Breaking News
సాయి లోకేష్ అధ్యర్యం లో పండిట్ దిన దయాల్ ఉపాధ్యాయ శిక్షణ మహా అభియాన్ కార్యక్రమంటైటిల్పండిట్ దిన దయాల్ ఉపాధ్యాయప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమంతాళ్ళరాంపూర్ లో పశువులకు వచ్చే గాలి కుంటు వ్యాధి నివారణ ఉచిత టీకాలుసంగమేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపుమానవుడే మాధవుడు – సేవే నిజమైన భక్తి నిర్గుణ తత్వ మహారాజ్ ఉద్బోధBRS సర్పంచుల నిధులు కాంగ్రెస్ సర్పంచుల మళ్లింపు…..అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష- జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా,IPS..జహీరాబాద్ నియోజకవర్గంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లోతెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ధర్పల్లి సుమన్ కు బాధ్యతలువిద్య కుసుమానికి చేయూత
  • March 10, 2026
  • 57 views
పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు అందజేసిన రాజేందర్ రెడ్డి

జనం న్యూస్ మార్చి 10 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలప్ చెడ్: మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కేజీవిబీ చిట్కుల్ పదవ తరగతి 225మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు, శిలాంపల్లి సర్పంచ్ రాజేందర్…

  • March 10, 2026
  • 60 views
నీటి కొరతపై స్పందించిన సర్పంచ్

జనం న్యూస్ మార్చి(10) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండల కేంద్రంలో మంగళవారం నాడు ఒకటవ రెండవ వార్డులలో నీటి కొరత ఉండడంతో వెంటనే స్పందించిన సర్పంచ్ మహేశ్వర్ మల్లికార్జున్ బోరు వేయించినాడు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో…

  • March 10, 2026
  • 64 views
గ్యాస్ తో గోస సబ్సిడీతో వారికి రాబడి కస్టమర్లకు మాత్రం కంటతడి

సారపాక శ్రీ సాయి గ్యాస్ ఏజెన్సీ వారి నిర్వహణ సివిల్ సప్లై అధికారి పట్టీ పట్టనట్లు వ్యవహరించడం వల్ల వినియోగదారులకు దొరకని గ్యాస్ అనునిత్యం వినియోగదారుల వెన్నంటే అంటూ గొప్పలు చెప్పుకునే గ్యాస్ కంపెనీలు, ప్రభుత్వాలు నేడు వారి వెన్ను విరుస్తున్నాయి.…

  • March 10, 2026
  • 57 views
మతిస్థిమితం లేని వృద్ధురాలికి అంత్యక్రియలు

జనం న్యూస్ మార్చి 10 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండలంలోని పలు గ్రామాల్లో బిక్షం ఎత్తుకొని సంచరించే మతిస్థిమితం లేని అనాధ వృద్ధురాలు మరణించింది. సోమవారం సాయంత్రం తిమ్మాపురం రామాయణం వద్ద అనారోగ్యంతో పడి ఉండడంతో పంచాయతీలో పనిచేసే ఈశ్వరరావు అనే…

  • March 10, 2026
  • 53 views
ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లకు వేతనాలు. వెంటనే ఇవ్వాలి. సి ఐ టి యు CITU డిమాండ్

జనం న్యూస్ 10 మార్చి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లకు రెండు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ డిమాండ్…

  • March 10, 2026
  • 64 views
పశువులకు గాలి కుంటు టీకాలు వేయించాలి డాక్టర్ సునిల్

జనం న్యూస్ మార్చి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ప్రాధమిక పశువైద్య శాలలో పశువులకు గాలి కుంటు నివారణ టీకాలు వేసి అనంతరం మండల పశువైద్య అధికారి డాక్టర్ యం సునీల్ మాట్లాడుతూ గాలి…

  • March 10, 2026
  • 56 views
సావిత్రి భాయి పూలే వర్ధంతి సందర్భంగా నివాళు లర్పించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం

జనం న్యూస్ 10-03-2026 సావిత్రి బాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం గారు ఈ రోజు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి సావిత్రి భాయి పూలే గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి…

  • March 10, 2026
  • 122 views
గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు హాజరుకావాలని మాజీ మంత్రికి ఆహ్వానం

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు. పట్టణంలోని మహా భూపాల్ చెరువు సమీపాన నూతనంగా నిర్మించిన మత్స్యకారుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి ఆలయంలో తేధి 10- 03-2026 నుంచి 12-03-2026 వరకు జరిగే ఉత్సవాలు…

  • March 10, 2026
  • 52 views
వివేకానంద స్కూల్‌లో మ్యాజిక్, మిమిక్రీ ప్రదర్శన.

జనం న్యూస్ :10 మార్చ్ మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; వివేకానంద పాఠశాలలో మంగళవారం రోజున మ్యాజిక్, మాట్లాడే బొమ్మ (వెంట్రిలోక్విజం) మరియు మిమిక్రీ ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రముఖ మిమిక్రీ, మ్యాజిక్ కళాకారుడు మిమిక్రీ రమేష్ విద్యార్థులకు వినోదంతో పాటు…

  • March 10, 2026
  • 52 views
.ఆకస్మికతనిఖీ చేసిన విధ్యుత్ శాఖ సీ ఇ రాజు చౌహన్

జనం న్యూస్ మార్చి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మహబూబాబాద్ జిల్లా ఇనుగర్తి మండలం క్షేత్ర సందర్శనలో భాగంగా చీఫ్ ఇంజనీర్ రాజు చౌహన్ ఇనుగుర్తి సెక్షన్ ఆఫీస్ సబ్ స్టేషన్ లను పరిశీలించారు. పరిశీలనలో భాగంగా సమ్మర్…