జాతీయ జెండాను ఆవిష్కరించి న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జుక్కల్ జనవరి 26 జనం న్యూస్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం రోజు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మరియు కౌలాస్ కోట మీద…
జనం న్యూస్ జనవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందాపూర్ గ్రామపంచాయతీలో జెండా ఆవిష్కరణ చేసిన గ్రామ సర్పంచ్ స్వాతి-శ్రావణ్ కుమార్ దాసి గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15 మన…
జనం న్యూస్ జనవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వడమలపేటలో ఘనంగా హిందూ సమ్మేళనం సమాజంలో విభేదాలకు తావివ్వకుండా ఐక్యతతో ముందుకు సాగడమే హిందూ ధర్మం యొక్క అసలైన ఆత్మ అని చిలుకూరి కృష్ణ స్వామి స్పష్టం చేశారు. వడమలపేటలో…
జనం న్యూస్ జనవరి 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం 77వ గణతంత్ర వేడుకలను ప్రధానోపాధ్యాయుడు జనార్ధన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. మొదట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జనార్ధన్ జాతీయ…
జనంన్యూస్. 26.శ్రీనివాస్ పటేల్. నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని రావూట్ల గ్రామ సర్పంచ్ కోడిగేలా రాజకుమార్ తన పాలకవర్గంతో జెండా ఆవిష్కరించారు గ్రామ ప్రజలందరికీ 77 వ గణతంత్ర దినోత్సవo శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున…
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్, భూదేవి హిల్స్ కాలనీలో బిజెపి యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్ స్థానికులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్…
జనం న్యూస్ ; 26జనవరి సోమవారం; సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ; సిద్దిపేట పట్టణం శివాజీ నగర్ లోని బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ ఈ సందర్భంలో సంస్థ నిర్వాహకురాలు బి…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 26 జనవరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు ఎన్నికల ఇంచార్జీ దేవీప్రసాద్ మాట్లాడుతూ … నియోజకవర్గ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు . మన దేశంలో కులమతాలకు అతీతంగా…
బిచ్కుంద జనవరి 26 జనం న్యూస్ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా తాసిల్దార్ వేణుగోపాల్ నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం చేశారు.ఈ…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 26 జనవరి ప్రతి భారత పౌరుడు ఈ పండుగను జరుపుకోవాలి మనదేశంలో ఎంత బిజీ లైఫ్ లో ఉన్న మన మొక్కరోజు దేశానికోసం కేటాయించాలి ప్రతి పౌరుడు దేశ జెండాకు నమస్కరించడం…