జనం న్యూస్ డిసెంబర్ 12జహీరాబాద్ నియోజకవర్గంలోని జరా సంఘం మండలంలో ఉన్న చిలమామిడి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేడి మొదలైంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎర్రోళ్ల జీవరత్నం సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా…
జనం న్యూస్ డిసెంబర్ 12 పదవి కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున కేతావత్ గోవింద్ నాయక్ (సన్నాఫ్ లక్ష్మణ్ నాయక్) బరిలోకి దిగారు. గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, తండా ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు తాను కట్టుబడి ఉన్నానని…
డిసెంబర్. 11 (జనంన్యూస్) పాపన్నపేట మండల పరిధి లోని కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గా పద్మా జగన్నాథం గురువారం జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలుపొందారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ .. కొత్తపల్లి గ్రామ అభివృద్ధి కీ కృషి చేస్తానన్నారు. గ్రామంలో 10…
డిసెంబర్. 11 (జనంన్యూస్) పాపన్నపేట గ్రామ సర్పంచ్గా పావని నరేందర్ గౌడ్ గురువారం జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలుపొందారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, మెదక్ ఎమ్మెల్యే సహకారంతో పాపన్నపేట గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గ్రామ ప్రజలకు ప్రత్యేక…
జనం న్యూస్ డిసెంబర్(12) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం నాగారం గ్రామ సర్పంచిగా 95 ఏళ్ల వయసులో గణ విజయం సాధించిన గుంటకండ్ల రామచంద్రారెడ్డిని శుక్రవారం నాడు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి…
జనం న్యూస్ డిసెంబర్(12) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం నాగారం గ్రామ సర్పంచిగా 95 ఏళ్ల వయసులో గణ విజయం సాధించిన గుంటకండ్ల రామచంద్రారెడ్డిని శుక్రవారం నాడు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి…
జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 12 ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండే కర్తవ్యం ఏమి దైవంగా భావించి పనిచేయాలని జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు తంగిరాల రామిరెడ్డి అన్నారు. సత్య సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో వివిధ…
.జనం న్యూస్. తర్లుపాడు మండలం. డిసెంబర్ 12 మండల కేంద్రమైన తర్లుపాడు గ్రామంలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా జరిగింది. కన్నె స్వామి వాగి చర్ల వెంకట సాయి కృష్ణ ఇంటి వద్ద జరిగిన పడిపూజ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన…
జనం న్యూస్ 12 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లాలోని వివిధ న్యాయ స్థానాల్లో ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని…
జనం న్యూస్ 12 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రజాసంకల్ప వేదిక నూతన కమిటీల నియామకాన్ని జాతీయ అధ్యక్షులు శ్రీ మదిరే రంగసాయి రెడ్డి గారు ప్రకటించారు.. విజయనగరం జిల్లా ఇంచార్జ్ మరియు జిల్లా…