Breaking News
మదన్ హిప్పర్గా గ్రామం లో పశువులకు గాలికుంటూ టీకాలు.ఇందిరమ్మ ఇండ్లతో ఇంటింటా సౌభాగ్యండిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్‌29న టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమలాపురం పార్లమెంట్ జిల్లా కార్యకర్తల సమావేశంబుద్ధ వనం సందర్శించిన ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సు ప్రతినిధులులోక్ అదాలత్ లో ఒకటైన జంటగోపాల్పూర్ లో పశువుల సంత వేలం….ఆదర్శ విద్యార్థులకు మానవతా విలువలను ఉపదేశించిన శివ స్వామీజీఅడపా అశోక్ కుమార్ ఆధ్వర్యంలో తరలివెళ్లిన చిలకలూరిపేట జర్నలిస్టులుటిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం జయప్రదం చేయండి – మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్పశువులకు రక్తనాళాల పరిక్షలు
  • February 12, 2026
  • 63 views
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన సిఐ రవికుమార్ ఎస్సై రాజు….

బిచ్కుంద ఫిబ్రవరి 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం కౌంటింగ్ హాల్లో చేసిన ఏర్పాట్లను సీఐ రవికుమార్ ఎస్ఐ రాజు పరిశీలించారు కౌంటింగ్ అధికారులు అభ్యర్థులు ఏజెంట్ల…

  • February 12, 2026
  • 64 views
ర్యాపిడొ, ఓలా, ఉబర్ తరహా యాప్ లనురద్దు చేయాలి – ఏఐటీయూసీ రాష్ట్ర నేత కోన లక్ష్మణ

జనం న్యూస్ ఫిబ్రవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ప్రైవేట్ ర్యాపిడొ, ఓలా, ఉబర్ తరహా యాప్ లనురద్దు చేసిప్రభుత్వం యాప్ లను ఏర్పాటు చేయాలనీ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ &వర్కర్స్ ఫెడ రేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కోన…

  • February 12, 2026
  • 63 views
దేశ వ్యాప్త సమ్మె సందర్భంగా భారీ ర్యాలీ

జనం న్యూస్, ఫిబ్రవరి 12,అచ్యుతాపురం: లేబర్ కోడ్ లు,రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అచ్యుతాపురంలో ఈరోజు కార్మికులకు ఉరి అనే వినూత్న కార్యక్రమం భారీ ర్యాలీ,సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము, రైతు సంఘం జిల్లా…

  • February 12, 2026
  • 65 views
మేడారం మహాజాతర హుండీ లెక్కింపు పూర్తి .828 హుండీలతో రూ.13.25 కోట్ల ఆదాయం – విదేశీ కరెన్సీ, బంగారం, వెండి లభ్యం

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర హుండీ లెక్కింపు ప్రక్రియ బుధవారంతో ముగిసింది. ఈ నెల 5వ తేదీ నుంచి హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన…

  • February 12, 2026
  • 67 views
మరిడి మాంభను దర్శించుకున్న మాజీ ఎంపీ డాక్టర్ సత్యవతి విష్ణుమూర్తి దంపతులు

జనం న్యూస్ ఫిబ్రవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి విజయరామజుపేట లో వెలసిన మరిడి మాంబ అమ్మ వారి జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం అమ్మవారి దర్శనమునకు మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ సత్యవతి విష్ణుమూర్తి దంపతులకు…

  • February 12, 2026
  • 71 views
పేట మరిడిమాంబ పండగ ప్రసాదం పంపిణీ చేసిన నాగ జగదీష్

జనం న్యూస్ ఫిబ్రవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ విజయరామరాజుపేట మరిడిమాంబ జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం అమ్మవారి దర్శనం నకు మాజీ శాసన మండల సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి…

  • February 12, 2026
  • 67 views
గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు

ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ వారి ని కలసిన ఎమ్మెల్యేలు జనం న్యూస్ ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ వారి ని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందిన పలువురు శాసన సభ్యులు, శాసన…

  • February 12, 2026
  • 66 views
24వ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ స్థాపిత దినోత్సవం ఘనంగా నిర్వహణ

జనం న్యూస్, ఫిబ్రవరి 12 – తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి సేవే లక్ష్యంగా, శాంతిభద్రతలే ధ్యేయంగా రెండు దశాబ్దాలకుపైగా ప్రజలకు అండగా నిలుస్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ స్థాపిత దినోత్సవ వేడుకలు కూకట్పల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ…

  • February 12, 2026
  • 84 views
భక్తులకు సదుపాయలను కల్పించాలి

జనం న్యూస్ ఫిబ్రవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, : దక్షిణ కాశీగా పేరు పొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రంలో మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపట్టాలని అమలాపురం ఆర్డీవో కే…

  • February 12, 2026
  • 65 views
ఘనంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి జన్మదిన వేడుకలు.

జనంన్యూస్. 12.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. తెలంగాణ ఉద్యమ కారుడు ప్రియతమ నాయకుడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జన్మదిన వేడుకలు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించిన స్థానిక కార్యకర్తలు .అన్ని గ్రామాల్లో ప్రధాన కూడళ్ళ వద్ద కాంగ్రెస్…