది. కార్తీక్ రెడ్డి వాళ్ళ కుటుంబ పరిస్థితులు చూసి…
పీఎం దామరగిద్ద లో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు
పూలనే దేవుళ్లుగా కొలిచే పండగ బతుకమ్మ.పండగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ జనం న్యూస్,సెప్టెంబర్ 30,కంగ్టి, సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని పంచ మహాల్ దామరగిద్దలో మంగళవారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతు మొదటిరోజు ఎంగిలిపూల…
పండితుల ఆశాజ్యోతి విద్యాశాఖ మాత్యులు లోకేష్
జనం న్యూస్ సెప్టెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆంధ్ర ప్రదేశ్ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్న విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గత ఆరు సంవత్సరములుగా అపరి ష్కృతంగా ఉన్న భాషా పండితుల సమస్యను పరిష్కరించుటకు సానుకూలతను ఎమ్మెల్సీ…
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి మాజీ ఎమ్మెల్యే గండ్ర
జనం న్యూస్ సెప్టెంబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర…



పేదింటి విద్యార్థినికి ఆర్థిక సహాయం
మినరల్ మిక్సర్ పశు పోషకులకు ఒక వరం లాంటిది
మైనర్, రాష్ డ్రైవింగ్ పై నందికొండ పోలీసుల నజర్
మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట — పఠాన్ మెహర్ ఖాన్
తాగి బండి నడుపుతే జైలుకే..!
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
సీనియర్ పాత్రికేయుడు రామ్మోహన్ తల్లి కి ఘన నివాళి అర్పించిన M.P.P
ఆర్య వైశ్య సంఘ కార్తీక వన సమారాధన
ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వం మరింత పేద విద్యార్థులకు మంచి విద్య ప్రభుత్వం అందిస్తే ప్రైవేట్
అనుమతులేని మరియు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేట్ స్కూల్ ల పైన చర్యలు తీసుకోవాలి.








