జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 26 సెల్ 9550978955 నరసరావుపేట జనవరి 26 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలోజిల్లా ఎస్పీ B.కృష్ణారావు ఐపీఎస్.జాతీయ పతాకావిష్కరణ చేసి సిబ్బందికి…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 26 జనవరి 77 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు,ఈ కార్యక్రమంలో వై.నరోత్తం మాట్లాడుతు…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 26 జనవరి 77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జహీరాబాద్ ఎమ్మార్వో కు. పరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ చేతుల మీదట ప్రశంసలు అందుకున్న జహీరాబాద్ తాసిల్దార్ పి దశరథ్…
జనం న్యూస్ జనవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోనకు చెందిన ప్రముఖ సినీ కళాకారుడు “పుష్ప “ సురేష్ శర్మ ఆల్ ఇన్ వన్ టాలెంట్ కేటగిరిలో బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డుకు ఎంపికయ్యారు. రుద్ర బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్…
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 26 జనవరి 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జహీరాబాద్ ఎమ్మార్వో కు. పరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ చేతుల మీదట ప్రశంసలు అందుకున్న జహీరాబాద్ తాసిల్దార్ పి దశరథ్ చాలా…
జనం న్యూస్ జనవరి 26 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా ) బీబీపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో సోమవారం రోజున 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నక్షత్ర, అనే విద్యార్థిని…
జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన స్కూల్ ప్రిన్సిపాల్ జానీస్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్…
మద్నూర్ జనవరి 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న గిర్దావర్ ఎం. శంకర్, జూనియర్ అసిస్టెంట్ యు. రవి కుమార్ లు ఉత్తమ ఉద్యోగులుగా ఇంచార్జీ కలెక్టర్ వి విక్టర్, DRO మధుకర్,…
జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ లోని ముస్లిం మైనారిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ బిల్డింగ్ (ఈఈ/27) లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు భారత…
ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాలు అందించిన యాజమాన్యం జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని స్థానిక సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో 77వ భారత దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా…