• September 27, 2025
  • 34 views
బతుకమ్మ పండగ సందర్భంగా బంతిపూల పంపిణీ కార్యక్రమం.

జనం న్యూస్ అందోల్ నియోజకవర్గం జోగిపేట్ 27/9/2025 అందోల్ నియోజకవర్గం జోగిపేట్ మున్సిపల్ మూడవ పరిధిలో గల మల్లన్న కాలనీవాసులకు టిఆర్ఎస్ యువ నాయకుడు జిన్నా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఇంటింటికి పూల పంపిణీ చేయడమైనది…

  • September 27, 2025
  • 34 views
మహాత్మ జ్యోతిరావు పూలె స్ఫూర్తితో కులరహిత సమాజం కోసం పోరాడుదాం…!

జనంన్యూస్. 27.సిరికొండ.ప్రతినిధి. సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి. వి. ప్రభాకర్ పిలుపు మహాత్మ జ్యోతిరావు పూలె స్ఫూర్తితో కులరహిత సమాజం కోసం పోరాడుదామని,.సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి.…

  • September 27, 2025
  • 31 views
బిచ్కుంద మార్కండేయ మందిరంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

బిచ్కుంద సెప్టెంబర్ 27 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలకేంద్రం మార్కండేయ మందిరం లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు బిచ్కుంద పట్టణ అధ్యక్షుడు గంగులు శ్రీనివాస్ ఘనంగా నిర్వహించారు. శనివారం.మార్కండేయ మందిరం…

  • September 27, 2025
  • 32 views
బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది-సోమదేవారెడ్డి

జనం న్యూస్, సెప్టెంబర్ 27:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలము:తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోమ దేవరెడ్డి అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “కాంగ్రెస్…

  • September 27, 2025
  • 27 views
ప్రణాళికాబద్ధంగా పటాన్ చేరు డివిజన్ అభివృద్ధి:పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన జనం న్యూస్ సెప్టెంబర్ 27 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు: ప్రభుత్వ సహకారం ప్రజల భాగస్వామ్యంతో నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చేరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని…

  • September 27, 2025
  • 40 views
పలు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్న ఐలాపూర్ మాణిక్ యాదవ్

జనం న్యూస్ సెప్టెంబర్ 27 సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్‌గూడ, కృష్ణారెడ్డిపేట్, సూర్యోదయ కాలనీ, భ్రమరాంబ నగర్ కాలనీతో పాటు పలు కాలనీలలో దేవి నవరాత్రి ఉత్సవాల భాగంగా పవిత్ర అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో…

  • September 27, 2025
  • 29 views
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా చైర్మన్ పదవులు మరియు జడ్పిటిసి మరియు ఎంపీపీ మరియు ఎంపిటిసి మరియు సర్పంచ్ ఎన్నికల జోష్ మొదలైంది

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ సెప్టెంబర్ 27 జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ ప్రతి గ్రామంలో రిజర్వేషన్ల ప్రకారం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం దసరా పండుగకు ముందే…

  • September 27, 2025
  • 43 views
నేడు చిన్నశంకరంపేటలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు మెదక్,

,సెప్టెంబర్26: (జనంన్యూస్) జిల్లా, చిన్నశంకరంపేట మండల కేంద్రంలో శనివారం ఉదయం 08.30 గం.కు పద్మశాలి ముద్దు బిడ్డ,ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆఖల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వనం నర్సింలు నేత ఓక…

  • September 27, 2025
  • 32 views
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం

బీసీలకు 42% రిజర్వేషన్లు హర్షణీయం జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్ జనం న్యూస్ సెప్టెంబర్ 27 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి…

  • September 27, 2025
  • 41 views
తెలంగాణ నూతన డీజీపీగా బి. శివధర్ రెడ్డి నీ – పుష్పగుచ్చంతో మర్యాదపూర్వకంగా కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

జుక్కల్ సెప్టెంబర్ 27 జనం న్యూస్ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బి. శివధర్ రెడ్డినినియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులను స్వీకరించారు.ఇప్పటివరకు…