మద్నూర్ డిసెంబర్ 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం లచ్చన్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి సతీష్ పటేల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సర్పంచ్ గా నన్ను గెలిపిస్తే మీ యొక్క సమస్యలు…
బిచ్కుంద డిసెంబర్ 12 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం మిషన్ కల్లాలి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సంజు పటేల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సర్పంచ్ గా మరో…
బిచ్కుంద డిసెంబర్ 12 జనం న్యూస్ మారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం మిషన్ కల్లాలి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సంజు పటేల్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సర్పంచ్ గా మరో సారి…
ఇంచార్జ్ జనం న్యూస్ 12 డిసెంబర్ జహీరాబాద్ నియోజకవర్గంలోని మొగడంపల్లి మండలం గోపన్పల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల సందడికి ఊపిరి పోసుకుంటోంది. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున సమ్మన్ గారి ఈశ్వర్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. గ్రామ అభివృద్ధి,…
జనం న్యూస్ డిసెంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ12.12.2025జిల్లా పోలీసు కార్యాలయం,Dr.B.R.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన 🚍 చెయ్యరు గ్రామ ఆటో యూనియన్ డ్రైవర్స్కు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినారుజిల్లా ఎస్.పి శ్రీ రాహుల్…
జనం న్యూస్ డిసెంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా అలలారుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు గ్రామం లో శ్రీ భట్టి విక్రమార్క ఆలయంలో భట్టీశ్వర సన్నిధానంలో ఉన్న కాలభైరవుడికి కాలభైరవాష్టమి…
జనం న్యూస్ డిసెంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. ఏ.ఎన్.కే శర్మ 80వ జన్మ దిన సందర్భంగా, డా. శర్మ స్వగృహంలో ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులు దుశ్శాలువాతో సన్మానించి వారి ఆశీస్సులు…
జనంన్యూస్. 12.సిరికొండ.నిజామాబాదు జిల్లా లొని బోధన డివిజన్ లో సత్తా చాటిన బీసీ బిడ్డలు”నిజాంబాద్ డివిజన్ బీసీ బిడ్డలు అందరూ ఏకమై బిసి అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పిలుపునిచ్చారు.బీసీ జేఏసీ సిరికొండ…
జనం న్యూస్ డిసెంబర్ 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జిల్లాలో జిల్లా, ఏరియా,సామాజిక ఆసుపత్రి లోపనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు కు ప్రభుత్వం జీవో ప్రకారం కనీస వేతనం అములు చేయాలనీఎ.పి మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్…
జనం న్యూస్ డిసెంబర్ 12 సంగారెడ్డి జిల్లా క్యాసారం గ్రామ సర్పంచి ఎన్నికల్లో అత్తిలి సంగీత గోవర్ధన్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు నూతన సర్పంచ్ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భం గా సంగీత గోవర్ధన్ రెడ్డి…