జనంన్యూస్. 07.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ 26 వ డివిజన్ కార్పొరేషణ్ కాంగ్రెస్ అభ్యర్థి సకినాల శివప్రసాద్ గడపగడపకు తిరుగుతు ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థం అయే విధంగా చెపుతూ ప్రజల్లో మ మీదా ఉన్నా…
జనం న్యూస్ 07 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం రైల్వే స్టేషన్లో డార్మిటరీ, రిటైరింగ్ రూమ్ సదుపాయం శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా మాట్లాడుతూ… ప్రయాణికుల సౌకర్యం కోసం అందుబాటులోకి…
జనం న్యూస్ 07 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4లేబర్ కోడ్లను అమలు జరిపి కార్మికవర్గాన్ని కార్పొరేట్లకు కట్టిబానిసలుగా చేస్తున్న మోడీ నియంతృత్వ విధానాలకు నిరసనగ ఫిబ్రవరి 12 వ తేదీన జరగబోయే దేశ…
జనం న్యూస్ 07 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ దేశభక్తి, తీరప్రాంత భద్రత, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించుటే ధ్యేయంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు (సిఐఎస్ఎఫ్) రెండు బృందాలుగా ఏర్పడి దేశంలోని తీరప్రాంతం వెంబడి…
జనం న్యూస్ 07 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్కి అంతర్జాతీయ పురస్కారం అందడం విజయనగరం జిల్లాకి గర్వకారణమని లోక్ సత్తా అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. ఈ మేరకు మంత్రి క్యాంప్ కార్యాలయంలో…
జనం న్యూస్ ఫిబ్రవరి 7 ముమ్మిడివరం ప్రతినిధి ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో శనివారం ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు శ్రీ గుత్తుల సాయి ముమ్మిడివరం…
జనం న్యూస్ 07 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 32వ వార్డులో భారత రాష్ట్ర సమితి (BRS) బలపరిచిన అభ్యర్థి స్వరూప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది.ఇంటింటి ప్రచారంలో భాగంగా స్వరూప కాలనీ వాసులను ప్రత్యక్షంగా కలుసుకుంటూ,…
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నాగరాజు నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి అటెండన్స్ రిజిస్టర్, రికార్డు లు,ఫార్మశీ రూమ్, ల్యాబ్, కాన్పుల రూమ్ పరిశీలించి తగు సూచనలు…
జనం న్యూస్ ; 6 ఫిబ్రవరి శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సి బి సి ఎస్ సెమిస్టర్–1, 3 మరియు 5…
06-02-2026 జహీరాబాద్ పట్టణంలో ఈ రోజు జరిగిన ఝరాసంఘం మండలం కమాల్ పల్లి గ్రామం మాజీ ఎంపీటిసి మారుతీ రావు పాటిల్ గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు,ఈ…