ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్లో అధ్యాపకులు-తల్లిదండ్రుల సమావేశం
(జనం న్యూస్ చంటి) దౌల్తాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్లో 26-09-2025న అధ్యాపకులు, తల్లిదండ్రుల సమావేశం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రగతి, అకాడమిక్ పురోగతి పై వ్యక్తిగతంగా వివరించారు.ఇటీవలి కాలంలో కళాశాలలో జరుగుతున్న సంస్కరణలు, హెల్ప్…
బాలాజీ జెండాకు ప్రత్యేక పూజలు…అన్న ప్రసాదము…
మద్నూర్ సెప్టెంబర్ 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం కోడిచీర గ్రామంలో శనివారం నాడు గ్రామస్తులు,భక్తులు బాలాజీ జెండాకు ఉదయం నుండి ప్రత్యేక పూజలు హారతులు, భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరము గ్రామస్తులు భక్తులకు అన్న…
మంత్రి నారా లోకేష్ దృష్టికి సమస్యలు
జనం న్యూస్ సెప్టెంబర్ 27/09/2025 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అసెంబ్లీ ప్రాంగణంలో యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ ని కలిసి రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించవలసిందిగా కోరిన…
జగద్గురు ఆనందచార్య నరేందర్ స్వామీజీ పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే…
జుక్కల్ సెప్టెంబర్ 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దోస్తుపల్లి గ్రామం నుండి మహారాష్ట్రలోని న్యానిజ్ ధామ్ వరకు పాదయాత్రగా శనివారం జగద్గురు రామానంద చార్య నరేంద్ర స్వామీజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జుక్కల్ మాజీ శాసన సభ్యులు…
స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో జోగులంబా గద్వాల్ జిల్లాలోని రాజకీయ నాయకులు చొరవ తో బహుజనలకు తీవ్ర అన్యాయం:; బండారి సునంద్
జనం న్యూస్ 27 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గద్వాల్: జోగులాంబ గద్వాల జిల్లాలోని విలేకరుల సమావేశంలో బండారి సునంద్ మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో కనీసం ఎస్సీలకు ఎంపీపీ లలో మరియు…
సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించాలి
మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన రమేష్ జి జనం న్యూస్ – సెప్టెంబర్ 27- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో 30వ తారీకు మంగళవారం సాయంత్రం జరగనున్న సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడానికి…
దళితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వివక్ష నశించాలి.
జనం న్యూస్ 27 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ గద్వాల నియోజకవర్గంలోని 5 మండలాల్లో దళితులు లేరా ? ఏ ఒక్క మండలంలో కూడా దళితులకు ఎందుకు జడ్పిటిసి ఎంపీపీ రిజర్వేషన్లు…
భారీ వర్షాలకు పంట నష్టం అంచనా వేస్తున్న అధికారులు.
జనం న్యూస్ సెప్టెంబర్ 27, వికరాబాద్ జిల్లా పూడూరు మండలంలో పలు గ్రామాల్లో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి పంట సుమారుగా వంద ఎకరాలకు నష్టం జరిగిందని, ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. వ్యవసాయ విస్తరణ…
దూర విద్యలో అడ్మిషన్ల గడువు పెరిగినది — డా. శ్రద్ధానందం రీజనల్ కోఆర్డినేటర్
జనం న్యూస్ ;27 సెప్టెంబర్ శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం 2025 -26 లో డిగ్రీ మరియు పేజీలకు అడ్మిషన్లకు సంబంధించిన గడువు అక్టోబర్ 10 వ తారీకు వరకు పొడిగించినట్లు సిద్దిపేట…
ధర్మకర్త మండలి సభ్యులుగా త్సవటపల్లి
జనం న్యూస్ సెప్టెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలంమురమళ్ల: నిత్య కల్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి…



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఖండన
వెంకటరత్నం మృతి సీపీఎం పార్టీకి తీరం లోటు
బీసీ జేఏసీ ధర్మదీక్ష విజయవంతం – రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ముగింపు
ఘనంగా కాళోజి వర్ధంతి
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ.
వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
శ్రీవాణి స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు
16వ సిద్ధి వినాయక స్వామి వార్షికోత్సవం.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ శిబిరం








