అక్రమంగా విధ్యాసంస్థల నుండి డబ్బులు తీసుకున్నందుకు చందు సస్పెండ్
( బి ఎస్ ఎఫ్ ఐ)రాష్ట్ర కమిటీ జనం న్యూస్, అక్టోబర్ 10, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ) జూలై 28 నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటైన తర్వాత, రంగారెడ్డి జిల్లా ఇంచార్జిగా నియమితులైన చందు (జే ఎస్ ఆర్)…
దుమ్ము ధూళితో సతమతమవుతున్న బిచ్కుంద మండల ప్రజలు…
బిచ్కుంద అక్టోబర్ 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని సెంట్రల్ లైటింగ్ పనులు గత సంవత్సరం నుండి నత్త నడకగా ఆగుతూ, పడుతూ లేస్తూ పనులు కొనసాగించడంతో దుమ్ము ధూళి విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు…
చంద్రబాబు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల ప్రస్తావానికి పాలాభిషేకం మాజీ ఎమ్మెల్సీ ముద్ద నాగ జగదీష్
జనం న్యూస్ అక్టోబర్ 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేటితో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి నాయకులకు కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారని,…
విద్యార్థినులు మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవాలి.
జనం న్యూస్ అక్టోబర్ 10 నడిగూడెం మండల కేంద్రంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం కస్తూరిబా బాలికల విద్యా నిలయంలో విద్యార్థినులకు మానసిక ఆరోగ్యం పై నడిగూడెం పల్లె దవాఖాన డాక్టర్ హరినాథ్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…
శ్రీ సాయి తత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ధనుంజయ్ ని కలిసిన జయ జయ సాయి ట్రస్ట్ సభ్యులు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 10 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు…
వరి పంట పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్….
బిచ్కుంద అక్టోబర్ 10 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని బండ రెంజల్ గ్రామంలో శుక్రవారం నాడు వరి పంటలను పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర సందర్శనలో వరిలో మాని పండు తెగులు, పొట్ట కుళ్ళు తెగులు మరియు సుడిదోమ…
మన్సురాబాద్ లో అడ్డగోలు అక్రమ నిర్మాణాలు
వసూళ్లే ధ్యేయంగా పెట్టుకున్న స్థానిక లీడర్ అధికారులు సైతం ఆయన కుప్పట్లోనే.. వాల్టా చట్టానికి తూట్లు.. చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పర్యావరణ అధికారులు అక్రమ నిర్మాణాలకు ఎల్బీనగర్ జోన్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. దీనికి…
సీఎంగా చంద్రబాబు 15 సంవత్సరాలు పూర్తి
జనం న్యూస్,అక్టోబర్ 10,అచ్యుతాపురం: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో మరో చారిత్రక మైలురాయిని అధిగమించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, ముఖ్యమంత్రిగా నేటితో (అక్టోబరు…
బుదేరా గ్రామంలో ఆక్సిజెంటా కెమికల్ కంపెనీపై ప్రజల్లో ఆందోళనసంగారెడ్డి జిల్లా బుదేరా గ్రామ పరిధిలో ఉన్న ఆక్సిజెంటా కెమికల్ కంపెనీ స్థానిక ప్రజలకు ప్రాణహానిగా మారుతోంది.
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 10 కంపెనీ నుండి వెలువడుతున్న కెమికల్ వాసనతో గ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేషనల్ హైవేపై ప్రయాణించే వాహనదారులు కూడా ఆ వాసనతో అల్లాడిపోతున్నారు.స్థానికులు చెబుతున్న ప్రకారం, రాత్రి వేళల్లో…
దత్తాత్రేయ కృపతో ప్రజలందరూ బాగుండాలి. బండి రమేష్
జనం న్యూస్ అక్టోబర్ 10 కుకట్పల్లి శ్రీనివాసరెడ్డి ఫతేనగర్ డివిజన్లో శివాలయంలో శుక్రవారం దత్తాత్రేయ హోమం కాంగ్రెస్ నాయకుడు నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు మరియు జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ &కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ…



మంత్రి అజారుద్దీన్ కు ఉత్తమ్ దంపతుల అభినందనలు
సుదర్శన్ రెడ్డిని కలిసిన సిరికొండ నాయకులు..!
పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల ప్రతిభ మెరుగుపడుతుంది
తైక్వాండోలో జిల్లాకు 10 బంగారు పథకాలు..!
కొనుగోళ్లను వేగవంతం చేయండి..!
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
మహాకవి అందెశ్రీ మరణానికి కొత్తగూడెం బార్ అసోసియేషన్ సంతాపం
జయ జయహే తెలంగాణ అందెశ్రీ సేవలు అజరామరం
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
కార్తీక 3 వ సోమవారం సందర్భంగా శివాలయాలలో ప్రత్యేక పూజలు








