జీఎస్టీ పై అవగాహన సదస్సు
జనం న్యూస్ అక్టోబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గించడం వల్లవ్యాపారులకు,కొనుగోలుదారులకు సౌలభ్యం ఏర్పడిందని జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కాట్రేనికోనలో శుక్రవారం సాయి హోమ్ నీడ్స్ వద్ద…
చిలిపి చెడు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
ముఖ్యఅతిథిగా హాజరైన నాబార్డ్ డీ.డీ.యం. కృష్ణ తేజ జనం న్యూస్ అక్టోబర్ 10 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచెడు మండలం గౌతపూర్,మరిరు ఫైజాబాద్ గ్రామలలో ,చిలిపి చెడు రైతు ఉత్పత్తి దారుల సంఘం (ఎఫ్. పీ.ఓ) ఆధ్వర్యంలో…
దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు… బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు
జనం న్యూస్ అక్టోబర్ 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పవిత్రమైన దేవాలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలుగా వెలుగొంందుతున్నాయని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అన్నారు. వెంకటేశ్వర నగర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామి సమేత శ్రీ కోదండరామాలయం…
మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే నడపాలి.
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 10 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 గిరిజన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ఇవ్వడం పై హర్ష వ్యక్తం. గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్. కూటమి…
సంచార కేంద్రం ద్వారా హెచ్ ఐ వి పరీక్షల కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 10 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ ఆదేశాలు మేరకు, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు…
తడ్కల్ క్లస్టర్ పరిధిలోని అంగన్వాడిలా పోషణ మాసం
ఐసిడిఎస్ తడ్కల్ క్లస్టర్ సూపర్వైజర్ సుజాత సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ గ్రామ సచివాలయంలో శుక్రవారం పోషణ మాసం,కార్యక్రమాని ఐసిడిఎస్ సూపర్వైజర్ రాథోడ్ సుజాత,క్లస్టర్ పరిధిలోని అంగన్వాడి టీచర్లతో కలిసి దీపారాధనతో ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడి…
ఏసీబీకి… చిక్కిన చిట్యాల తహసిల్దార్ కృష్ణ
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 10 భూ భారతి పట్టా భూమిని మ్యుటేషన్ చేయడానికి, సర్వే నివేదికను పోలీసులకు పంపించడానికి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో…
కాంగ్రెస్ ఎమ్మెల్యేకసిరెడ్డి నారాయణ రెడ్డికళాశాలలో చోరీకోటి రూపాయల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలో ఉన్న కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి చెందిన బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో చోరీకి పాల్పడ్డ దొంగలు కోటి రూపాయల నగదు దొంగలిచినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది
బస్ భవన్ వద్ద ఉద్రిక్తత… బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇబ్రహీంపట్నం దండెం రాంరెడ్డి అరెస్ట్
{10.10.2025} జనం న్యూస్ పెంచిన బస్ చార్జీలను తగ్గించాలని బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు చలో బస్ భవన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి వందలాది కార్యకర్తలతో బస్ భవన్ కు వెళ్లి నిరసన తెలుపుతున్న బిఆర్ఎస్ రాష్ట్ర…
ఘనంగా గ్యార్వి లోపాల్గొన్న అనిల్ కుమార్ యాదవ్
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 10 శేరిలింగంపల్లి నియోజకవర్గం 106 డివిజన్ పరిధిలోని లింగంపల్లి గ్రామన్ని గ్యార్వి సందర్భంగా దర్గాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక…



మంత్రి అజారుద్దీన్ కు ఉత్తమ్ దంపతుల అభినందనలు
సుదర్శన్ రెడ్డిని కలిసిన సిరికొండ నాయకులు..!
పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల ప్రతిభ మెరుగుపడుతుంది
తైక్వాండోలో జిల్లాకు 10 బంగారు పథకాలు..!
కొనుగోళ్లను వేగవంతం చేయండి..!
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
మహాకవి అందెశ్రీ మరణానికి కొత్తగూడెం బార్ అసోసియేషన్ సంతాపం
జయ జయహే తెలంగాణ అందెశ్రీ సేవలు అజరామరం
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
కార్తీక 3 వ సోమవారం సందర్భంగా శివాలయాలలో ప్రత్యేక పూజలు








