Breaking News
మహిళా ప్రపంచ క్రికెట్ కప్ విజేతకు భారీ నజరానా – సీఎం చంద్రబాబు,మంత్రి లోకేష్‌పై ప్రశంసలు కురిపించిన మేడా విజయశేఖర్ రెడ్డిప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వసతులు లేక రోగుల ఇబ్బందులుశ్రీ సద్గురు సాయి నాథ్మందిరం 26 వ వార్షి కోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలుఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలికొనసాగుతున్న జోనల్ స్థాయి క్రీడలుకార్మికుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.…శాయంపేట మండలాన్ని నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి (బిఎస్ఎస్) జిల్లా అధ్యక్షుడు సుమన్.రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలి. భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడు పల్లె మోహన్ రెడ్డిఘనంగా వందేమాతరం గీతానికి 150 సంవత్సరాల వేడుకలు.వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు
  • October 30, 2025
  • 35 views
అజహరుద్దీన్ కు మంత్రి పదవి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 30 దాహమేసినప్పుడు బావితవ్వుకునే తెలివితేటలు కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఉంటాయి. ఆ విషయం మరోసారి అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా మరోసారి నిరూపించింది. మైనార్టీలు కాంగ్రెస్…

  • October 30, 2025
  • 32 views
కోటి సంతకా లు సేకరణ కార్యక్రమం పొన్నాడ, పితాని,

జనం న్యూస్ అక్టోబర్ 30 అమలాపురం వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పార్టీ ఆఫీసులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో కోటి సంతకాలు…

  • October 30, 2025
  • 29 views
ఫోరెన్సిక్ సాక్ష్యం పై అవగాహన సదస్సు నవంబర్ 1న

జనం న్యూస్ అక్టోబర్ 30( భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాదుల కోసం “ఫోరెన్సిక్ సాక్ష్యం పై అవగాహన కార్యక్రమం – ఒక జ్ఞాన సమీక్ష” పేరుతో అవగాహన సదస్సు నవంబర్ 1, 2025 (శనివారం) ఉదయం 10:30…

  • October 30, 2025
  • 37 views
ఎంపిడిఓ కు శుభాకాంక్షలు తెలిపిన ఉపాధి హామీ సిబ్బంది

జూలూరుపాడు, జనం న్యూస్ అక్టోబర్ 30: మండల ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న పూరేటి అజయ్ కు ఉపాధి హామీ పథకం సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఉపాధి హామీ సిబ్బంది మాట్లాడుతూ జూలూరుపాడు మండల ఎంపిడిఓ గా పూరేటి అజయ్…

  • October 30, 2025
  • 31 views
ఎస్సై వేధింపులు తట్టుకోలేక ఉన్నత అధికారులకు ఫిర్యాదు

జనం న్యూస్ అక్టోబర్(30) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి ఎస్సై సైదులు వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్ మల్టీ జోన్ 2 డిఐజి కి అబ్బాస్ ఫిర్యాదు. భూమి వివాదంలో ఎస్సై సైదులు 50వేల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు.…

  • October 30, 2025
  • 39 views
NSS ప్రత్యేక శిబిరం లో భాగంగా నేడు ఆరోగ్యం పై అవగాహన సదస్సు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.30- 10-2025 ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాయచోటి NSS ప్రత్యేక శిబిరం ఏడు రోజులు నిర్వహించ బడుతుంది ఇందులో భాగంగా మూడవ రోజు ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ పి.జ్యోతి…

  • October 30, 2025
  • 29 views
.చేతికి వచ్చిన పంటలు నీటి పాలు వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి

జనం న్యూస్ అక్టోబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మొంథా తుఫాన్ ప్రభావంతో మండల కేంద్రంలోని ఎడతెరిపి లేని భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఏకదాటి కురుస్తూ ఉండడం బలమైన ఈదురు గాలులు వీస్తుండడంతో…

  • October 30, 2025
  • 35 views
మొంథా తుఫాన్ వరద నీటిలో మునిగిపోయిన పొలాలని పరిశీలించినబిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 30 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం జగ్గాపురం రొడ్డ మొంథా తుఫాన్ వరద నీటిలో మునిగిపోయిన పొలాలను సందర్శించిన బిజెపి కిసాన్ మోర్చా…

  • October 30, 2025
  • 28 views
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాని కలిసిన మాజీమంత్రి విడదల రజిని.

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 30 రిపోర్టర్ సలికినీడి నాగు జిల్లాలో మెంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కలెక్టర్ కి వినతిపత్రం అందజేతమాజీమంత్రి విడదల రజిని కామెంట్స్…మొoతా తుఫాన్ జిల్లాలో రైతులకు చాలా నష్టం కలిగించింది…

  • October 30, 2025
  • 26 views
శ్రీ దత్త సాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన షిరిడి అన్నదాన సత్ర చైర్మన్ మధ్య రమేష్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 30 రిపోర్టర్ సలికినీడి నాగు భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో…