జనం న్యూస్ జనవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి మాఘమాసం మొదటి ఆదివారం రథసప్తమి మహా పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు లో మెట్టమీద శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం నందు కోనసీమ జిల్లా ఆలమూరు కి చెందిన తిరుమల…
జనం న్యూస్ 27 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మున్సిపాలిటీ ఎన్నికలకు షెడ్యూల్ నేడు వచ్చే ఛాన్స్ ఉంది.అన్ని మున్సిపాలిటీ లలో పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.ఎన్నికల్లో గద్వాల మున్సిపాలిటీలో…
జనం న్యూస్ జనవరి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో 77 గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు పోలీస్ స్టేషన్ లో సీఐ పి రంజిత్ రావు జాతీయ జెండా…
జనం న్యూస్ జనవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా కాట్రేనికోన మండలం దక్షిణ కాశీగా పేరు పొందిన కుండలేశ్వరం గ్రామంలో వేచి ఉన్న శ్రీ పార్వతికుండలేశ్వర స్వామి వారి &శ్రీ రుక్మిణి సత్యభామ…
జనం న్యూస్ 27 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అభిమానం ఉంటే ఒక దండశాల్వా కప్పండి అంతేకానీ అభివృద్ధిని టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి వెనక్కి…
జనంన్యూస్. 27.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రం లొని రావుట్ల గ్రామంలో జాతర మహోత్సవాలు జరుపబడును. శ్రీ శ్రీ శ్రీ గడి మాకుల రాజరాజేశ్వర స్వామి జాతర ఉత్సవాలు.తేదీ. 01-02-2026 ఆదివారం రోజున ఉదయం అకాండ దీపారాధన. ఆదిమూల…
జనం న్యూస్ జనవరి 26 ఘట్కేసర్ ప్రతినిధి మేడ్చల్ జిల్లా పోచారం సర్కిల్ 8వ వార్డు రాజీవ్ గృహకల్పలో ని గాంధీ బొమ్మ సర్కిల్ వద్ద పోచారం సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దేవేందర్ ముదిరాజ్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు…
జనం న్యూస్ 27 జనవరి ఘట్ కేసర్ ప్రతినిధి ఉప్పల్ జోన్, ఘట్కేసర్ సర్కిల్, కేంద్రంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైనింగ్ ఎం.ఎస్.ఎం న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఎదులాబాద్ డివిజన్ పరిధి లోని లింగాపురంలో నివసించే ఎస్సి మహిళలకు నిర్వహిస్తున్న…
జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు జనవరి 26 సెల్ 9550978955 పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం చిలకలూరిపేట పట్టణం బిజెపి కార్యాలయం ఎన్నార్టీ సెంటర్ అటల్ బీహార్ వాజ్పేయి విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని…
సార్వ భూమిక దేశం మన భారతదేశం – ప్రిన్సిపాల్ శివకుమార్ జనం న్యూస్- జనవరి 26- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ హిల్ కాలనీ మెయిన్ బజార్ స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన…