Breaking News
కూకట్ పల్లి వివేకానంద నగర్‌లో జై రామన్ 3D స్టూడియో ప్రారంభోత్సవం అద్భుతంగా, ఘనంగా జరిగింది.అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ ను పట్టుకున్న పోలీసు సిబ్బందియువత బెట్టింగ్ కు పాల్పడితే చర్యలు : కాట్రేనికోన ఎస్ఐ అవినాష్పయఘనంగా టిడిపి 44 వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహణజహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మహేంద్ర కంపెనీలో కార్మికులకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై తీవ్ర ఆరోపణలు44వ ఆవిర్భావ వేడుకల్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఘనమైన నివాళు -మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్బాలల హక్కుల కమిషన్ సభ్యురాలిగా డాక్టర్ పి.నాగ మానస ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బిజెపి మోకా వెంకట సుబ్బారావుబిచ్కుందలో తైబజార్ వేలం …అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ ను పట్టుకున్న పోలీసు సిబ్బందిబాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి
  • February 9, 2026
  • 74 views
వైద్యుల నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి: రాజాంలో ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత!

జనం న్యూస్‌ 09 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ రాజాంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మండలంలోని గురవాం గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న కుప్పిలి ప్రవళిక అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో…

  • February 9, 2026
  • 76 views
వైఎస్సార్‌సీపీలో నూతనోత్తేజం: భీమిలి గడ్డపై మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గర్జన!

జనం న్యూస్‌ 08 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ భీమిలి నియోజకవర్గం చిట్టివలస గ్రామంలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస కళ్యాణ మండపం నందు జీవీఎంసీ 1, 2, 3, 4 వార్డుల వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం జగ్గుబిల్లి…

  • February 9, 2026
  • 70 views
“అంగన్వాడీల సేవలు అమోఘం.. ప్రైవేటీకరణ నిర్ణయం దారుణం!” – రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ.

జనం న్యూస్‌ 09 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ అంగన్వాడీల సేవలు మెరుగైనవని వారి సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ అన్నారు. ఆదివారం విజయనగరంలో జరిగిన అంగన్వాడీ 9వ జిల్లా మహాసభలో ఆమె మాట్లాడారు. ఐసిడిఎస్‌ ఏర్పడిన 50…

  • February 7, 2026
  • 81 views
యువమోర్చా నాయకులకు సీనియర్ నాయకులు యాళ్ల దొరబాబు ఘనసన్మానం

జనం న్యూస్, ఫిబ్రవరి 7, 2026: ముమ్మిడివరం ప్రతినిధి భారతీయ జనతా పార్టీ డా.బిఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాస్ అధ్యక్షతన గురువారం అమలాపురం బీజేపీ కార్యాలయంలో యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నికైన గనిశెట్టి అరవింద్కు,…

  • February 7, 2026
  • 82 views
కేంద్ర బడ్జెట్ 2026 విశ్లేషణ సమావేశం మండపేట నియోజకవర్గంలో ఘనంగా జరిగింది!

జనం న్యూస్ ఫిబ్రవరి 7 ముమ్మిడివరం ప్రతినిధి డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ అధ్యక్షతన మండపేటలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ముఖ్య అతిథిగా శాసన మండల సభ్యులు, మాజీ…

  • February 7, 2026
  • 159 views
విశాఖలో నకిలీ డి.ఎస్.పి చెల్లుబోయిన లోచనకుమార్ దందాలు.

జనం న్యూస్:ఫిబ్రవరి 7 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా). పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల పేరుతో లక్షల్లో వసూలు చేసి నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన లోచన్ కుమార్.గ్రూప్ 1 పరీక్షల్లో సత్తా చాటినట్లు పత్రికల్లో ఫేక్ ప్రచారాలు…

  • February 7, 2026
  • 76 views
మాగసానితిప్పలో శివరాత్రి భక్తులకు సదుపాయలను కల్పించాలి.

జనం న్యూస్ ఫిబ్రవరి 7 ముమ్మిడివరం ప్రతినిధి గాంధీ నానాజీ కాట్రేనికోన మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ…

  • February 7, 2026
  • 75 views
మీ బిడ్డగా ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా. బీఆరెస్ అభ్యర్థి ఆకారపు గౌతమీ రాజు.

జనం న్యూస్ 7 ఫిబ్రవరి 2026, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణమూలోని 5వ వార్డ్ బీఆరెస్ అభ్యర్థి ఆకారపు గౌతమీ రాజు గుప్తా,ఇంటి ఇంటి ప్రచారం లో భాగంగా నన్ను మీ బిడ్డా గా ఆశీర్వదించి, బీఆరెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి…

  • February 7, 2026
  • 68 views
ఏర్గట్లలో ఘనంగా రామాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు

జనం న్యూస్ ఫిబ్రవరి 07: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలకేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం, బహుజన నాయకుల ఆధ్వర్యంలో డా. బీ.ఆర్. అంబేద్కర్ సతీమణి రామాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ముందుగా రామాబాయి చిత్రపటానికి పూలమాల వేసి…

  • February 7, 2026
  • 72 views
కొండవీడు అభివృద్ధికి చతుః షష్టి కళల రేడు మన కొండవీడు నినాదాన్ని స్వీకరించాలి

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 7 సెల్ 9550978955 పల్నాడు జిల్లా కలెక్టర్‌కు చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. రాధాకృష్ణ ఎడ్లపాడు మండల కాంగ్రెస్…