Breaking News
ఏర్గట్లమండలంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీనవ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్బిచ్కుందలో ఆచార్య నూతన ప్రైవేట్ పాఠశాల ప్రారంభంఅనకాపల్లిలో ఎగ్ కార్ట్దుకాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సురేంద్రఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాల్లో స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించిన బర్మ అవంతికడాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమానత్వానికి మార్గదర్శి: చిరుమర్తి రాజుసత్య కుమార్ యాదవ్ ను కలసిన నందలూరు సిటీజన్స్ అసోసియేషన్ సభ్యులుఉత్తమ ప్రతిభ కనబరిచిన సత్తిగళ్ళ వైశాలిగుంటూరు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అలహరిశ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసిన జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీతిక్కిరెడ్డి నేతాజీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు
  • December 8, 2025
  • 117 views
దర్గా హజ్రత్ సయ్యద్ మారూఫ్ హుస్సేన్ తుర్కీ కోహిర్ దక్కన్ 767 ఉరోస్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 08 డిసెంబర్ హజ్రత్ సయ్యద్ మారూఫ్ హుస్సేన్ తుర్కీ కోహిర్ దక్కన్ దర్గా 767 సందల్ కార్యక్రమంలో దర్గా వారసులు మొహమ్మద్ ఇమ్రాన్ గంధం పూసి ప్రత్యేక పూజలు చేశారు జహీరాబాద్…

  • December 8, 2025
  • 114 views
నర్సింగాపూర్ బస్టాండ్ సమీపంలో పులి సంచారం గ్రామస్తులో ఆందోళన

(జనం న్యూస్ 8 డిసెంబర్ భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు, కాసిపేట రవి ) నర్సింగాపూర్‌:గ్రామ సమీపంలోని బస్టాండ్ సమీప వాగులోపులి సంచరిస్తుందనే సమాచారం గ్రామస్తుల్లో భయాందోళనలు రేపుతోంది. అర్ధరాత్రి సమయంలో బస్టాండ్ వెనుకభాగంలో పులి అడుగుజాడలు కనిపించాయని స్థానికులు తెలుపుతున్నారు.…

  • December 8, 2025
  • 120 views
వజ్రాయుదాంలాంటి ఓటు హక్కును అమ్ముకోకూడదు

(జనం న్యూస్ 08 డిసెంబర్ భీమారం ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు కాసిపేట రవి) 500 నోటుకు, కోటర్ సీసకు,  చికెన్ ముక్కకు ఓటు అమ్ముకొని ఆత్మగౌరవం చంపుకోవద్దు ఓటు మన తల్లి, చెల్లి, కొడుకు లాంటిది *: ఓటు హక్కును అమ్ముకోవద్దని, అమ్ముకోవడం…

  • December 8, 2025
  • 193 views
ఇండిపెండెంట్గా కొన్ని గ్రామాలలో సర్పంచ్ పోటీలకు సాధన సమితి రైతు సంఘం అధ్యక్షులు జనరల్ సెక్రెటరీలుసంగారెడ్డి జిల్లా

ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 7జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతు సంఘం అధ్యక్షులు మరియు జనరల్ సెక్రెటరీలు ఇండిపెండెంట్లుగా సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా రైతు సంఘం చైర్మన్…

  • December 8, 2025
  • 419 views
జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామంలో భారీ చేరికలు – బీఆర్ఎస్ శక్తి మరోసారి నిరూపణజుక్కల్

డిసెంబర్ 8 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే ఆధ్వర్యంలో సోమవారం రోజు గ్రామంలో భారీ స్థాయిలో చేరికలు చోటుచేసుకున్నాయి.ఈ కార్యక్రమంలో దాదాపు…

  • December 8, 2025
  • 119 views
అంబేద్కర్ స్ఫూర్తితో నేటి యువత భారతదేశ అభ్యున్నతికి పాటుపడాలి ఐఎన్టీయూసీ మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్

జనం న్యూస్ డిసెంబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బడుగు, బలహీన వర్గాలకు గొప్ప మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మారపల్లి రాజేందర్ అన్నారు.…

  • December 8, 2025
  • 123 views
వైభవంగా అయ్యప్ప పూజ

జనం న్యూస్ డిసెంబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో కన్నె స్వామి ముల్కనూరు సంజయ్ స్వామి ఇంట్లో గురుస్వామి సామల బిక్షపతి ఆధ్వర్యంలో పూజను వైభవంగా నిర్వహించినారు. అయ్యప్ప స్వామి పూజను వేదమంత్రాల మధ్య…

  • December 8, 2025
  • 115 views
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జనం న్యూస్, డిసెంబర్ 08,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం పూడిమడక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 2002-03 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన 15మంది విద్యార్థులు రాంబిల్లి మండలం లోవపాలెం గ్రామంలో…

  • December 8, 2025
  • 116 views
సహజీవన భాగస్వామి హత్య: కుర్చీతో కొట్టి చంపిన శ్రీనివాస్, నిందితుడు పరారీ

జనం న్యూస్‌ 08 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ పెందుర్తిలోని సుజాతనగర్ లో మహిళను కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.శ్రీకాకుళానికి చెందిన దేవి, విజయనగరానికి చెందిన శ్రీనివాస్ సుజాతనగర్లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు.…

  • December 8, 2025
  • 109 views
విషాదపు ఛాయలు: ఒకే కుటుంబంలో వెంటాడుతున్న మృత్యువు

జనం న్యూస్‌ 08 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌ ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాల రూపంలో మృత్యువు వెంటాడుతోంది. శనివారం రామేశ్వరం వద్ద జరిగిన ప్రమాదంలో జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో దత్తిరాజేరు…