బీరు పూర్ గుట్టలో నరసింహుని నమః స్వరం జనం న్యూస్ ఫిబ్రవరి 6 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని ప్రముఖ పూణ్యకేత్రం మైన గుట్టా పై వెలిసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ జాతర బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం వేడుక…
జనం న్యూస్ ఫిబ్రవరి 6, ( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) నా పుట్టిన రోజు పురస్కరించుకొని నిర్వహిం చిన రక్తదాన శిబిరంలో పాల్గొని కార్యక్ర మాన్ని విజయవంతం చేసిన విద్యార్థులకు, కూటమి నాయకులకు, మహిళా కార్యకర్త లకు, అభిమానులకు నా…
జనం న్యూస్ ఫిబ్రవరి 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ 84 వ వార్డులో కార్పొరేటర్ చిన్న తల్లి ప్రతిపాదించిన పనులకు 5 కోట్లు జీవీఎంసీ నిధులు మంజూరు చేశారని 84వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మాదంశెట్టి నీలబాబు తెలియజేశారు.…
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 06-02-2026 ఎన్నికల ప్రచారంలో భాగంగ ఈ రోజు కోహిర్ పట్టణంలో బిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని ప్రచారం చేయడం…
జనం న్యూస్ ఫిబ్రవరి 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి గవరపాలెం లో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారిని శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ వైద్యం శాంతా రామ్ దంపతులు అమ్మవారి దర్శించుకున్నారు. వీరిని అమ్మవారి…
హస్తం గుర్తుకు ఓటెయ్యండి ధర్పల్లి కార్తిక సంతోష్ బిచ్కుంద ఫిబ్రవరి 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 3వ వార్డు పరిధిలోని బోయివాడ వాసులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ…
జనంన్యూస్. 06.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ వినాయక నగర్ 6 వ డివిజన్ కార్పొరేషణ్ బిజెపి అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి . ప్రతి ఇంటి గడపగడపకు తిరిగి తమదైన పద్ధతిలో ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ ను.. ఇందురు..గా మారుస్తామని. కేంద్ర ప్రభుత్వం…
బొచ్చు కళ్యాణ్ సిపిఎం పార్టీ పరకాల పట్టణ కార్యదర్శి బొచ్చు విజయను గెలిపించాలని పరకాల రెండో వార్డ్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సిపిఎం పార్టీ పరకాల పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ బొచ్చు అన్నారు వారు మాట్లాడుతూ విజయను గెలిపిస్తే…
గ్రూప్ 2 పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన సురేష్, జయసూర్య లకు ఘన సన్మానంకందుకూరు, జనం న్యూస్, విద్య జీవితాన్ని మార్చింది అనడానికి పరుసు సురేష్, దమ్ము జయసూర్య లే నిదర్శనమని నల్లదలపూరు ప్రధానోపాధ్యాయులు బీరకాయల మాధవరావు ఉన్నారు. ఈమధ్య విడుదలైన గ్రూప్…
జనం న్యూస్ ఫిబ్రవరి 6 ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ సత్తెమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో సమరసత సేవా ఫౌండేషన్ ధర్మనిధి కరపత్ర ఆవిష్కరణ ప్రముఖ వ్యాపారవేత్త టీ నాగేంద్రరావు(నాగు)…