వృద్ధులకు చీరలు పంపిణీ చేసిన మాజీ జెడ్పిటిసి ప్రశాంతి కృష్ణారావు
జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ సెప్టెంబర్ 27 జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలోని హిమ్మత్రావుపేట గ్రామంలో మహిళా గ్రూపులలో లేని 65 సంవత్సరాల పైబడిన వృద్ధులకు దాదాపు 100 మంది మహిళలకు 50,000 వేల విలువగల చీరలను…
ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
జనం న్యూస్ సెప్టెంబర్ 27 శాయంపేట మండలం ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ 110 జయంతి వేడుకలను మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో శనివారం రోజున ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను పద్మశాలి కులస్తులతో పాటు, బీసీ…
స్థానిక ఎన్నికలు సజావుగా జరిగేటట్టు చూడాలి డి ఎల్ పి ఓ రవి బాబు
జనం న్యూస్ సెప్టెంబర్ 27 శాయంపేట మండలం స్థానికంగా రాబోయే ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పిటిసి గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నికలలో విధులను నిర్వహించే రిటైరింగ్ అధికారులు ప్రెసైంటింగ్ అధికారులకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మండల కేంద్రంలోని ఎస్వీ కేకే ఫంక్షన్…
దసరా ఉత్సవాలకు ఎంపీపీకి ఆహ్వానం
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డిని శుక్రవారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆహ్వానించారు. దసరా పండుగ రోజున అమ్మవారిని దర్శించుకుని…
చెవి వైద్య పరీక్షలకు విశేష స్పందన
జనం న్యూస్ సెప్టెంబర్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ బిజెపి, దీన్ దయాల్ శ్రవణ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వినికిడి మిషన్ల నమోద కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వేల్పుల వీధి కళ్యాణమండపంలో సేవా పక్షోత్సవాల్లో…
27న దౌల్తాబాద్ మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా ప్రజలకు విజ్ఞప్తి తేదీ 27.09.2025 ఉదయం 10:00 గంటల నుండి మధ్యహ్నం 01:00 గంటల వరకు 33kv దౌల్తాబాద్ ఫీడర్ మరమత్తుల కారణంగా 33kv దౌల్తాబాద్ ఫీడర్ పరిధిలో గల 33/11kv సబ్ స్టేషన్ లు ఎండీషాపూర్,…
చెయ్యరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద స్వస్తానారీ స్వస్థ పరివార్ అభియాన్ కార్యక్రమం ..
జనం న్యూస్ సెప్టెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యరు గ్రామాలలో జరిగిన స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ వైద్య ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి వైద్య శిబిరాల నిర్వహణలో విశిష్ట…
మహిళా సమైక్య ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
(జనం న్యూస్ 26 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి) భీమారం మండల కేంద్రంలో శుక్రవారం రోజున మహిళా సమైక్య ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో ఉన్న అధికారులు సిబ్బంది పాల్గొన్నారు, ముఖ్యఅతిథిగా…
దేవీ నవరాత్రుల ఉత్సవాలు
జనం న్యూస్ సెప్టెంబర్ 26: మీనాజీపేట హనుమాన్ భక్తులకు గ్రామ పెద్దలకు భక్తులకు భక్తు రాలురకు మనవి. రేపు అనగా శనివారము మీనాజీపేట లో దుర్గా దేవి నవరాత్రుల పురస్కరించుకొని పూజలు అందుకుంటున్న అమ్మవారు రేపు అనగా శనివారము రోజున ముగ్గురు…
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛత ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం
జనం న్యూస్ సెప్టెంబర్ 26 బీర్పూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారి ఆధ్వర్యం లో శుక్రవారం రోజున స్వచ్ఛత మరియు ఆర్ధిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిధులుగా నాబార్డ్ నుండి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మ్యానేజర్…



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఖండన
వెంకటరత్నం మృతి సీపీఎం పార్టీకి తీరం లోటు
బీసీ జేఏసీ ధర్మదీక్ష విజయవంతం – రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ముగింపు
ఘనంగా కాళోజి వర్ధంతి
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ.
వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
శ్రీవాణి స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు
16వ సిద్ధి వినాయక స్వామి వార్షికోత్సవం.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ శిబిరం








