జనం న్యూస్, ఫిబ్రవరి 12,అచ్యుతాపురం: దోసూరు గ్రామంలో లోగల శ్రీ స్వయంభు సోమలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రావిపాలెంకు చెందిన కర్రి శ్రీనివాసరావు కుమారుడు కర్రి శేఖర్ ఆలయ కమిటీ సభ్యులు నర్మాల రామకృష్ణకు రూ. లక్ష నగదును విరాళంగా అందజేశారు.ఆలయ…
జనం న్యూస్ 12 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకొని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎప్సీ శ్రీమతి స్నేహ మెహ్రా,IPS…
జనం న్యూస్, ఫిబ్రవరి 12,అచ్యుతాపురం: ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం ఊరి బడిని కాపాడుకుందామని,ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం ఒక సామాజిక అవసరం అని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పాడ రాము, రాష్ట్ర కౌన్సిలర్ మారిశెట్టి వెంకట అప్పారావు అన్నారు. గురువారం యుటిఎఫ్…
జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కంధనకుంట గ్రామంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది ఓ మనిషి చనిపోయినా కుల రక్కసి కట్టుబాట్లు అతని పాడె మోసెందుకు ఎవరిని రానీయకుండా చేశాయి వివరాల్లోకి వెళ్ళితే జగిత్యాల జిల్లా బీరుపూర్…
జనం న్యూస్ 12 ఫిబ్రవరి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో పలు కార్మిక సంఘాలు ఇవాళ బంద్కు పిలుపునిచ్చాయి. లేబర్ కోడ్లు తమ హక్కులను హరిస్తూ యాజమాన్యాలకు అధికారం కట్టబెడుతున్నాయని ట్రేడ్ యూనియన్లు ఆరోపిస్తున్నాయి. బ్యాంకు యూనియన్లు మద్దతు తెలపడంతో…
జనం న్యూస్, ఫిబ్రవరి 12, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ ప్రజల ఆశీస్సులతో కార్పొరేటర్గా ఎన్నికై ఐదేళ్లపాటు సేవలందించే అవకాశం కల్పించినందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు…
జనం న్యూస్, ఫిబ్రవరి 12 – తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి ప్రజల మధ్యే రాజకీయాలు చేయాలని నమ్మే నాయకుడు, జనసేన పార్టీ కూకట్పల్లి నియోజకవర్గం నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పుట్టినరోజు వేడుకలు…
జనంన్యూస్. 12.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ మండల కేంద్రం సిరికొండ సర్పంచ్ మల్లెల సాయిచరణ్ ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రంలో చాలా సంవత్సరాల నుంచి లో వోల్టేజ్ సమస్య, ఏబి కేబుల్ ఉన్నచోట థర్డ్ వైర్ బిగించుట పూర్తిగా ఇండ్ల మధ్యలో…
జనం న్యూస్ 12 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా పాతబస్తాండ్ సమీపంలో నిర్వహించిన లేబర్ కోడ్స్, వి.బి. రామ్జీ చట్టం, జాతీయ విత్తన చట్టం, విద్యుత్ సవరణ…
బిచ్కుంద ఫిబ్రవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని హస్గుల్ గ్రామంలోని రైతు వేదికలో రైతులకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులు యూరియా ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయం పై అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది.…