Breaking News
ప్రపంచ హోమియో దినోత్సవం.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మునిసిపల్ చైర్ పర్సన్మండుతున్న ఎండలు వడదెబ్బతో అల్లాడుతున్న ప్రజలు వేసవిలో అప్రమత్తంగా ఉండాలి:- డాక్టర్ కార్తీక్ విశ్వనాథ్.గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం – కేడీపేట పోలీసుల సత్వర స్పందనడిగ్రీ కళాశాల జాబ్ మేళాకు విశేష స్పందన . ….కూకట్పల్లిలో డిగ్రీ కళాశాల ప్రాంగణంలో డిగ్రీ విద్యార్థుల నూతన భవనం ప్రారంభంఆర్టిజన్ కార్మికులకు ఏపీ ఎస్ఈబి రూల్స్ అమలు చేయాలిస్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) ఆధ్వర్యంలో చలివేంద్రంశ్రీ శ్రీ శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయంలో దశమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావుకూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన
  • December 27, 2025
  • 109 views
జంగాం గ్రామం కాంగ్రెస్ మయం – గ్రామ ప్రజలంతా కాంగ్రెస్‌లో చేరిక

కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క జైనూర్: జైనూర్ మండలం జంగాం గ్రామంలో సర్పంచ్ పెందూర్ అనసూయబాయి–అర్జున్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది. గ్రామ ప్రజలంతా ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీలో చేరి జంగాం గ్రామాన్ని…

  • December 27, 2025
  • 107 views
ఈరోజు సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ సంగారెడ్డి జిల్లా

ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 27 టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను ఎమ్మెల్యే క్యాంపస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి పరిస్థితులు, పంటల మద్దతు ధరలు, రైతు…

  • December 27, 2025
  • 110 views
ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు

పాత అనుమతులు చెల్లవు – మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి జనం న్యూస్ డిసెంబర్ 27 సంగారెడ్డి జిల్లా: నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణదారులు తప్పనిసరిగా మున్సిపాలిటీ నిబంధనలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ…

  • December 27, 2025
  • 145 views
తెలంగాణలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ!

జనం న్యూస్ 27 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండగకు వారం రోజుల పాటు సెలవులు జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు…

  • December 27, 2025
  • 101 views
మానవ సమాజ వికాసానికి కమ్యూనిస్ట్ సమాజమే పరిష్కారం..!

జనంన్యూస్. 27.సిరికొండ మస్ లైన్ రాష్ట్ర సదస్సుకు హైదరాబాద్ తరలిన నేతలు.. మానవ సమాజ వికాసానికి కమ్యూనిస్ట్ సమాజమే పరిష్కారం. అని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్(ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ స్పష్టం చేశారు.శనివారం నాడు హైదరాబాద్ లో జరుగనున్న సిపిఐ(ఎంఎల్)…

  • December 27, 2025
  • 104 views
స్కూల్ సందర్శించిన కొత్త పాలకవర్గం..!

జనంన్యూస్. 27.సిరికొండ.శ్రీనివాస్ పటేల్. సిరికొండ మండల కేంద్రం లొని రావూట్ల గ్రామపంచాయతీ పార్దిలోని హైస్కూల్ . మరియు ప్రైమరీ స్కూల్ ను నూతన పాలకవర్గం సర్పంచ్ కోడిగేలా రాజుకుమార్. ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మరియు వార్డ్ మెంబర్ సతీష్. ఆకస్మికంగా…

  • December 27, 2025
  • 95 views
ఘనంగా సిపిఐ శతాబ్ది ఆవిర్భావ దినోత్సవం

జనం న్యూస్ 27 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ పెట్టుబడిదారీ వ్యవస్థకు కాలం చెల్లింది అది కొందిరి కోసమే పుట్టి అంతరాలను సృష్టించే వ్యవస్థ. నేడు ఆర్థిక అసమానతలతో కమ్యూనిజం వైపు…

  • December 27, 2025
  • 102 views
డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెళ్లి వేడుక

జనం న్యూస్ డిసెంబర్ 27 మహా ముత్తారం మండలం నల్ల గుంట మీనాజీపేట నిరుపేద కుటుంబం అయినా గంగిన వేణి సాయి అశ్విని వివాహ కార్యక్రమానికి సమ్మక్క సారక్క డ్రైవర్ అసోసియేషన్ మెంబర్స్ ఆధ్వర్యంలో పెళ్లికి సంబంధించిన అన్ని వస్తువులను ఇవ్వడం…

  • December 27, 2025
  • 98 views
జనసేనలో జమ్ము శ్రీను చేరిక..ఈనెల 28న మెసానిక్ టెంపుల్ లో భారీ కార్యక్రమం..

జనం న్యూస్‌ 27 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాస్ రావు (జమ్ము శ్రీను), ఆయన కుమార్తె విజయనగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నడిపేన శశి భార్గవి…

  • December 27, 2025
  • 98 views
​అనాధ బాలురకు జిల్లా కలెక్టర్ అండ: చదువుకు హామీ, ఇల్లు మంజూరు..

జనం న్యూస్‌ 27 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ త‌ల్లితండ్రుల‌ను కోల్పోయి అనాధ‌లుగా మారిన జ‌న్నివ‌ల‌స గ్రామానికి చెందిన ఇద్ద‌రు బాలుర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అండ‌గా నిలిచారు. వారికి ఇళ్లు మంజూరు చేయ‌డ‌మే కాకుండా, చ‌దువుకొనేందుకు…