Breaking News
అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష- జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా,IPS..జహీరాబాద్ నియోజకవర్గంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లోతెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ధర్పల్లి సుమన్ కు బాధ్యతలువిద్య కుసుమానికి చేయూతతెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి, నిర్మాణ రంగానికి కొత్త ఊపిరి పోసిన ప్రజా ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు: గాదె శివతడ్కల్ భారతీయ జనతా పార్టీ నాయకుల అరెస్ట్రైతన్నలకు గుడ్‌న్యూస్‌.. నేడు రైతు భరోసా విడుదలభారతీయ జనతా పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్భారతీయ జనతా పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్భారతీయ జనతా పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్
  • March 11, 2026
  • 50 views
తాసిల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమావేశం

బిచ్కుంద మార్చ్ 11 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం నాడు తాసిల్దార్ ఆఫీస్ బిచ్కుంద నందు రేషన్ డీలర్స్ యొక్క సమావేశం నిర్వహించి వారికీ తెలియజేసినది ఏమనగా మండలంలోని అంత్యోదయ (AAY) రేషన్…

  • March 11, 2026
  • 53 views
విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందించిన కందుల అనిల్ కుమార్.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 11 తర్లుపాడు మండలం లోని మీర్జపేట, నాగేళ్ళాముడుపు, తాడివారిపల్లి, మరియు ఎస్సీ బీసీ హాస్టల్ నందు సుమారు 120 మంది పదవ తరగతి విద్యార్థుల కు పరీక్ష అట్టలు, పెన్నులు, పెన్షల్స్, అరైజర్,చెప్నర్లు ,…

  • March 10, 2026
  • 58 views
బట్టాపూర్‌లో గేదెలు, పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

జనం న్యూస్ మార్చి 10 , నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలం: రైతులు తమ గేదెలు, పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని మండల పశువైద్యాధికారిణి రాజ్యలక్ష్మి సూచించారు. మంగళవారం ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ భూషణ…

  • March 10, 2026
  • 61 views
తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

జనం న్యూస్ మార్చ్ 10 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మండ కుమార్ స్వామి(45) గీత కార్మికుడిగా కొనసాగుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు లాగానే ఆదివారం సాయంత్రం కల్లు…

  • March 10, 2026
  • 57 views
పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు అందజేసిన రాజేందర్ రెడ్డి

జనం న్యూస్ మార్చి 10 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలప్ చెడ్: మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీవిబీ చిట్కుల్ పదవ తరగతి 225మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, శిలాంపల్లి సర్పంచ్ రాజేందర్…

  • March 10, 2026
  • 60 views
నీటి కొరతపై స్పందించిన సర్పంచ్

జనం న్యూస్ మార్చి(10) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండల కేంద్రంలో మంగళవారం నాడు ఒకటవ రెండవ వార్డులలో నీటి కొరత ఉండడంతో వెంటనే స్పందించిన సర్పంచ్ మహేశ్వర్ మల్లికార్జున్ బోరు వేయించినాడు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో…

  • March 10, 2026
  • 64 views
గ్యాస్ తో గోస సబ్సిడీతో వారికి రాబడి కస్టమర్లకు మాత్రం కంటతడి

సారపాక శ్రీ సాయి గ్యాస్ ఏజెన్సీ వారి నిర్వహణ సివిల్ సప్లై అధికారి పట్టీ పట్టనట్లు వ్యవహరించడం వల్ల వినియోగదారులకు దొరకని గ్యాస్ అనునిత్యం వినియోగదారుల వెన్నంటే అంటూ గొప్పలు చెప్పుకునే గ్యాస్ కంపెనీలు, ప్రభుత్వాలు నేడు వారి వెన్ను విరుస్తున్నాయి.…

  • March 10, 2026
  • 57 views
మతిస్థిమితం లేని వృద్ధురాలికి అంత్యక్రియలు

జనం న్యూస్ మార్చి 10 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండలంలోని పలు గ్రామాల్లో బిక్షం ఎత్తుకొని సంచరించే మతిస్థిమితం లేని అనాధ వృద్ధురాలు మరణించింది. సోమవారం సాయంత్రం తిమ్మాపురం రామాయణం వద్ద అనారోగ్యంతో పడి ఉండడంతో పంచాయతీలో పనిచేసే ఈశ్వరరావు అనే…

  • March 10, 2026
  • 53 views
ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లకు వేతనాలు. వెంటనే ఇవ్వాలి. సి ఐ టి యు CITU డిమాండ్

జనం న్యూస్ 10 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లకు రెండు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ డిమాండ్…

  • March 10, 2026
  • 64 views
పశువులకు గాలి కుంటు టీకాలు వేయించాలి డాక్టర్ సునిల్

జనం న్యూస్ మార్చి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ప్రాధమిక పశువైద్య శాలలో పశువులకు గాలి కుంటు నివారణ టీకాలు వేసి అనంతరం మండల పశువైద్య అధికారి డాక్టర్ యం సునీల్ మాట్లాడుతూ గాలి…