కంగ్టి మండలంలో 33 గ్రామపంచాయతీలు, 280,వారడులు,280, పోలింగ్ స్టేషన్లు,
కంగ్టి మండలంలో ప్రత్యేకంగా మహిళలకు 16, స్థానాలు రిజర్వ్, 17,స్థానాలకు అన్య రిజర్వ్,మొత్తం 33 స్థానాలు, సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్,బిసి మహిళలు 06,బిసి జనరల్,06,ఎస్టి మహిళలు,03,ఎస్టి జనరల్,03,ఎస్సి మహిళలు,03,ఎస్సి జనరల్,03,యుఆర్ మహిళలు,04, యుఆర్ జనరల్,05, ఎంపీడీవో సత్తయ్య, జనం న్యూస్,సెప్టెంబర్ 30,కంగ్టి…
గ్రామానికి సేవ చేయడానికి సిద్ధం – గిల్క బాల నరసయ్య
జనం న్యూస్, సెప్టెంబర్ 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నర్సన్నపేట గ్రామానికి చెందిన ఎస్సీ సీనియర్ నాయకుడు గిల్క బాల్ నరసయ్య,అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ…
స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి
జనం న్యూస్ సెప్టెంబర్(30) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో మంగళవారం నాడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రజాక్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలతో మాట్లాడుతూ ఎంపీటీసీ,సర్పంచ్ ఎన్నికలలో మండలంలోని అన్ని గ్రామాలలో బిఆర్ఎస్…
కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు
జనం న్యూస్ సెప్టెంబర్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మ పర్వదిన శుభసందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని అంబిర్ చెరువు కట్టమీద, శివమ్మా కాలనీ రామాలయం వద్ద సోమవారం రాత్రి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆద్వర్యంలో…
చేబర్తి లో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
దుర్గామాత విగ్రహ దాతను సన్మానించిన బబ్బూరు రాందాస్ గౌడ్ జనం న్యూస్, సెప్టెంబర్ 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు…
దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్న
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ సెప్టెంబర్ 30 కొడిమ్యాల హనుమాన్ టెంపుల్ లో… చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని అమ్మ దయ ఉంటే…
నందికొండ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
జనం న్యూస్- సెప్టెంబర్ 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్ లో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు రమేష్ జి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్…
ఈరోజు స్థానిక ఎంపీటీసీ జెడ్పిటిసి ఎలక్షన్లలో భాగంగా సన్నాహక సమావేశం
జనం న్యూస్ 30 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బిజెపి ఐజ మండల అధ్యక్షులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల కన్వీనర్ ఎస్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపిటిసి…
భోగలింగేశ్వర దేవస్థానంలో సరస్వతీ పూజ చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం
జనం న్యూస్ సెప్టెంబర్ 30 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ శరన్న నవరాత్రుల్లో భాగంగా సరస్వతీ దేవి మూల నక్షత్రం సందర్భంగా శ్రీశ్రీశ్రీ భోగలింగేశ్వర దేవస్థానంలో సరస్వతీ దేవి అలంకరణలో దేవస్థానంలో ఏర్పాటుచేసిన స్కూలు విద్యార్థి విద్యార్థులు 120 మంది పాల్గొన్న…
దుబ్బాక 14వ వార్డులో నవరాత్రి పూజల్లో పాల్గొన్న కత్తి కార్తిక గౌడ్
(జనంన న్యూస్ చంటి సెప్టెంబర్ 30) దుబ్బాక మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలో శ్రీదేవి శరన్నవరాత్రులలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు శ్రీ నవదుర్గ యూత్ సభ్యుల ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కత్తి కార్తిక గౌడ్…



పేదింటి విద్యార్థినికి ఆర్థిక సహాయం
మినరల్ మిక్సర్ పశు పోషకులకు ఒక వరం లాంటిది
మైనర్, రాష్ డ్రైవింగ్ పై నందికొండ పోలీసుల నజర్
మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట — పఠాన్ మెహర్ ఖాన్
తాగి బండి నడుపుతే జైలుకే..!
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
సీనియర్ పాత్రికేయుడు రామ్మోహన్ తల్లి కి ఘన నివాళి అర్పించిన M.P.P
ఆర్య వైశ్య సంఘ కార్తీక వన సమారాధన
ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వం మరింత పేద విద్యార్థులకు మంచి విద్య ప్రభుత్వం అందిస్తే ప్రైవేట్
అనుమతులేని మరియు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేట్ స్కూల్ ల పైన చర్యలు తీసుకోవాలి.








